BT Road | నాగర్ కర్నూలు జిల్లా వెల్దండ మండలం చెదురుపల్లి జీపీ బుగ్గ కాలువ తండాకు బీటీ రోడ్డును మంజూరు చేయాలని కాంగ్రెస్ యువ నాయకుడు జక్కుల శ్రీనివాస్ యాదవ్ ప్రభుత్వాన్ని కోరారు.
కాంగ్రెస్ పాలనలో ప్రజలు రోజు రోడ్ల మీదకు వచ్చి ఆందోళనలు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు అమలు చేయకపోగా స్థానికంగా నెలకొన్న సమస్యలను కూడా పరిష్కరించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలుపుతున్నారు.
కొనరావుపేట : మామిడిపల్లి, ఏనుగల్ గ్రామాల మధ్య బీటీ రోడ్డు నిర్మాణం చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు. కొనరావుపేట మండలంలోని మామిడిపల్లి గ్రామంలో ఏనుగల్ రోడ్డు పై రైతులు ఆదివారం నిరసన వ్యక్తంచేశారు.
యాచారం నుంచి మేడిపల్లి వరకు చేపట్టిన రోడ్డు విస్తరణ పనులు అర్ధాంతరంగా నిలిచిపోయాయి. సుమారు రూ. 5.5 కోట్ల పంచాయతీ నిధులతో రోడ్డు వెడల్పు చేసి బీటీ వేసేందుకు శ్రీకారం చుట్టారు. దీనికోసం గత మార్చిలో రోడ్డు వి�
మండలంలోని మహాంతిపూర్ ప్రజలకు వాగు కష్టాలు తీరనున్నాయి. గ్రామానికి బీటీ రోడ్డు, వంతెన నిర్మా ణానికి ప్రభుత్వం రూ.23.86 కోట్లు మంజూరు చేసింది. కాకరవాణి వాగు ఒడ్డున ఉన్న ఈ గ్రామ ప్రజలకు వర్షాకాలం వస్తే పొలాలక�
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఆగపల్లి నుంచి కాగజ్ఘట్ వరకు చేపట్టిన బీటీ రోడ్డు విస్తరణ పనులను ప్రభుత్వం ఆగమేఘాల మీద కొనసాగిస్తున్నది. సోమవారం రాత్రికి రాత్రే.. అధికారులు పనులను ప్రారంభించారు. ఇదంతా.. స�
గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న రహదారుల అభివృద్ధ్దికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామేల్ అన్నారు. శాలిగౌరారం నుంచి రామగిరి గ్రామం వరకు రూ.5 కోట్లతో నిర్మించనున్న ఆర్ అండ్ బీ రోడ్�
గత ఉమ్మడి రాష్ట్రంలో మారుమూల గ్రామాలకు రోడ్డు సౌకర్యం లేకపోవడంతో ప్రజ లు అనేక ఇబ్బందులు పడ్డారు. షాబాద్ మండలంలోని కుమ్మరిగూడ గ్రామానికి 30ఏండ్లుగా రోడ్డు లేక ప్రజలు, వాహనదారులు అనేక అవస్థలు పడ్డారు.
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో ప్రతి గ్రామానికి బీటీ రోడ్డు వేశామని నారాయణపేట ఎమ్మెల్యే రాజేందర్రెడ్డి తెలిపా రు. మండలంలోని దామరగిద్ద, మద్దెలబీడు, దా మరగిద్దతండా, బాపన్పల్లి, క్యాతన్పల్లి, ముస్తాపేట, దేశ
పాలేరు నియోజకవర్గ అభివృద్ధే తన లక్ష్యమని, సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎమ్మెల్యే కందాళ ఉపేందర్రెడ్డి అన్నారు. మండలంలోని ముటాపురం గ్రామంలో రూ.20 లక్షలతో నూతనంగా నిర్మించనున్న గ్రామ పం�
నియోజకవర్గంలో నూతన రోడ్ల నిర్మాణంపై ప్రత్యేక దృష్టి సారించామని ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ అన్నారు. కొత్తూరు మండల పరిధిలోని జేపీ దర్గా నుంచి కేశంపేట మండలం ఎక్లాస్ఖాన్పేట వరకు రూ. 6 కోట్లతో నిర్మిస్తున్న బ�
ఇంద్రవెల్లి గ్రామ పంచాయతీ పరిధిలోని ఆర్అండ్బీ రోడ్డు నుంచి అందునాయక్తండా గ్రామం వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ.28 లక్షలతో బీటీరోడ్డు నిర్మించడంతో గ్రామస్తులకు రవాణా కష్టాలు తీరాయి.
ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణ పల్లెలు దేశానికే రోల్ మోడల్గా నిలిచాయని వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నా రు. మండలంలోని దౌలత్నగర్ గ్రామంలో రూ.కోటితో బాజు తండా నుంచి టూక్య తండా వరకు ని�
రాష్ట్ర ప్రభుత్వం రహదారుల నిర్మాణం, పునరుద్ధరణ పనులకు నిధులు కేటాయించిందని త్వరితగతిన టెండర్లు ఆహ్వానించి పనులు మొదలు పెట్టవలసినదిగా మెదక్ కలెక్టర్ రాజర్షి షా ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు.
ప్రతి గిరిజన తండాకు బీటీ రోడ్డు సదుపాయం కల్పించేందుకు ప్రభు త్వం కృషి చేస్తున్నదని పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేశ్రెడ్డి తెలిపారు. పల్లెబాట కార్య క్రమంలో భాగంగా గురువారం పరిగి మండలంలోని ఇబ్రహీంపూర్, ర�