రేవంత్ రెడ్డి | జిల్లాలోని రేగొండ మండల కేంద్రం లో టీఆర్ఎస్ యూత్ రేగొండ మండల అధ్యక్షుడు పేరాల ప్రశాంత్ రావు ఆధ్వర్యంలో టీపీసీసీ అధినేత రేవంత్ రెడ్డి దిష్టి బొమ్మ దహనం చేశారు.
క్రైం న్యూస్ | జిల్లాలోని జహీరాబాద్ ఎక్సైజ్ సర్కిల్ పరిధిలో సీజ్ చేసిన 350 కిలోల గంజాయిని న్యాయమూర్తి శ్రీదేవి సమక్షంలో ఎక్సైజ్ పోలీసులు గంజాయిని దగ్ధం చేశారు.
క్రైం న్యూస్ | నిషేధిత పొగాకు ఉత్పత్తుల విక్రయాలపై నిరంతర నిఘా ఉంటుందని, పొగాకు, నికోటిన్ ఉత్పత్తులు ఎవరు విక్రయించినా కఠిన చర్యలు తీసుకుంటామని డీఐజీ ఏవీ రంగనాధ్ తెలిపారు.
ఈటల రాజేందర్ | తెలంగాణ బొగ్గు గని కార్మిక సంఘం గౌరవ అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, యూనియన్, టీఆర్ఎస్ పార్టీపై నమ్మక ద్రోహి, పేదల భూ కబ్జా దళారి ఈటల రాజేందర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు బొగ్గుగని కార్మిక సంఘాల�