చేవెళ్లలో జరిగిన బస్సు ప్రమాదం ఎన్నో కుటుంబాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది. యాక్సిడెంట్లో తమ వారిని కోల్పోవడంతో కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తాండూరు సెగ్మెంట�
కంకరతో వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ అతివేగం.. నిర్లక్ష్యంతోనే మీర్జాగూడలో రోడ్డు ప్రమాదం జరిగిందని డీజీపీ శివధర్రెడ్డి స్పష్టం చేశారు. మీర్జాగూడ రోడ్డు ప్రమాద ఘటనా స్థలాన్ని మంగళవారం ఆయన పరిశీలించి మీ
చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందడంతో విషాదం నెలకొన్నది. మృతదేహాలను చేవెళ్ల ప్రభుత్వ దవాఖానకు పోస్టుమార్టం నిమిత్తం మార్చురీలో ఉంచగా.. వారి బంధువులు, కుటుంబీకులు పెద్దఎత్తున దవాఖానకు చేరుకున్నా
రంగారెడ్డి జిల్లా చేవెళ్లలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం అనేక కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. ఈ ప్రమాదంలో వికారాబాద్ జిల్లా తాండూరు నియోజకవర్గానికి చెందిన 13మంది మృతి చెందారు. ఒకే కుటుంబానికి చెందిన ముగ�
బస్సు ప్రమాద ఘటనపై మంత్రులు, ఎమ్మెల్యేలకు నిరసన సెగ తగిలింది. హైదరాబాద్-బీజాపూర్ జాతీయ రహదారి విస్తరణ పనులపై రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగానే ఈ బస్సు ప్రమాదం జరిగిందని ఆగ్రహం పెల్లుబికింది.
ఆర్టీసీ బస్సు ప్రమాదంలో వికారాబాద్కు చెందిన ఒకరు మృతి చెందగా.. మరొకరికి కాళు విరిగి విషమంగా ఉన్నారు. ఒకే కుటుంబానికి చెందిన నలుగురికి తీవ్ర గాయాలు కావడంతో వికారాబాద్ ప్రభుత్వ దవాఖానలో చికిత్స పొందుతు�
తెల్లవారక ముందే బస్సెక్కిన 19 మంది ప్ర యాణికుల బతుకులు తెల్లారేలోగా కానరానిలోకాలకు మరలిపోయాయి. గమ్యస్థానాలకు చేరుకోక ముందే తమ వారికి దూరమయ్యా రు. క్షేమంగా వెళ్లొచ్చని ఆర్టీసీ బస్సు ఎక్కిన వారికి కంకర టి�
మీర్జాగూడ బస్సు ప్రమాదం వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వికారాబాద్ జిల్లా మీర్జాగూడ బస్సు ప్రమాద స్థలం వద్దకు చేరుకున్న చేవెళ్ల కాంగ్రెస్ ఎమ్మెల్యే కాలె యాదయ్యకు నిరసన సెగ తగిలింది.
Chevella Accident | తెలంగాణ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం సంభవించింది. రంగారెడ్డి (Rangareddy) జిల్లా చేవెళ్ల సమీపంలో ఆర్టీసీ బస్సును కంకర లోడుతో వెళ్తున్న టిప్పర్ ఢీకొట్టిన విషయం తెలిసిందే (Chevella Accident).
Bus Accident | భరద్వాజ్ శంకర్రావు భార్య స్వప్నతోపాటు అనంతరావు కలిసి TS 11 EV 1623 EON హుండాయ్ కారులో గజ్వేల్ నుండి రామాయంపేట వైపు వస్తుండగా గజ్వేల్- ప్రజ్ఞాపూర్ డిపో కు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది.
కర్నూలు జిల్లా చిన్న టేకూరు శివారు 44వ జాతీ య రహదారిపై శుక్రవారం జరిగిన బస్సు ప్రమాదంలో 20 మంది అగ్నికి ఆహుతై న విషయం విదితమే. గుర్తుపట్టలేని స్థితి లో ఉన్న మృతదేహాల మాంసపు ముద్దలను.. వారి కుటుంబ సభ్యుల రక్త �
Kurnool Bus Accident | కర్నూలు బస్సు దుర్ఘటనను మరువకముందే ఏపీలో మరో బస్సు ప్రమాదం జరిగింది. నెల్లూరు జిల్లా పెళ్లకూరు మండలం కొత్తూరు జాతీయ రహదారి వద్ద లారీని ఓవర్టేక్ చేయబోయి ఎక్స్ప్రెస్ ప్రైవేటు ట్రావెల్స్ బస�
Rashmika |కర్నూల్లో శుక్రవారం తెల్లవారుజామున ఘోర బస్సు ప్రమాదం చోటు చేసుకుంది. హైదరాబాద్ నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ట్రావెల్స్ బస్సులో మంటలు చెలరేగడం వల్ల 19 మంది ప్రయాణికులు బస్సులోనే దహనమయ్య�
కర్నూలు జిల్లా చిన్నటేకూరు వద్ద జరిగిన ఘోర బస్సు ప్రమాదంలో బాధితులది ఒక్కొక్కరిది ఒక్కో దీనగాథ. విపత్కర పరిస్థితి నుంచి బయటపడ్డ క్షతగాత్రులు, ప్రత్యక్ష సాక్షులు ప్రమాదం జరిగిన తీరు, బయటపడే వరకు అనుభవిం�