Bus Accident | భరద్వాజ్ శంకర్రావు భార్య స్వప్నతోపాటు అనంతరావు కలిసి TS 11 EV 1623 EON హుండాయ్ కారులో గజ్వేల్ నుండి రామాయంపేట వైపు వస్తుండగా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
కర్నూలు జిల్లా చిన్న టేకూరు శివారు 44వ జాతీ య రహదారిపై శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది అగ్నికి ఆహుతై న విషయం విదితమే. గుర్తుపట్టలేని స్థితి లో ఉన్న మృతదేహాల మాంసపు ముద్దలను.. వారి కుటుంబ సభ్యుల రక్త �
Kurnool Bus Accident | కర్నూలు బస్సు దుర్ఘటనను మరువకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఎక్స్ప్రెస్ ప్రైవేటు ట్రావెల్స్ బస�
Rashmika |కర్నూల్లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడం వల్ల 19 మంది ప్రయాణికులు బస్సులోనే దహనమయ్య�
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డ క్షతగాత్రులు, ప్రత్యక్ష సాక్షులు ప్రమాదం జరిగిన తీరు, బయటపడే వరకు అనుభవిం�
బస్సు ప్రమాద స్థలాన్ని ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత పరిశీలించారు. అనంతరం కర్నూల్ పోలీస్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రమాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమని, ప్రమాదం అందరి హృదయాలను కలిచి వేసిందని
కర్నూల్ జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన కావేరి ట్రావెల్స్ బస్సు ప్రమాదం (Kaveri Travels Accident) తీవ్ర విషాదాన్ని మిగిల్చింది. శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ఈ ఘటనలో 19 మంది సజీవ దహనమయ్యారు. మరో 21 మంది క్షేమంగా బయటపడ్�
కర్నూల్ జిల్లాలోని చిన్నటేకూరు వద్ద కావేరి ట్రావెల్స్ బస్సు (Bus Fire Accident) ఘోర ప్రమాదానికి గురైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చిన్నటేకూరు వద్ద ఓ బైక్ను ఢీకొట్టింది. అయినా డ్రైవ�
రాష్ట్రంలో ప్రైవేటు బస్సుల (Private Travels Bus) ఆగడాలు నానాటికీ పెరిగిపోతున్నాయి. ఫిట్నెస్ ఉండదు. ఇన్సూరెన్స్ ఉండదు. పొల్యూషన్ సర్టిఫికెట్ అసలే ఉండదు. ఎక్కడో రిజిస్ట్రేషన్ అవుతాయి. మరెక్కడో తిరుగుతాయి. అనుమత�
Bus Accident | ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) చోటుచేసుకున్న విషయం తెలిసిందే. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరి ట్రావెల్స్ బస్సు (DD01N9490) ప్రమాదానికి గురైంది.
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద ప్రైవేటు ట్రావెల్స్ బస్సు (Bus Accident) అగ్నికి ఆహుతైంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్కు చెందిన వోల్వో బస్సు ( DD01N9490) పల్సర్ బైకును ఢీకొట్టింది. 300 మీటర్ల
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుకు జరిగిన ఘోర అగ్ని ప్రమాదం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బస్సులో ప్రయాణిస్తున్న ఇరవై మంది సజీవ దహనమై ప్రాణాలు �
హైదరాబాద్ నుంచి బెంగళూరు వెళ్తున్న కావేరీ ట్రావెల్స్ బస్సు (Travels Bus Accident) కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరు వద్ద ఆగ్నికి ఆహుతైంది. ఈ ప్రమాదంలో ఇప్పటివరకు 11 మంది మృతదేహాలను వెలికితీశారు. మరో 19 మంది నుంచి క్షేమం�