బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ కోసం సర్వే బృందం సభ్యులు నిర్వహిస్తున్న భూ సర్వేను బుధవారం గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. బహదూర్గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నంబ�
జహీరాబాద్ మీదుగా బుల్లెట్రైలు నడిపించేలా కేంద్ర రైల్వేశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లాలని కర్ణాటక రాష్ట్రంలోని బీదర్ దక్షిత ప్రాంత ఎమ్మెల్యే శైలేంద్ర బెల్డలేను జహీరాబాద్ బుల్లెట్రైలు సాధన కమి�
తొలుత ప్రతిపాదించిన మాదిరిగా హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ రైల్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటు చేసేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహా, మెదక్ ఎంపీ రఘునందన్న�
Zaheerabad | ఆదివారం హైదరాబాద్ లోని మెదక్ ఎంపీ రఘునందన్ రావు కార్యాలయంలో జహీరాబాద్ ఎమ్మెల్యే కొనింటి మాణిక్ రావు, సెట్విన్ కార్పొరేషన్ రాష్ట్ర చైర్మన్ గిరిధర్ రెడ్డి, ఉమ్మడి మెదక్ జిల్లా డీసీఎంఎస్ చైర్మన్ శివక�
హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ను జహీరాబాద్ మీదుగా ఏర్పాటయ్యేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణ మహిళా ప్రజాప్రతినిధులు, మహిళా నాయకురాలు, మహిళలు పోస్టు ద్వారా లేఖలు ప�
జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్ నడిపించాలని కోరుతూ జహీరాబాద్ పట్టణ బీఆర్ఎస్ నాయకురాలు, కౌన్సిలర్ నామ స్రవంతి ఆధ్వర్యంలో జహీరాబాద్ ప్రాంత మహిళలు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి పోస్ట్ కార్డుల పంపించారు. శ
హైదరాబాద్-ముంబయి బుల్లెట్ ట్రైన్ సాధన కోసం సంగారెడ్డి జిల్లాలో ప్రజలు పోరుబాటకు సిద్ధమయ్యారు. హైదరాబాద్-ముంబయి మధ్య 900 కిలో మీటర్ల దూరాన్ని కేవలం 3 గంటల్లోనే చేరుకునేలా మొదటి విడత డీఆర్పీలో కేంద్రం
Bullet Train : ఇండియాలో త్వరలో బుల్లెట్ ట్రైన్ రాబోతున్న సంగతి తెలిసిందే. ఈ రైలుకు సంబంధించిన ఫస్ట్ లుక్ను కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖ సోమవారం విడుదల చేసింది.
2027, ఆగస్టు 15న దేశంలో తొలి బుల్లెట్ రైలును ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్టు రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ గురువారం వెల్లడించారు. ముంబై-అహ్మదాబాద్ మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టు వచ్చే ఏడాద�
ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వద్ద బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శనివారం బికెసి వద్ద నిర్మాణంలో ఉన్న భూగర్భ స
బుల్లెట్ ట్రైన్ పేరుచెప్పి ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారని, అలాంటి ఖరీదైన రైలులో ఏ పేదోడైనా ఎక్కుతాడా? అని మహారాష్ట్రలో పాలఘర్ జిల్లాలోని దహాను అంబేసరి, జంషేట్ తదితర గ