ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ (బికెసి) వద్ద బుల్లెట్ రైలు స్టేషన్ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయని రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. శనివారం బికెసి వద్ద నిర్మాణంలో ఉన్న భూగర్భ స
బుల్లెట్ ట్రైన్ పేరుచెప్పి ప్రధాని మోదీ సహా బీజేపీ నేతలు ఎన్నికల ప్రచారం చేసుకొంటున్నారని, అలాంటి ఖరీదైన రైలులో ఏ పేదోడైనా ఎక్కుతాడా? అని మహారాష్ట్రలో పాలఘర్ జిల్లాలోని దహాను అంబేసరి, జంషేట్ తదితర గ
సమయపాలనకు మారు పేరు జపాన్లోని బుల్లెట్ రైళ్లు. షింకాన్సేన్గా వ్యవహరించే ఈ బుల్లెట్ ట్రైన్లు కొద్ది నిమిషాలు ఆలస్యంగా నడవడం కూడా చాలా అరుదు. అలాంటి బుల్లెట్ రైలు ఒకటి, రెండు నిమిషాలు కాదు ఏకంగా 17 ని�
Bullet Train | బుల్లెట్ రైలు పరుగులు తీసేది ఈ పట్టాలపైనే.. వీడియో రిలీజ్ చేసిన అశ్వినీ వైష్ణవ్..!
Bullet Train | భారత్లో త్వరలోనే బుల్లెట్ రైలు పరుగులు తీయనున్నది. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో రైలు నడిపించనున్న విషయం త�
Bullet Train | బుల్లెట్ రైలుకు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో 508 కిలోమీటర్లకు గాను 270 కిలోమీటర్ల మేన పనులు పూర్తయ్యాయని చ�
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సెక్షన్ (Bullet Train) గుజరాత్లోని బిలిమొర-సూరత్ మధ్య 50 కిలోమీటర్ల స్ట్రెచ్ 2026 ఆగస్ట్ నాటికి పూర్తవుతుందని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ బుధవారం వెల్లడించారు.
‘దశాబ్దానికిపైగా చేసిన ఉద్యమాల తర్వాతే రాష్ర్టాన్ని సాధించుకు న్నాం, అలాంటి రాష్ట్రం పదేండ్లలోనే అన్ని విభాగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు �
రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయలు కల్పించి, మోడల్గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ‘అమృత్ భారత్ స�
MK Stalin | బుల్లెట్ రైలుకు సమానమైన రైళ్లు, డిజైన్ పరంగానే కాకుండా వేగం, నాణ్యతతో కూడిన రైల్వే సేవలు భారతీయులకు కూడా అందుబాటులోకి రావాలని ఎంకే స్టాలిన్ ఆకాంక్షించారు. అలాగే పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొం
2004లో వాజపేయి పేరు ప్రతిష్ఠలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. ఆయనను ఎదుర్కొనే జాతీయస్థాయి నాయకుడుగానీ, నాయకురాలుగానీ లేరు. మరోసారి ఆయన విజయం ఖాయమన్న అంచనాలున్నాయి.