నరేంద్ర మోడీ మాతృమూర్తి మీద అనుచిత వ్యాఖ్యలు చేసిన రాహుల్ గాంధీ దిష్టిబొమ్మను శనివారం రుద్రంగి మండల కేంద్రంలో బీజేపీ మండల అధ్యక్షుడు కర్ణవత్తుల వేణు ఆధ్వర్యంలో బీజేపీ నాయకులు దహనం చేస్తుండగా పోలీసులు
పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కనగర్తి గ్రామంలో సీఎం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను బీఆర్ఎస్ నాయకులు దగ్ధం చేసేందుకు గురువారం ప్రయత్నించారు. గమనించిన పోలీసులు ఈ ఘటనను అడ్డుకున్నారు. కాగజ్నగర్లో పోడు రైతుల
villagers kill, burn 5 of family | క్షుద్రపూజలు చేస్తున్నారన్న అనుమానంతో ఒక కుంటుంబంలోని ఐదుగురు వ్యక్తులను గ్రామస్తులు కొట్టిచంపారు. ఆ తర్వాత వారిని దహనం చేశారు. ప్రాణాలతో బయటపడిన ఒక పిల్లవాడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
CHIGURUMAMIDI | చిగురుమామిడి మండలంలోని బొమ్మనపల్లి గ్రామంలో ప్రమాదవశాత్తు కౌలు రైతుకు చెందిన వరి పంట దగ్ధమైంది. బాధితుడి కథనం ప్రకారం.. బొమ్మనపల్లి గ్రామానికి చెందిన సుకోషి విజ్జగిరి రాయిని చెరువు వద్ద గల తన వరి
Burn Rahul's Tongue | కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీపై మరో బీజేపీ నేత వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. రిజర్వేషన్ రద్దు చేయాలని విదేశాల్లో అన్న ఆయన నాలుకను కోయడం బదులు కాల్చాలని అన్నారు. బీజేపీ రాజ్యసభ సభ్యుడు అనిల్ బోండే �
Gang Attempts To Burn Woman Alive | వాహనాల పార్కింగ్ వివాదం నేపథ్యంలో మహిళను సజీవ దహనం చేసేందుకు కొందరు వ్యక్తులు ప్రయత్నించారు. అయితే ఆమె తృటిలో తప్పించుకుని ఇంట్లోకి పరుగులు తీసింది. దీంతో దుండగులు ఆమె కారును ధ్వంసం చేయడం
Raj Thackeray | మహారాష్ట్ర నవనిర్మాణ సేన (ఎంఎన్ఎస్) అధ్యక్షుడు రాజ్ ఠాక్రే (Raj Thackeray) మహారాష్ట్ర ప్రభుత్వానికి వార్నింగ్ ఇచ్చారు. రాష్ట్రంలో టోల్ ట్యాక్స్ వసూళ్లను నిలిపివేయాలని సోమవారం డిమాండ్ చేశారు. లేనిపక్ష
రాష్ట్రంలో ప్రతిపక్షాలు దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతున్నాయని రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు, ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి అన్నారు. గురువారం ఇబ్రహీంపట్నంలోని హైదరాబాద్-నాగార్జునసాగ�
మైనారిటీ పరిశోధక విద్యార్థులకు ఇచ్చే ఉపకార వేతనాలను కేంద్రప్రభుత్వం రద్దు చేసినందుకు నిరసనగా ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో గురువారం నిరసన తెలిపారు. హిమాయత్నగర్ వై జంక్షన్లో కేంద్ర ప్రభుత్వ దిష్టిబొమ్మను
టీఆర్ఎస్ (బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలుకు బీజేపీ చేసిన కుట్రలపై గులాబీ దళం భగ్గుమన్నది. అధికారమే పరమావధిగా ప్రజాస్వామ్య విలువలకు పాతరేయడంపై సర్వత్రా ఆగ్రహజ్వాల వ్యక్తమైంది. కాషాయ పార్టీ చేస్తున్న
టీఆర్ఎస్(బీఆర్ఎస్) ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై ఆగ్రహజ్వాలలు వెల్లువెత్తాయి. బీజేపీ అగ్రనాయకులు తెలంగాణ ప్రభుత్వాన్ని అస్థిరపర్చే కుట్రలపై గులాబీ శ్రేణులు భగ్గుమన్నాయి. నాడు ఆంధ్రాబాబు చంద్రబ�