Mayawati: లోక్సభ ఎన్నికల్లో ఒంటరి పోరు చేయనున్నట్లు బీఎస్పీ నేత మాయావతి వెల్లడించారు. ఏ పార్టీతోనూ పొత్తు ఉండబోదన్నారు. తమ పార్టీ స్వంతంగానే ఎన్నికల బరిలో దిగుతుందన్నారు. ఎన్నికల వేళ వస్తున�
Mayawati | బహుజన్ సమాజ్ పార్టీ వ్యవస్థాపకుడు కాన్షీరామ్కు కూడా భారతరత్న ఇవ్వాలని ఆ పార్టీ అధినేత్రి మాయావతి డిమాండ్ చేశారు. బీహార్ మాజీ సీఎం కర్పూరీ ఠాకూర్కు భారతరత్న ఇవ్వాలన్న కేంద్రం నిర్
RS Praveen Kumar | వ్యవసాయ యూనివర్సిటీ : వ్యవసాయ యూనివర్సిటీ భూములను హైకోర్టుకు ఇవ్వడాన్ని సీఎం రేవంత్ రెడ్డి వెంటనే విరమించుకోవాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్ డిమాండ్ చేశారు. తక్షణమే జీవో నెం
రానున్న లోక్సభ ఎన్నికల్లో బహుజన్ సమాజ్వాదీ పార్టీ (BSP) ఒంటరిగానే పోటీచేస్తుందని యూపీ మాజీ సీఎం, పార్టీ అధినేత్రి మాయావతి (Mayawati) అన్నారు. ఇతర పార్టీలతో పొత్తులు పెట్టుకోబోమని, ఏ కూటమిలో చేరిది లేదని స్పష్ట
బహుజన్ సమాజ్వాదీ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి మాట తప్పారు. తన కుటుంబ సభ్యులెవరినీ తన రాజకీయ వారసులుగా ప్రకటించనని 15 ఏండ్ల క్రితం తన ఆత్మకథలో పేర్కొన్న ఆమె..
Mayawati | బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధ్యక్షురాలు, ఉత్తరప్రదేశ్ మాజీ సీఎం మాయావతి (Mayawati) ఆదివారం కీలక ప్రకటన చేశారు. మేనల్లుడు ఆకాష్ ఆనంద్ తన రాజకీయ వారసుడని వెల్లడించారు.
Mayawati: దేశవ్యాప్తంగా కుల గణన చేపట్టాలని బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి డిమాండ్ చేశారు. కుల గణన కోసం దేశంలోని అన్ని దిక్కుల నుంచి డిమాండ్ వస్తున్నట్లు ఆమె తెలిపారు. కుల గణన డిమాండ్తో బీజేపీ నిద�
ఛత్తీస్గఢ్ (Chhattisgarh) అసెంబ్లీ ఎన్నికల్లో భాగంగా రెండో దశ పోలింగ్ (Second phase) ప్రారంభమైంది. ఉదయం 8 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటలకు ముగియనుంది.
పటాన్చెరులో కాంగ్రెస్ (Congress) పార్టీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. పార్టీ నాయకుడు నీలం మధు (Neelam Madhu) తన అనుచరులతో కలిసి బీఎస్పీలో (BSP) చేరారు. నీలం మధును హస్తం పార్టీ పటాన్చెరు (Patancheru) అభ్యర్థిగా ప్రకటించిన విషయం త
BRS | మత్స్యకార వృత్తిని(Fishermen) ప్రోత్సహించి మా జీవితాల్లో వెలుగులు నింపిన బీఆర్ఎస్(BRS) వైపే మా ప్రయాణం అంటూ సూర్యాపేటలో మత్స్యకారులు తేల్చిచెప్పారు. తెలిసో తెలియక బీఎస్పీలోకి వెళ్లిన తాము తిరిగి బీఆర్ఎస్ పార�
మేడ్చల్ నియోజకవర్గంలో ప్రచారంలో కారు దూసుకెళ్తున్నది. రోజు రోజుకు వేగం పెంచుతూ ప్రతిపక్ష పార్టీలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. ఒకవైపు ప్రచారం..మరో వైపు చేరికలతో హోరెత్తిస్తోంది.
ఉత్తరప్రదేశ్లో బీజేపీ మహిళా కార్యకర్తలు రోడ్డెక్కి ఒకరినొకరు ఇష్టమున్నట్టు కొట్టుకున్నారు. బీజేపీ మహిళా మోర్చా, ఇతర నాయకుల ఆధ్వర్యంలో బుధవారం జలౌన్ జిల్లాలో ఏర్పాటుచేసిన ‘నారీ శక్తి వందన్ సమ్మేళన�
BJP | ప్రస్తుతం రాష్ట్రంలో బీజేపీ పరిస్థితి ఇది. ఓవైపు బీఆర్ఎస్ అభ్యర్థులను ప్రకటించి, మ్యానిఫెస్టోను విడుదల చేసి జోరుగా ప్రచారం చేస్తూ.. సెంచరీ కొట్టేదిశగా వేగంగా అడుగులు వేస్తున్నది.