ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన మానుక లక్ష్మణ్ యారియా ఇస్తున్నారని గోదాము వద్దకు రాగా ఒకే యూరియా బస్తా ఇస్తామనడం, రైతులు ఎక్కువ మంది ఉండటం ఇక యూరియా సరిపోదేమో అనుకుని సీఎం రేవంత్ రెడ్డిపై తిట్�
మెట్పల్లి వ్యవసాయ మార్కెట్ యార్డ్ ఆవరణలో గల 2000 మెట్రిక్ టన్నుల సామర్థ్యం కలిగిన గోదాంలో అగ్నిప్రమాదం సంభవించింది. చెలరేగిన మంటల్లో నిల్వచేసిన గన్నిసంచులు కాలుతున్నాయి. మంటలను అదుపులోకి తెచ్చేందుకు మె
వరి కొయ్యలు కాల్చే రైతులకు జరిమానా విధించాలని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. గురువారం పలు అంశాలపై ఆయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రతి రైతుకు పంటల బీమా ఉపయోగ
గడిచిన తొమ్మిదేండ్లలో వంటగ్యాస్ సిలిండర్ ధరను దాదాపు మూడు రెట్లు పెంచిన కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, పేద మధ్యతరగతి జీవుల నడ్డివిరిచింది. బడ్జెట్ కేటాయింపుల్లో ఎల్పీజీపై ఇస్తున్న సబ్సిడీ మొత్తాన్�
బీజేపీ నాయకులు బరి తెగించారు. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న గులాబీ శ్రేణుల వద్దకు చేరుకొని కయ్యానికి కాలుదువ్వారు. వారిపైకి దూసుకొచ్చి దాడికి యత్నించారు. అయినా బీఆర్ఎస్ (టీఆర్ఎస్) నేతలు సంయమనం పాటి�
వ్యవసాయంలో ప్రస్తుతం కూలీల కొరత ఉండటంతో రైతులు యంత్రాలను ఆశ్రయిస్తున్నారు. వరి కోతలకు హార్వెస్టర్లను వినియోగిస్తుండటంతో గడ్డి వినియోగం తగ్గిపోయింది. పశుసంపద ఉన్న వారు గడ్డిని సేకరిస్తుండగా మిగతావారు
ష్ట్రవ్యాప్తంగా ఎండలు మండిపోతున్నాయి. చాలా ప్రాంతాల్లో ఉదయం 10 గంటల నుంచే వడగాడ్పులు వీస్తున్నాయి. తెలంగాణలో సోమవారం (మే 2) నుంచి వేసవి తీవ్రత మరింత పెరగవచ్చని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) అంచనా వేసింది. పగటి
ఎంపీ అరవింద్ | హుజురాబాద్ ఉప ఎన్నికల ప్రచారంలో మంత్రి హరీష్ రావుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన అరవింద్ వ్యాఖ్యలకు
నిరసనగా జహీరాబాద్ పట్టణంలో జాతీయ రహదారిపై అరవింద్ దిష్టి బొమ్మను దహనం చేశారు.
రేవంత్ రెడ్డి | జిల్లాలోని రేగొండ మండల కేంద్రం లో టీఆర్ఎస్ యూత్ రేగొండ మండల అధ్యక్షుడు పేరాల ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.
క్రైం న్యూస్ | జిల్లాలోని జహీరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో సీజ్ చేసిన 350 కిలోల గంజాయిని న్యాయమూర్తి శ్రీదేవి సమక్షంలో ఎక్సైజ్ పోలీసులు గంజాయిని దగ్ధం చేశారు.
క్రైం న్యూస్ | నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిరంతర నిఘా ఉంటుందని, పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు.
ఈటల రాజేందర్ | తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, యూనియన్, టీఆర్ఎస్ పార్టీపై నమ్మక ద్రోహి, పేదల భూ కబ్జా దళారి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బొగ్గుగని కార్మిక సంఘాల�