గ్రామ పంచాయతీ భవనం నిర్మించాలని పాలకుర్తి మండలం బసంత్ నగర్ గ్రామానికి చెందిన తువ్వ సతీష్ యాదవ్ సోమవారం బసంత్నగర్ నుంచి కలెక్టరేట్ వరకు సైకిల్ యాత్ర చేపట్టాడు. కలెక్టరేట్ చేరుకున్న ఆయన గ్రామస్
ఇసుక క్వారీ యాజమాన్యం, ఇరిగేషన్ అధికారులు కుమ్మక్కై కుంటలో నుండి రోడ్డు వేసి ఇసుక లారీలు నడిపిస్తున్నారని హిమ్మత్నగర్ గ్రామస్తులు ఆరోపించారు. ఈ సందర్భంగా హిమ్మత్నగర్ గ్రామస్తులు బుధవారం ఇసుక క్వారీ న
నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి సాయి చైతన్య ఆదేశాల మేరకు గంజాయి, మత్తు పదార్థ రహిత సమాజం కోసం వినూత్నంగా ప్రజల్లో అవగాహన కార్యక్రమాలను చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం నిజామాబాద్ ఏసీబీ రాజా వెంకట్ రెడ్డి ప�
అనాథ వృద్ధురాలిని చేరదీసి పోలీసులు ఔదార్యం చాటుకున్నారు. ఆమెకు ఇంటిని నిర్మించి అండగా నిలిచారు. ఈ మేరకు బుధవారం మండలంలోని ఇందిరానగర్లో పోలీసులు గృహప్రవేశం చేయించారు. ఈ సందర్భంగా వరంగల్ సెంట్రల్ జోన�
సాగునీటికి ఆయువు పట్టువైన మునుగోడు వాగు నూతన శోభను సంతరించుకున్నది. ఎన్నో ఏండ్లుగా ఎదురుచూసిన ప్రజల కళను ప్రభుత్వం సాకారం చేసింది. మండలంలలోని వాగులపై మూడు చెక్డ్యాంల నిర్మాణంతో భూగర్భజలాలు పెరిగి రెం
రాష్ట్రంలోని 23 కొత్త జిల్లాల్లో న్యాయస్థాన సముదాయాలను నిర్మిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారు.42 మంది హైకోర్టు న్యాయమూర్తులకు నివాస సముదాయాలనూ అ త్యాధునిక వసతులతో నిర్మించనున్నట్టు తెలిపారు. ర�
అసమానతలపై ఎలా పోరాడాలో, తెలంగాణ కలలను ఎలా నిజం చేసుకోవాలో, లక్ష్యాలను ఏ విధంగా సాధించుకోవాలో తమకు తెలుసునని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం తెలంగాణ స్పూర్�
నగరంలో చేపట్టిన లింకు రోడ్ల నిర్మాణం సత్ఫలితాలను ఇస్తుందని, మరిన్ని లింక్ రోడ్ల నిర్మాణానికి సంబంధించి అవసరమైన కార్యక్రమాలను వేగవంతం చేయాలని మంత్రి కేటీఆర్ జీహెచ్ఎంసీ అధికారులను ఆదేశించారు. నగరంల�
ఇటీవల కురిసిన భారీ వర్షాలకు భద్రాద్రి కొత్తగూడెం, మహబూబాబాద్ జిల్లా పరిధిలో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణ, మరమ్మతు పనులు త్వరతగతిన చేపట్టాలని టీఆర్ఎస్ ఎంపీలు కేం ద్రాన్ని కోరారు. ఈ మేరకు ఎంపీలు వద్దిర�
గోదావరి పరీవాహక ప్రాంతాన్ని వరద ముప్పు నుంచి తప్పించేందుకు సుందిళ్ల నుంచి గోదావరిఖని వరకు కరకట్ట నిర్మించాలని రాష్ట్ర మంత్రి కేటీఆర్కు రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ విన్నవించారు
శాంతిభద్రతల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యం ఇస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. మారుమూల ప్రాంతాల్లోనూ మౌలిక వసతులపై దృష్టి పెడుతున్నది. నగర, పట్టణ ప్రాంతాలతోపాటు రాష్ట్ర సరిహద్దుల్లోని గ్రామీణ ప్రాంతాల్లో సైతం అ
శిథిలావస్థలో ఉన్న ప్రభుత్వ కార్యాలయ భవనాలు తొలగించి, కొత్త భవనాలు నిర్మిస్తామని కుమ్రం భీం ఆసిఫాబాద్ జడ్పీ చైర్పర్సన్ కోవ లక్ష్మి అన్నారు. మండల కేంద్రంలో నూతనంగా నిర్మించిన ఎంపీడీవో కార్యాలయ భవనాన్
ప్రతి పల్లెలో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. గ్రామస్థాయి నుంచి జాతీయ, అంతర్జాతీయ క్రీడాకారులను తీర్చిదిద్దాలన్న సంకల్పంతో ముందుకు సాగుతున్నది. అందులో భాగంగా 5వ విడత ప�
గ్రామీణ ప్రాంతాల్లో క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు అధికారులు స్థలాలను మంగళవారం పరిశీలించారు. పల్లె ప్రకృతి వనాల మాదిరిగా క్రీడా ప్రాంగణాల ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించడంతో అధికారులు స్థలాలను పరి