గోఫస్ట్ ఎయిర్లైన్ విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది.
బస్సు ప్రమాదం గురించి తెలుసుకున్న నేపాల్ పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గాయపడిన భారతీయ భక్తులను నేపాల్లోని నావల్ పరాసి జిల్లాలో ఉన్న పృథ్వీ చంద్ జిల్లా ఆసుపత్రికి తరలించారు.
Gujarat | గుజరాత్లోని నవ్సారి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం తెల్లవారుజామున నవ్సారి జిల్లా వెస్మా గ్రామ సమీపంలో బస్సు, కారు ఢీకొన్నాయి. దీంతో పది మంది దుర్మరణం చెందారు.
ఆర్టీసీ సేవలను తెలంగాణ యూనివర్సిటీ సిబ్బంది, విద్యార్థులు ఉపయోగించుకోవాలని సంస్థ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు. బుధవారం మండల కేంద్రంలోని తెలంగాణ యూనివర్సిటీ నుంచి నిజామాబాద్ వరకు ప్రత్యేక బ�
Viral Video | మోటారు సైకిల్ను మామూలుగానే మనం మోయలేం. అలాంటిది బైక్ను నెత్తిన పెట్టుకుని బస్సు టాప్పైకి ఎక్కాడో వ్యక్తి.. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియా ఫాలోవర్లను తెగ ఆకట్టుకుంటున్నది.
Road Accident | గుజరాత్లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్కును బస్సు ఢీ కొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన వడోదరాలోని కపురాయ్ బ్రిడ్జిపై మంగళవారం తెల్లవారుజామ
దళిత బంధు దళితుల దశ మార్చుతున్నది. గ్రూపు యూనిట్ల ఎంపిక సత్ఫలితాలనిస్తుండగా, తాజాగా పథకంలో మరో ముందడుగు పడింది. నిన్న మొన్నటిదాకా వ్యవసాయం చేసుకునే హుజూరాబాద్కు చెందిన అక్కాచెల్లెళ్లు గన్నారపు అరుణాద
హైదరాబాద్ నగరంలో 35ఏండ్ల కిందట అప్పటి శివారు ప్రాంతాలుగా భావించి ఏర్పాటు చేసిన బస్ టెర్మినల్స్ నేడు నగరం మధ్యలోకి వచ్చేశాయి. వీటితో ట్రాఫిక్ సమస్యలు పెరిగిపోవడంతో ఈ టెర్మినల్స్ పాయింట్స్ను విస్త�
మధ్యప్రదేశ్లోని ధార్ జిల్లాలో ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. మహారాష్ట్రకు చెందిన ఆర్టీసీ బస్సు అదుపుతప్పి నర్మదా నదిలో పడిపోవడంతో 13 మంది ప్రయాణికులు అక్కడికక్కడే మృతిచెందారు. ప్రమాదం జరిగిన సమయంలో బస్స�
ఆర్టీసీ చైర్మన్ బాజిరెడ్డి గోవర్ధన్ వెల్లడి నిజామాబాద్ నుంచి తిరుమలకు బస్సు ప్రారంభం ఖలీల్వాడి, జూలై 8 : ఆర్టీసీలో కారుణ్య నియామకాల ద్వారా విడతల వారీగా 1,200 ఉద్యోగాలను భర్తీ చేస్తామని ఆర్టీసీ చైర్మన్,