High Speed Trains | వేగంలో విమానాలతో పోటీ పడేలా చైనా, జపాన్లు రైళ్లను తీర్చిదిద్దుతున్నాయి. తూర్పు ఆసియాలో గంటకు 370 మైళ్ల (600 కి.మీ.) వేగంతో ప్రయాణించే ఫ్లోటింగ్ రైళ్లు, వాణిజ్య విమాన ప్రయాణానికి పోటీగా హై స్పీడ్ రైలు
Suryapet |సూర్యాపేటకు రైలు మార్గం కోసం సాగుతున్న ఉద్యమానికి చిన్నారులు సైతం అండగా నిలిచారు. బుల్లెట్ ట్రైన్ కోసం కరాటే విద్యార్థులు నినదిస్తూ తమ మద్దతు ప్రకటించారు.
కోదాడ మీదుగా హైదరాబాద్.. అమరావతి.. చెన్నై ప్రతిపాదిత హై స్పీడ్ బుల్లెట్ ట్రైన్ అలైన్మెంట్ కొనసాగాలి, తొలుత ప్రతిపాదన ప్రకారమే కేంద్ర ప్రభుత్వం ఈ మేరకు నిర్ణయం తీసుకోవాలని.. ఎట్టి పరిస్థితిలోనూ చౌటుప్పల�
హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి మధ్య నడపనున్న బుల్లెట్ ట్రెయిన్ను మొదట ప్రకటించిన అలైన్మెంట్ ప్రకారమే చేపట్టాలని డిమాండ్ చేస్తూ ఉమ్మడి నల్లగొండ జిల్లా వ్యాప్తంగా ఐక్య పోరాటాలు చేసి సాధించు�
హైదరాబాద్-ముంబయి వయా సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మీదుగా బుల్లెట్ ట్రైన్నడిపించాలని జహీరాబాద్ ప్రాంత ప్రజాప్రతినిధులు, నాయకుల ప్రయత్నాలు నెరవేరే దిశగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల కేంద్ర రైల్వే, సమ�
శంషాబాద్ నుండి చెన్నై వరకు నడవనున్న బుల్లెట్ ట్రైన్ ను చిట్యాల, సూర్యాపేట, కోదాడ నుండి తొలి నిర్ణయం ప్రకారమే వెళ్లేలా చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష నాయకులు డిమాండ్ చేశారు. గురువారం కోదాడ ఎమ్మెస్ కళాశాలలో �
జిల్లాలో బుల్లెట్ట్రైన్ లొల్లి మొదలైంది. శంషాబాద్ కేంద్రంగా ముంబై, బెంగళూరు, చెన్నై ప్రాంతాలకు వాటిని నడిపించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ప్రత్యేక లైన్ల కోసం శంషాబాద్, కందుకూరు, యాచారం మండలా�
రైతుల పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహరిస్తున్నదని కాళేశ్వరం ప్రాజెక్టు కూలిందని దుష్ప్రచారం చేస్తూ వచ్చి, ఇప్పుడు లిఫ్టు మోటార్లు ఆన్ చేస్తే జనం వారిని విశ్వసించరని దుర్మార్గంగా ఆలోచిస్తున
సంగారెడ్డి, జహీరాబాద్ మీదుగా ముంబై- హైదరాబాద్ హై స్పీడ్ (బుల్లెట్ ట్రైన్) కారిడార్ ఏర్పా టు చేయాలని ఎమ్మెల్యేలు చింతా ప్రభాకర్,మాణిక్రావు ఆధ్వర్యంలో రైల్వే మంత్రి అశ్విన్ వైష్ణవ్ను కోరారు. ఈ మ�
Bahadurguda Land Acquisition | బుల్లెట్ ట్రైన్ ప్రాజెక్ట్ కోసం రాష్ట్ర ప్రభుత్వం బహదూర్గూడలో చేపడుతున్న భూసేకరణ వ్యవహారంలో హైకోర్టు కీలక మధ్యంతర ఆదేశాలు జారీచేసింది.
Bahadurguda | రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం బహదూర్గూడ గ్రామంలో అర్ధరాత్రి మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీక్ష నిర్వహిస్తున్న బహదూర్గూడ రైతులను అర్ధరాత్రి వేళ అదుపులోకి తీసుకున్నారు.
Bullet Train | ప్రతిష్టాత్మక ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ ట్రెయిన్ ప్రాజెక్టులో జాప్యానికి ఒక భారతీయ మంత్రి, అధికారులు బాధ్యులని జపాన్కు చెందిన ఒక మాజీ మంత్రి నిందించారు.
బహదూర్గూడ గ్రామంలో బుల్లెట్ ట్రైన్ కోసం సర్వే బృందం సభ్యులు నిర్వహిస్తున్న భూ సర్వేను బుధవారం గ్రామస్తులు, రైతులు అడ్డుకున్నారు. బహదూర్గూడ గ్రామ రెవెన్యూ పరిధిలో సర్వే నంబర్ 28లో 150 ఎకరాలు, సర్వే నంబ�