సౌదీ బాధిత కుటుంబాలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు భరోసా ఇచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన ముషీరాబాద్ ప్రాంత కుటుంబ సభ్యులను ఆయన గురువారం పరామర్శ�
మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల మండలం మాచారం వద్ద ఘోర రోడ్డు ప్రమాదం (Bus Accident) జరిగింది. గురువారం తెల్లవారుజామున 44వ జాతీయ రహదారిపై మాచారం వద్ద ముందు వెళ్తున్న హైడ్రోక్లోరిక్ యాసిడ్ ట్యాంకర్ను జగన్ ట్రావెల�
Nellore | నెల్లూరు జిల్లా సంగం వద్ద ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. నెల్లూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న రన్నింగ్లో ఉన్న ఆర్టీసీ బస్సు కింద భాగంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి.
సౌదీ ఘోర బస్సు ప్రమాద మృతుల కుటుంబాలకు అండగా నిలిచేందుకు బీఆర్ఎస్ ముందుకొచ్చింది. ఇందులో భాగంగా మాజీ డిప్యూటీ సీఎం మహమూద్అలీ నేతృత్వంలో ప్రతినిధి బృందాన్ని సౌదీ అరేబియాకు పంపాలని నిర్ణయించింది.
హజ్యాత్రకు వెళ్లిన హైదరాబాద్ వాసులు బస్సు ప్రమాదానికి గురై 45 మంది మృతి చెందడంతో ఒక్కసారిగా నగర వాసులను ఉలిక్కిపడ్డారు. వరుసగా హైదరాబాద్ వాసులు రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వార్తలు వినాల్సి వస్తోం�
Saudi Arabia | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల మాజీ మంత్రి, బీఆర్ఎస్ సీనియర్ నేత హరీశ్ రావు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించ
PM Modi | సౌదీ అరేబియాలో ఘోర రోడ్డు ప్రమాదం (Saudi Accident) జరిగిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు సానుభూతి తెలియజేశారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా పోస్టు �
Saudi Arabia | సౌదీ అరేబియాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో తెలంగాణ వాసులు మరణించడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే స్పందించి సంబంధిత చర్యలు చేపట్టాలని
Kurnool Bus Accident | కర్నూలు బస్సు ప్రమాదానికి సంబంధించిన కీలక దృశ్యాలు బయటకొచ్చాయి. బస్సు ప్రమాదం జరగడానికి ముందు ఆ మార్గంలో వెళ్లిన ప్రైవేటు బస్సు సీసీటీవీలో రికార్డయిన దృశ్యాలు వెలుగులోకి వచ్చాయి.
Bus Accident | పల్నాడు జిల్లాలో సోమవారం ఉదయం ప్రైవేటు ట్రావెల్స్ బస్సుకు ఘోర ప్రమాదం తప్పింది. రాజుపాలెం మండలం రెడ్డిగూడెం సమీపంలో వేగంగా వెళ్తున్న బస్సు అదుపు తప్పి.. రోడ్డు పక్కన ఉన్న భారీ వాటర్ పైప్లైన్ను
రోడ్ల దుస్థితిపై నిరసన తెలిపిన 25 మందిపై తాండూర్ పోలీసులు కేసు నమోదు చేశారు. వికారాబాద్ జిల్లా చేవెళ్ల సమీపంలో జరిగిన బస్సు ప్రమాదంలో తాండూర్ నియోజకవర్గానికి చెందిన 13 మంది మృతి చెందారు. రోడ్లు బాగా లేక�
Bus Accident | దేశంలో ఇటీవలే బస్సు ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. కర్నూలు, చేవెళ్ల బస్సు ప్రమాదాల్లో అనేక మంది మరణించిన విషయం తెలిసిందే. తాజాగా మరో బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది.
65వ జాతీ య రహదారిపై ముత్తంగి వద్ద కారును తప్పించబోయి డివైడర్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. బుధవారం పటాన్చెరు నుంచి ఇస్నాపూర్కు వస్తున్న హైదరాబాద్ సిటీ ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంద�
Bus Accident | పటాన్ చెరు, నవంబర్ 5: రాష్ట్రంలో మరో బస్సు ప్రమాదం జరిగింది. కారును తప్పించబోయి ఓ బస్సు అదుపుతప్పి డివైడర్ ఎక్కి, కరెంట్ స్తంభాన్ని ఢీకొట్టింది. హైదరాబాద్ శివారు పటాన్చెరు సమీపంలో బుధవారం ఉదయం ఈ �
పాలకుల నిర్లక్ష్య మే ప్రయాణికులకు శాపంగా మారిందని తాండూరు యువకులు మండిపడ్డారు. తాండూరు డెవలప్మెంట్ ఫోరం ఆధ్వర్యం లో మంగళవారం తాండూరులో రోడ్లను వెంటనే బాగు చేయాలని ఆందోళన చేపట్టా రు. తాండూరు-హైదరాబాద�