జగిత్యాల జిల్లా కోరుట్లలోని టీఎస్ఆర్టీసీ డిపోలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రాజధాని ఏసీ ఎక్స్ప్రెస్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.అరకోటి మేరకు నష్టం వాటిల్లింది.
Woman Head Crushed | బస్సులో ప్రయాణించిన ఒక యువతి వాంతి చేసుకునేందుకు కిటికీ నుంచి తల బయటకు పెట్టింది. ఇంతలో మరో వాహనం ఓవర్ టేక్ చేయడంతో ఆ రెండు వాహనాల మధ్య ఆమె తల నలిగిపోయింది (Woman Head Crushed). ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బ
Bus fell into gorge | యాత్రికులతో వెళ్తున్న బస్పు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది (Bus fell into gorge). ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.
ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో ఆసక్తికర వీడియోను (Viral Video) పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోడ్డు పక్కన ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్ వైపు ఏనుగు దూసుకురావడం కనిపిస్తుంది.
Accident | చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ (Bilaspur) జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పూర్ లో జరుగుతున్న ప్రధాని మోదీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది.
Kerala Students | ఇద్దరు విద్యార్థినులు ప్రయాణిస్తున్న స్కూటీ ప్రైవేట్ బస్సు, లారీ మధ్య ఇరుక్కుంది. అయితే వారిద్దరూ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది (Viral Video) .
మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కార�
Rahul Gandhi | రాహుల్ గాంధీ ప్రచారం చివరి రోజున బెంగళూరులో ఉల్లాసంగా గడిపారు. సోమవారం ఉదయం ‘కేఫ్ కాఫీ డే’లో కాఫీ తాగారు. ఆ తర్వాత బీఎంటీసీ బస్టాప్కు చేరుకున్నారు. అక్కడ కాలేజీ విద్యార్థులు, మహిళా ఉద్యోగులతోమాట్
Peeing incident in Bus| డిన్నర్ తర్వాత బస్సు ఎక్కిన ఆ యువతి తన సీటు తడిగా ఉండటాన్ని గమనించింది. పక్క సీటులోని వ్యక్తి మూత్ర విసర్జన చేసినట్లు గ్రహించింది. బస్సు డ్రైవర్, కండక్టర్కు దీని గురించి చెప్పింది. దీంతో వారు �
బలూచిస్తాన్లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పలువురు మరణించారు. లాస్బెలాలో ఆదివారం ఉదయం బస్ లోయలో పడి మంటలు చెలరేగడంతో 39 మంది మరణించగా పలువురు గాయపడ్డారు.
గోఫస్ట్ ఎయిర్లైన్ విమానం బెంగళూరు నుంచి ఢిల్లీకి టేకాఫ్ అయ్యింది. అయితే బోర్డింగ్ పాస్లు ఉండి, బ్యాగులు చెక్ ఇన్ చేసిన ఒక బస్సులోని 55 మంది ప్రయాణికులు ఎక్కకుండానే ఆ విమానం వెళ్లిపోయింది.