RS Praveen Kumar | బీఆర్ఎస్ అధినేత కేసీఆర్తో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. బీఎస్పీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించిన కొద్ది సేపటికే కేసీఆర్తో ప్రవీణ్ కుమార్ భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుం�
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ పార్టీల మధ్య సీట్లు సర్దుబాటు పూర్తయింది. రాష్ట్రంలోని మొత్తం 17 లోక్సభ స్థానాలకు గాను 2 స్థానాల్లో బీఎస్పీ, 15 స్థానాల్లో బీఆర్ఎస్ కలిసి పోటీచేయాలని నిర్ణయిం
RS Praveen Kumar | ఎమ్మెల్సీ కవిత అరెస్టును బీఎస్పీ రాష్ట్ర కన్వీనర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఖండించారు. ఈడీని అడ్డం పెట్టుకుని మోదీ ప్రభుత్వం చేసిన అక్రమ అరెస్టు ఒక బూటకమని పేర్కొన్నారు. బీఎస్పీతో పొత్తులకు చేత
బడుగు, బలహీనవర్గాల అభ్యున్నతికి బీఆర్ఎస్, బీఎస్పీ పొత్తు దోహదం చేస్తుందని బీఆర్ఎస్ నేత నిరంజన్ రెడ్డి (Niranjan Reddy) అన్నారు. నాగర్కర్నూల్ స్థానాన్ని బీఎస్సీ అప్పగిస్తూ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తీసుక
బహుజన్ సమాజ్ పార్టీ (బీఎస్పీ) అధినేత్రి మాయావతి, హైకమాండ్ అనుమతితోనే బీఆర్ఎస్తో పొత్తుకోసం చర్చలు జరిపినట్టు ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ సామాజిక మాధ్యమం ఎక్స్ వ
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలు రహస్య ఒప్పందం కుదుర్చుకొని రాజ్యాంగాన్ని మార్చేందుకు కుట్రలు చేస్తున్నాయని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు.
BRS-BSP | రాష్ట్ర రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకున్నది. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్, బీఎస్పీ కలిసి పనిచేయాలని నిర్ణయించాయి. ఈ విషయాన్ని బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు, బీఎస్పీ రాష్ట్
‘ఒక పార్టీని పడగొట్టడమో, మరొక పార్టీని పదవిలోకి తీసుకురావటమో మా ఉద్దేశం కాదు. ప్రజాస్వామ్యం పరిణతి చెందాలి. ప్రజలందరికీ మేలు జరగాలి. అందుకోసం ఎక్కడి దాకైనా కొట్లాడుతాం. కలిసి వచ్చే శక్తులతో కలిసి పోరాడు�
రాష్ట్రంలోని కాంగ్రెస్ సర్కార్కు ప్రచారాలు.. ఆర్భాటాలపైన ఉన్న మక్కువ ప్రజాపాలన, ప్రజా సంక్షేమంపైన లేదని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం నాగర్కర్నూల్ జిల�