గ్రామాభివృద్ధే లక్ష్యంగా సీఎం కేసీఆర్ ప్రభుత్వం కృషి చేస్తోంది. ఏండ్ల తరబడి అభివృద్ధికి నోచుకోని గ్రామాలకు రోడ్డు సౌకర్యం కల్పించి, ప్రజల చిరకాల వాంఛను నెరవేరుస్తున్నది. తెలంగాణ ఏర్పడకముందు మారుమూల గ
బీఆర్ఎస్ ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి పెద్దపీట వేసింది. అప్పట్లో కొడంగల్ అభివృద్ధికి ప్రభుత్వం నిధులు అందించేందుకు సిద్ధంగా ఉన్నా ఎమ్మెల్యే పట్టించుకోకపోవడంతో నియోజకవర్గం అన్నింటా వెనుబడి పోయి�
ప్రయాణికులు, వాహనదారులకు మెరుగైన రోడ్డు సౌకర్యం కలిపించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కృషి చేస్తున్నది. గ్రామీణ ప్రాంతాల్లోని బీటీ రోడ్లను రెన్యువల్ చేసేందుకు ఆర్ఆండ్బీ ఇంజినీరింగ్ అధికారులు ప్రతిపాద�
44వ జాతీయ రహదారిని ఆనుకొని మండలంలోని గన్నారం నుంచి సిర్నాపల్లి వరకు డబుల్ లేన్ బీటీ రోడ్డు నిర్మాణం ఐదు రోజుల క్రితం పూర్తయ్యింది. రూ. 10 కోట్ల 50 లక్షలతో 8.3 కిలోమీటర్ల మేర రోడ్డును నిర్మించారు.
గత పాలకులు ఆ తండాలకు వెళ్లి ఓట్లడిగి గెలుపొంది తమ పబ్బం గడుపుకున్నారే తప్పా.. వారి జీవితాలు మారేలా చర్యలు తీసుకోలేదు. కంగ్టి నుంచి కేవలం ఐదు కిలోమీటర్ల లోపు ఉండే జీర్గితండా, చందర్ తండాలకు గతేడాది వరకు ప్�
సూర్యాపూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసేందుకు దశలవారీగా కృషి చేస్తానని ఎమ్మెల్యే విఠల్ రెడ్డి అన్నారు. సూర్యాపూర్ గ్రామానికి చెందిన టీఆర్ఎస్(బీఆర్ఎస్) నాయకులు ఎమ్మెల్యేను కలిశారు.
నింబాచల లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా 8వ రోజైన శనివారం ప్రత్యేక కార్యక్రమాలు కొనసాగాయి. ఉదయం ఏకాక్షర నృసింహ హోమాన్ని వేద పండితులు శాస్రోక్తంగా నిర్వహించారు.
రాష్ట్ర ఏర్పాటు తర్వాత గ్రామాలు సత్వర అభివృద్ధి సాధిస్తున్నాయని, గ్రామీణ ప్రాంతాలకు ప్రభుత్వం మెరుగైన రవాణా సదుపాయం కల్పిస్తున్నదని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ ర�
11.7 కిలోమీటర్లకు రూ.2కోట్ల 76లక్షలు లక్ష్మాపూర్ నుంచి కాట్రియాల, దంతెపల్లి, మెదక్ శివారు వరకు రోడ్డు నిర్మాణం జిల్లా పీఆర్ఈఈ సత్యనారాయణరెడ్డి రోడ్లు, ధ్వంసమైన కల్వర్టుల పరిశీలన రామాయంపేట, జూలై 16 : రామాయంప�
కొబ్బరిపీచు, జౌళితో తయారుచేసిన మ్యాట్(కాయిర్)ను ఉపయోగించి ‘జియోటెక్స్టైల్ టెక్నాలజీ’ ద్వారా రోడ్ల నిర్మాణం చేసే నూతన విధానాన్ని ఇంజినీరింగ్ అధికారులు ప్రయోగాత్మకంగా చేపట్టారు. ఈ విధానం ద్వారా జి�
ఖమ్మం : తెలంగాణ రాష్ట్రంలో అభివృద్ధితో పాటు, సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తూ తెలంగాణ ప్రాంతానికి ప్రత్యేక గుర్తింపు తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని ఖమ్మం లోక్సభ సభ్యుడు నామా నాగేశ్వరరావ