Bus Fire | మధ్యప్రదేశ్లోని గుణాలో బుధవారం రాత్రి డంపర్ లారీని ప్రైవేటు బస్సు ఢీకొట్టింది. మంటలు చెలరేగడంతో (Bus Fire) 13 మంది ప్రయాణికులు సజీవ దహనమయ్యారు. బస్సు యజమాని బీజేపీ నాయకుడు ధర్మేంద్ర సికార్వార్గా గుర్తి�
రాజస్థాన్, మహారాష్ట్రలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో (Road Accident) ఎనిమిది మంది మరణించారు. రాజస్థాన్లో (Rajasthan) సికార్ జిల్లాలో శ్రీమాధోపుర్లో ఎదురుగా వస్తున్న బస్సును కారు ఢీకొట్టింది.
Bus Catches Fire | పెళ్లి బృందంతో వెళ్తున్న బస్సులో మంటలు చెలరేగాయి. (Bus Catches Fire) గమనించిన డ్రైవర్ అప్రమత్తమయ్యాడు. వెంటనే బస్సు నిలిపివేశాడు. పెళ్లి బృందాన్ని అలెర్ట్ చేయడంతో వారు వెంటనే బస్సు నుంచి కిందకు దిగారు. అనం
రాజస్థాన్లోని (Rajasthan) దౌసా (Dausa) జిల్లాలో పెను ప్రమాదం (Accident) తప్పింది. సోమవారం తెల్లవారుజామున 2.15 గంటలకు హరిద్వార్ నుంచి ఉదయ్పూర్ వెళ్తున్న బస్సు దౌసా కలెక్టరేట్ సమీపంలో అదుపుతప్పి వంతెనపై నుంచి రైల్వే ట్ర
Ranjana Natchiyaar | బస్సు ఫుట్బోర్డ్ వద్ద ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణించిన విద్యార్థులను బీజేపీ నాయకురాలు తిట్టడంతోపాటు కొట్టింది. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన ప
Drunk Driver Drives Bus In Reverse Gear | మద్యం సేవించి మత్తులో ఉన్న డ్రైవర్ బస్సును రివర్స్ గేర్లో వెనక్కి నడిపాడు. (Drunk Driver Drives Bus In Reverse Gear) దీంతో అందులో ఉన్న ప్రయాణికులు హాహాకారాలు చేశారు. ఈ సంఘటనలో పలు వాహనాలు కూడా ధ్వంసమయ్యాయి. ఈ వీ�
జగిత్యాల జిల్లా కోరుట్లలోని టీఎస్ఆర్టీసీ డిపోలో ఆదివారం అగ్ని ప్రమాదం చోటుచేసుకొని రాజధాని ఏసీ ఎక్స్ప్రెస్ బస్సు దగ్ధమైంది. ఈ ప్రమాదంలో రూ.అరకోటి మేరకు నష్టం వాటిల్లింది.
Woman Head Crushed | బస్సులో ప్రయాణించిన ఒక యువతి వాంతి చేసుకునేందుకు కిటికీ నుంచి తల బయటకు పెట్టింది. ఇంతలో మరో వాహనం ఓవర్ టేక్ చేయడంతో ఆ రెండు వాహనాల మధ్య ఆమె తల నలిగిపోయింది (Woman Head Crushed). ఈ ప్రమాదంలో ఆ మహిళ మరణించింది.
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా శామీర్పేట జీనోమ్ వ్యాలీలో (Genome valley) ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. మంగళవారం ఉదయం కొల్తూరు వద్ద వేగంగా దూసుకొచ్చిన బైకు ఓ ఫార్మా కంపెనీకి చెందిన బస్సును ఢీకొట్టింది. దీంతో బ
Bus fell into gorge | యాత్రికులతో వెళ్తున్న బస్పు అదుపుతప్పి లోయలోకి దూసుకెళ్లింది (Bus fell into gorge). ఈ ప్రమాదంలో ఏడుగురు ప్రయాణికులు మరణించారు. మరికొందరు గాయపడ్డారు. బస్సులో చిక్కుకున్న వారిని రెస్క్యూ సిబ్బంది కాపాడారు.
ఐఏఎస్ అధికారి సుప్రియా సాహు ట్విట్టర్లో ఆసక్తికర వీడియోను (Viral Video) పోస్ట్ చేశారు. ఈ వీడియోలో రోడ్డు పక్కన ప్రయాణీకులతో నిండుగా ఉన్న బస్ వైపు ఏనుగు దూసుకురావడం కనిపిస్తుంది.
Accident | చత్తీస్ గఢ్ లోని బిలాస్ పూర్ (Bilaspur) జిల్లాలో శుక్రవారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. రాయ్ పూర్ లో జరుగుతున్న ప్రధాని మోదీ ర్యాలీకి వెళ్తున్న బీజేపీ కార్యకర్తల బస్సు ప్రమాదానికి గురైంది.
Kerala Students | ఇద్దరు విద్యార్థినులు ప్రయాణిస్తున్న స్కూటీ ప్రైవేట్ బస్సు, లారీ మధ్య ఇరుక్కుంది. అయితే వారిద్దరూ ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నారు. ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది (Viral Video) .
మహారాష్ట్రలోని (Maharashtra) చంద్రాపూర్ (Chandrapur) జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. చంద్రాపూర్ జిల్లాలోని కాన్పా (Kanpa Village) సమీపంలో వేగంగా దూసుకొచ్చిన కారు ఎదురుగా వస్తున్న ప్రైవేటు బస్సును ఢీకొట్టింది. దీంతో కార�