కేంద్రంలోని మోదీ సర్కార్ అట్టహాసంగా ప్రకటించిన ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు పనులు నత్తనడకన సాగుతున్నాయి. తాజాగా ఆ ప్రాజెక్టుపై నీలినీడలు కమ్ముకొస్తు న్నాయి. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ�
బడ్జెట్లో కేంద్రం కేటాయింపులు ముంబై: ముంబై-అహ్మదాబాద్ బుల్లెట్ రైలు ప్రాజెక్టు కోసం రూ. 19 వేల కోట్లను కేంద్రం కేటాయించింది. మహారాష్ట్రలోని ముంబై, పుణెలో మెట్రోపాలిటన్ ట్రాన్స్పోర్ట్ రైల్వే ప్రాజె
బీజింగ్, జనవరి 7: బీజింగ్లో వింటర్ ఒలింపిక్స్ జరుగనున్న నేపథ్యంలో చైనా డ్రైవర్ లెస్ బుల్లెట్ రైలును ఆవిష్కరించింది. దీని వేగం గంటకు 350 కిలోమీటర్లు. ఇందులో అథ్లెట్లకు ప్రత్యేక లాకర్లు ఉన్నాయి. 5జీతో �
మూడున్నర గంటల్లో ముంబైకి..! గంటకు 320 కిలోమీటర్ల వేగంతో ప్రయాణం ప్రస్తుతం ప్రయాణంతో పోల్చితే 9 గంటలు ఆదా నవంబర్ 18 ప్రాజెక్టు నిర్మాణ టెండర్లు ఓపెన్ హైదరాబాద్/వికారాబాద్, సెప్టెంబర్ 27: ముత్యాల నగరానికి మ�
ప్రాథమిక సర్వే పూర్తి మొత్తం 10 స్టేషన్లు తెలంగాణలో రెండు మహారాష్ట్రలోని థానేలో ఎన్హెచ్ఎస్ఆర్సీ ప్రజెంటేషన్ హైదరాబాద్ సిటీబ్యూరో, సెప్టెంబర్ 27 (నమస్తే తెలంగాణ): హైదరాబాద్-ముంబై మధ్య బుల్లెట్ రైల�
బీజింగ్, జూలై 20: గంటకు 600 కిలోమీటర్ల వేగంతో దూసుకెళ్లే రైలును చైనా మంగళవారం ప్రారంభించింది. మాగ్లెవ్(విద్యుదయస్కాంత శక్తితో నడుస్తుంది) అనే సాంకేతికతతో దీనిని నడుపుతారు. క్విన్డాగోలో ఈ రైలును అందుబాట�
బీజింగ్ : టిబెట్లో చైనా తొలి ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ రైలును శుక్రవారం ప్రారంభించింది. టిబెట్ రాజధాని లాసా, నింగ్చి నగరాల మధ్య ఈ రైలు రాకపోకలు సాగిస్తుంది. నింగ్చి నగరం భారత్లోని అరుణాచల్ ప్రదేశ్
బీజింగ్: టిబెట్లో తొట్టతొలి బుల్లెట్ రైలును చైనా ప్రారంభించింది. అరుణాచల్ ప్రదేశ్ బోర్డర్కు సమీపం నుంచి ఈ రైలు మార్గం ఉంది. రాజధాని లాసా నుంచి నింగిచి వరకు రైల్వే మార్గాన్ని కనెక్ట్ చేశారు. ఈ �