మా నాయనమ్మ వాళ్లింట్లో నాన్నే పెద్దవాడు. పద్నాలుగు మంది సంతానంలో చిన్నప్పుడే పోయినవాళ్లు పోగా, ముగ్గురు మేనత్తలు, ఇద్దరు చిన్నాయనలు ఉండేవారు. అయితే మా అమ్మానాన్నలకు నేనూ, అక్కా బాగా ఆలస్యంగా పుట్టాం గను�
Chandra Babu | చిత్తూరు జిల్లాలో శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదం పై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు , రవాణాశాఖ మంత్రి రాంప్రసాద్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.
Road Terror | ఏపీలో వరుసగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలు ప్రజలను కలవరానికి గురిచేస్తున్నాయి. తిరుపతి జిల్లాలో నిన్న లారీ కారుపై బోల్తా పడి 4 గురు చనిపోయిన ఘటనను మరువముందే చిత్తూరు జిల్లాలో శుక్రవారం మరో ఘోర రోడ్డ�
TGSRTC | రెండు రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాల కారణంగా తెలుగు రాష్ట్రాలను భారీగా వరదలను ముంచెత్తడంతో టీజీఎస్ఆర్టీసీ కీలక నిర్ణయం తీసుకుంది. ఏపీ, తెలంగాణ మధ్య రవాణాకు కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహ
Bus Falls Into Gorge | ప్రయాణికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురు మరణించగా 22 మంది గాయపడ్డారు. కేంద్ర పాలిత ప్రాంతమైన లడఖ్లో ఈ సంఘటన జరిగింది.
Bus trapped | దేశ రాజధాని ఢిల్లీలో శుక్రవారం భారీగా వర్షం కురిసింది. దీంతో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఈ నేపథ్యంలో ఆజాద్ మార్కెట్ ప్రాంతంలోని అండర్పాస్లో ఒక బస్సు చిక్కుకుంది.
ఉత్తరప్రదేశ్లోని షాజాహాన్పూర్లో (Shahjahanpur) ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత షాజాహాన్పూర్ జిల్లాలోని ఖుతర్ వద్ద అదుపుతప్పి బోల్తా పడిన ఓ లారీ ఆగిఉన్న బస్సుపైకి దూసుకెళ్ల
Road accident | ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఉన్నవ్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. వేగంగా దూసుకొచ్చిన ఓ లారీ ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆరుగురు దుర్మరణం పాలయ్యారు. మరో 20 మందికి తీవ్ర గ
Bus Overturns | పోలింగ్ డ్యూటీలో పాల్గొన్న పోలీసులు ప్రయాణించిన బస్సు బోల్తా పడింది. (Bus Overturns) ఈ ప్రమాదంలో 21 మంది గాయపడ్డారు. వీరిలో 8 మంది పోలీస్ సిబ్బందికి తీవ్ర గాయాలయ్యాయి.
Bus Rams Onto Divider | నిండుగా ప్రయాణికులున్న బస్సు రోడ్డు డివైడర్లోకి వేగంగా దూసుకెళ్లింది. దీంతో బస్సు ముందు భాగం సిమ్మెంట్ దిమ్మలోకి చొచ్చుకెళ్లింది. డ్రైవర్, కండక్టర్, ప్రయాణికులతో సహా సుమారు పది మందికిపైగా
Pakistan: పాకిస్థాన్లో యాత్రికులతో వెళ్తున్న బస్సు లోయలో పడింది. ఈ ఘటనలో 17 మంది యాత్రికులు మృతిచెందారు. మరో 38 మంది తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన బలోచిస్తాన్ ప్రావిన్సులో జరిగింది.
హైదరాబాద్ శివారులోని సంగారెడ్డి జిల్లా ఆర్సీపురంలో ట్రావెల్స్ బస్సు బీభత్సం సృష్టించింది. అతి వేగం కారణంగా అదుపుతప్పడంతో ఫుట్పాత్పైకి ట్రావెల్స్ బస్సు దూసుకొచ్చింది. ఈ ప్రమాదంలో బస్సు కింద పడి బ�