ఓ ట్రావెల్స్ బస్సు ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఓ సాప్ట్వేర్ ఉద్యోగి దుర్మరణం చెందిన ఘటన దోమలగూడ పోలీస్స్టేషన్ పరిధిలో శనివారం తెల్లవారుజామున చోటుచేసుకుంది. దోమలగూడ ఇన్స్పెక్టర్�
Odisha train tragedy | ఒడిశాలోని బాలాసోర్ జిల్లాలో శుక్రవారం జరిగిన మూడు రైళ్ల ప్రమాదంలో (Odisha train tragedy) గాయపడిన ప్రయాణికులు బస్సు ప్రమాదానికి గురయ్యారు. ఆ క్షతగాత్రులు మరోసారి గాయపడ్డారు.
తిరుమల ఘాట్ రోడ్డులో బుధవారం ప్రమాదానికి గురైన ఎలక్ట్రిక్ బస్సులో ఎలాంటి సాంకేతిక లోపాలు లేవని ఒలెక్ట్రా సంస్థ ప్రతినిధులు, ఆర్టీసీ అధికారులు స్పష్టం చేశారు. బుధవారం జరిగిన బస్సు ప్రమాద ప్రాం తాన్ని �
మధ్యప్రదేశ్లో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. ఈ ఘటనల్లో 24 మంది దుర్మరణం చెందగా, 41 మంది తీవ్ర గాయాలపాలయ్యారు. ఖార్గోన్ జిల్లా నుంచి ఇండోర్కు 70 మందితో ఓ ప్రైవేటు బస్సు మంగళవారం బయలుదేరింది. డొంగర్గావ్ సమీపం
Madhya Pradesh | మధ్యప్రదేశ్ (Madhya Pradesh) రాష్ట్రంలో మంగళవారం ఉదయం జరిగిన బస్సు ప్రమాద ఘటనలో మృతుల సంఖ్య 22కు పెరిగింది. మరో 20 మందికిపైగా గాయపడ్డారు.
Bus Accident | పెళ్లి బృందం ప్రయాణిస్తున్న బస్సు ప్రమాదానికి (Bus Accident) గురైంది. అది బోల్తా పడటంతో ఐదుగురు వ్యక్తులు మరణించారు. గుర్తు తెలియని వాహనం ఢీకొట్టడంతో ఆ బస్సు బోల్తా పడినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాద సమయంల�
Maharashtra:కాలువలో బస్సు పడడంతో.. అందులో ప్రయాణిస్తున్న 12 మంది మృతిచెందారు. మరో 25 మంది గాయపడ్డారు. ఈ ఘటన మహారాష్ట్రలోని రాయ్గడ్ జిల్లాలో జరిగింది.
సూర్యాపేట (Suryapet) జిల్లాలోని మునగాల (Munagala) మండలంలో రోడ్డు ప్రమాదం జరిగింది. మునగాల మండలంలోని ఇందిరానగర్ వద్ద ఆర్టీసీ రాజధాని బస్సును (Rajadani bus) ఓ బైకు కొట్టింది.
Bus accident | రళలో కొండలు, లోయలతో కూడిన ప్రదేశాలు ఎక్కువ. ముఖ్యంగా శబరిమల అయ్యప్పస్వామి సన్నిధికి వెళ్లే దారిలో దాదాపు 40 కిలోమీటర్ల దూరం కొండలు, లోయలతో కూడిన రహదారే ఉంటుంది. ఈ దారిలో వాహనం డ్రైవర్ ఏమాత్రం అజాగ్ర�
Bus accident in Saudi Arabia | సౌదీ అరేబియా (Saudi Arabia)లో ఘోర బస్సు ప్రమాదం (Bus accident) చోటు చేసుకుంది. యాత్రికులతో హజ్ యాత్ర (hajj yatra)కు వెళ్తున్న ఓ బస్సు ప్రమాదానికి గురైంది.
Bus accident | బస్సు (Bus accident) వంతెనపై నుంచి కాలువలోకి దూసుకెళ్లింది. కాలువ గట్టు గోడను బలంగా ఢీకొట్టింది. సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. స్థానికుల సహాయంతో సహాయక చర్�
Rash driving | వాహనం ఎలా నడపాలనే విషయంలో సవాలక్ష నిబంధనలు ఉన్నా వాటిని పాటించేవాళ్లు మాత్రం అరుదు. దాదాపు అందరూ ఏదో ఒక సమయంలో రాంగ్ డ్రైవింగ్ చేస్తూనే ఉంటారు. తాజాగా కేరళలో అలాంటి ఘటనే చోటుచేసుకుంది.
శ్రీశైలం నుంచి మహబూబ్నగర్కు బయల్దేరిన ఆర్టీసీ బస్సు డ్యాం సమీపంలోని మూలమలుపు వద్ద అదుపు తప్పి ఐరన్ సేఫ్టీ ఫెన్సింగ్ను ఢీకొట్టి నిలిచిపో వడంతో పెను ప్రమాదం తప్పింది.