Bullet Train | బుల్లెట్ రైలుకు సంబంధించిన ప్రాజెక్టుపై కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ కీలక విషయాలు వెల్లడించారు. ముంబయి-అహ్మదాబాద్ మార్గంలో 508 కిలోమీటర్లకు గాను 270 కిలోమీటర్ల మేన పనులు పూర్తయ్యాయని చ�
దేశంలో తొలి బుల్లెట్ ట్రైన్ సెక్షన్ (Bullet Train) గుజరాత్లోని బిలిమొర-సూరత్ మధ్య 50 కిలోమీటర్ల స్ట్రెచ్ 2026 ఆగస్ట్ నాటికి పూర్తవుతుందని రైల్వే మంత్రి అశ్వని వైష్ణవ్ బుధవారం వెల్లడించారు.
‘దశాబ్దానికిపైగా చేసిన ఉద్యమాల తర్వాతే రాష్ర్టాన్ని సాధించుకు న్నాం, అలాంటి రాష్ట్రం పదేండ్లలోనే అన్ని విభాగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు �
రైల్వే స్టేషన్లో ప్రయాణికులకు మౌలిక సదుపాయలు కల్పించి, మోడల్గా తీర్చిదిద్దేందుకు నిధులు మంజూరు చేసినట్లు జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్ తెలిపారు. ఆదివారం జహీరాబాద్ రైల్వే స్టేషన్లో ‘అమృత్ భారత్ స�
MK Stalin | బుల్లెట్ రైలుకు సమానమైన రైళ్లు, డిజైన్ పరంగానే కాకుండా వేగం, నాణ్యతతో కూడిన రైల్వే సేవలు భారతీయులకు కూడా అందుబాటులోకి రావాలని ఎంకే స్టాలిన్ ఆకాంక్షించారు. అలాగే పేద, మధ్యతరగతి ప్రజలు ప్రయోజనం పొం
2004లో వాజపేయి పేరు ప్రతిష్ఠలు ఉచ్ఛస్థితిలో ఉన్నాయి. ఆయనను ఎదుర్కొనే జాతీయస్థాయి నాయకుడుగానీ, నాయకురాలుగానీ లేరు. మరోసారి ఆయన విజయం ఖాయమన్న అంచనాలున్నాయి.
ముంబై-హైదరాబాద్ వయా జహీరాబాద్ బుల్లెట్ రైలుపై ఆశలు చిగురిస్తున్నాయి. ఈ మార్గంలో బుల్లెట్ రైలు ప్రాజెక్టుకు సంబంధించిన సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)ను రైల్వేశాఖ ఆధ్వర్యంలోని నేషనల్ హైస్పీడ్�
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం 2022 కల్లా బుల్లెట్ ట్రెయిన్ తెస్తామని బుల్డోజర్ సంస్కృతిని ప్రవేశపెట్టిందని పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు.
భారత్లో త్వరలో సముద్ర గర్భంలో బుల్లెట్ రైలు దూసుకుపోనున్నది. ముంబై-అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్ కోసం సముద్రం అడుగున 7 కిలోమీటర్లు టన్నెల్ నిర్మించేందుకు నేషనల్ హైస్పీడ్ రైల్వే కార్పొరేష�
న్యూఢిల్లీ: ఢిల్లీ నుంచి వారణాసి మధ్య హై స్పీడ్ రైల్వే కారిడార్ నిర్మాణానికి బ్రేక్ పడినట్లు తెలుస్తోంది. ఆ రూట్లో ఎక్కువ సంఖ్యలో మలుపులు ఉన్న నేపథ్యంలో ఆ ప్రాజెక్టుకు అనుమతి ఇవ్వలేమని రైల్వ�
అటు నుంచి అంగారకుడిపైకి కూడా అంతరిక్ష ఆవాసానికీ ప్రయత్నాలు గ్రహాంతరయానానికి జపాన్ యత్నాలు బోర్ కొడితే అలా రైలెక్కి చంద్రునిపైకి వెళ్లి రావొచ్చు. కావలసివస్తే ఇంకొంత దూరం రైల్లోనే వెళ్లి అంగారకుడికి �
గుజావు: చైనాలో బుల్లెట్ రైలు పట్టాలు తప్పింది. ఈ ఘటనలో ఆ రైలు డ్రైవర్ మృతిచెందాడు. మరో ఏడు మంది ప్రయాణికులు గాయపడ్డారు. గుయాంగ్ నుంచి గువాంగ్జూకు వెళ్తున్న డీ2809 రైలు గుజావు వద్ద పట్టాలు తప్ప
చేయాలన్న తపన, చిత్తశుద్ధి ఉంటే ఎంతటి భారీ లక్ష్యాన్నైనా సునాయాసంగా సాధించవచ్చు. ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న దురుద్దేశంతో ప్రారంభించిన ఎలాంటి పథకమైనా, ప్రాజెక్టు అయినా నత్తనడకన సాగుతుంది.