జీనోమ్ వ్యాలీని మరో 250 ఎకరాల్లో విస్తరించబోతున్నట్టు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు తెలిపారు. మూడో దశ విస్తరణ కొనసాగుతున్నదని, ఇప్పటికే 132 ఎకరాలను ఇందుకోసం సమీకరించామని చెప్పారు.
జీ20 విందుకు రాష్ట్రపతి భవన్ పంపిన అధికారిక ఆహ్వాన పత్రంలో 'భారత్' అనే పదాన్ని వాడటంతో నెలకొన్న వివాదంపై బీఎస్పీ అధినేత్రి మాయావతి (Mayawati) స్పందించారు.
MLA Aruri Ramesh | సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టిన ప్రజా సంక్షేమ పథకాలు, రాష్ట్ర అభివృద్ధికి ఆకర్షితులై ఇతర పార్టీల కార్యకర్తలు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని బీఆర్ఎస్ పార్టీ వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్దన్నపేట ఎమ్�
సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నాయకులు, కార్యకర్తలు భారీగా బీఆర్ఎస్లో చేరుతున్నారని మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. వేల్పూర్లో మంగళవారం నిర్�
మండలంలోని పలు గ్రామాలకు చెందిన బీజేపీ, కాంగ్రెస్, బీఎస్పీ కార్యకర్తలు ఆదివారం హైదరాబాద్లో వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు.
Akhilesh Yadav | వచ్చే సాధారణ ఎన్నికల్లో బీజేపీ ఓటమి ఖాయమని సమాజ్వాదీ పార్టీ (SP) అధినేత, ఉత్తరప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి అఖిలేశ్ యాదవ్ (Akhilesh Yadav) అన్నారు. 2024లో జరుగనున్న ఎన్నికల్లో బీజేపీ (BJP) నేతృత్వంలోని ఎన్డీఏను (NDA) పీ�
ఓ కేసులో దోషిగా తేలి, నాలుగేండ్ల జైలు శిక్ష పడిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీపై ఊహించినట్టుగానే అనర్హత వేటు పడింది. ఈ మేరకు అఫ్జల్ ఎంపీ సభ్యత్వాన్ని రద్దు చేస్తూ లోక్సభ సెక్రటేరియట్ సోమవారం నోటిఫికేష
ఉత్తరప్రదేశ్కు చెందిన బీఎస్పీ ఎంపీ అఫ్జల్ అన్సారీకి గ్యాంగ్స్టర్ యాక్ట్ కింద ఘాజీపూర్ కోర్టు శనివారం నాలుగేండ్ల శిక్ష విధించింది. ఆయన సోదరుడు ముక్తార్ అన్సారీకి కూడా పదేండ్ల జైలు శిక్ష విధించి�
ఉత్తరప్రదేశ్లో (Uttar Pradesh) మరో ఎన్కౌంటర్ జరిగింది. ఈ నెల 6న జరిగిన ఎన్కౌంటర్లో (Encounter) ఓ నిందితుడిని కాల్చిచంపిన పోలీసులు.. తాజాగా మరోసారి ఎన్కౌంటర్ జరిపారు.
జైలులో గ్యాంగ్స్టర్.. ఆకలి, దప్పులతో చనిపోయిన అతని పెంపుడు కుక్క
లక్నో: ఉత్తరప్రదేశ్కు చెందిన గ్యాంగ్స్టర్, రాజకీయ నాయకుడు అతిఖ్ అహ్మద్ (Gangster Atiq Ahmed) ఓ హత్య కేసులో గుజరాత్లోని సాబార్మతి జైలులో (Sabarmati Jail)
Gujarat Elections | గుజరాత్ అసెంబ్లీ మొదటి విడుత ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన పోలింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగనుంది. మొత్తం 2.39 కోట్ల మంది తమ ఓటు
Himachal Pradesh assembly | హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలకు ఈ నెల 12వ తేదీన పోలింగ్ జరగనుంది. మొత్తం 68 స్థానాలకు ఎన్నికలు జరగనున్నాయి. అయితే 412 మంది అభ్యర్థులు పోటీలో ఉండగా, ఇందులో 214 మంది అభ్యర్థులు కోటీశ్వరులే ఉన్నట్లు
తెలంగాణలో బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ)కి ఉనికి కూడా లేదని మునుగోడు ఉప ఎన్నికతో తేలిపోయింది. పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరాం రూపొందించిన సిద్ధాంతాలను వదిలేసి బీజేపీ ట్యూన్లో సాగుతున్న ఆ పార్టీని మున�