సరిహద్దు భద్రతా దళం (BSF) వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న కానిస్టేబుల్ ట్రేడ్స్మెన్ పోస్టుల భర్తీకి (BSF Recruitment) దరఖాస్తులు ఆహ్వానిస్తున్నది. మొత్తం 3588 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఇందులో పురుషు�
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ (ఆర్పీఎఫ్) డైరెక్టర్ జనరల్గా ఐపీఎస్ అధికారిణి సోనాలీ మిశ్రా బాధ్యతలు చేపట్టారు. 143 ఏళ్ల చరిత్ర గల ఆర్పీఎఫ్కు సారథ్యం వహించే తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు.
Pak drones | సరిహద్దుల్లో పాకిస్థాన్ (Pakistan) కవ్వింపు చర్యలకు పాల్పడుతూనే ఉంది. తాజాగా పంజాబ్ (Punjab) లోని అమృత్సర్ (Amritsar) సమీపంలో భారత్-పాకిస్థాన్ సరిహద్దు గుండా ఆయుధాలు, మత్తు పదార్థాలను మన దేశంలోకి పంపించేందుకు పాకి
శిథిలావస్థలో ఉన్న చెత్త బోగీలతో కూడిన రైలును పంపిన భారతీయ రైల్వే అధికారులపై బీఎస్ఎఫ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమర్నాథ్ యాత్రకు భద్రత కల్పించడం కోసం సిబ్బందిని తరలించేందుకు వచ్చిన ప్రత్యేక రైల
BSF Jawan Kidnapped | సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్)కు చెందిన జవాన్ను బంగ్లాదేశీయులు కిడ్నాప్ చేశారు. ఆ దేశంలోకి తీసుకెళ్లి బంధించారు. ఇరు దేశాల సైనిక అధికారుల సమావేశం తర్వాత బీఎస్ఎఫ్ జవాన్ను అప్పగించారు.
Amit Shah: బోర్డర్ సెక్యూర్టీ ఫోర్స్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ప్రశంసలు కురిపించారు. ఆపరేషన్ సింధూర్ సమయంలో బీఎస్ఎఫ్ దళాలు.. పాకిస్థాన్కు చెందిన 118 ఫార్వర్డ్ పోస్టులను, వాటి నిఘా వ్యవస్థలన
Man Arrested For Spying Pak | సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్), భారత వైమానిక దళం (ఐఏఎఫ్)కు సంబంధించిన రహస్య సమాచారాన్ని ఒక వ్యక్తి పాకిస్థాన్కు చేరవేశాడు. దీంతో ఉగ్రవాద నిరోధక దళం (ఏటీఎస్) పోలీసులు అతడ్ని అరెస్ట్ చేశారు.
BSF: బోర్డర్ సెక్యూర్టీ దళాలు కీలక ప్రకటన చేశాయి. జమ్మూ సమీపంలోని ఆక్నూర్కు మరో వైపు ఉన్న ఉగ్రవాదుల లాంచ్ప్యాడ్ను పూర్తిగా ధ్వంసం చేసినట్లు బీఎస్ఎఫ్ ప్రకటించింది.
పాక్తో సాయుధ ఘర్షణ జరుగుతున్న పరిస్థితిని అడ్డం పెట్టుకొని సరిహద్దు దాటి చొరబడేందుకు ప్రయత్నించిన ఏడుగురు ఉగ్రవాదులను హతం చేసినట్టు సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) శుక్రవారం ప్రకటించింది. జమ్ములోని
భారత్, పాకిస్థాన్ మధ్య దాడులు, ఎదురుదాడుల వేళ సరిహద్దుల గుండా దేశంలోకి చొరబడేందుకు ముష్కరులు (Terrorists) యత్నించారు. గుర్తించిన సరిహద్దు రక్షణ దళం (BSF) వారిని మట్టుబెట్టింది.
Jammu | జమ్మూ కశ్మీర్లోని సాంబా జిల్లాలో అంతర్జాతీయ సరిహద్దు వెంబడి భారీ చొరబాటుకు ప్రయత్నం జరిగింది. ఈ ప్రయత్నాలను బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (BSF) భగ్నం చేసింది. భారత్-పాకిస్తాన్ ఉద్రిక్తతలు పెరిగిన నేప�
పాకిస్థాన్ ఎటువంటి దుస్సాహసానికి దిగినా సమర్థంగా తిప్పికొట్టేందుకు సరిహద్దుల్లో భద్రతను మరింత పటిష్ఠం చేశారు. రాజస్థాన్లో ఉన్న పాక్ సరిహద్దును పూర్తిగా మూసివేశారు. ఆ ప్రాంతంలో సరిహద్దు భద్రతా దళం (
పాకిస్థాన్ సరిహద్దు పోస్టుల వద్ద ప్రతి రోజూ సాయంత్రం నిర్వహించే ‘బీటింగ్ రిట్రీట్' వేడుకలను నిలిపివేస్తున్నట్టు బీఎస్ఎఫ్ ప్రకటించింది. ప్రజా భద్రత దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్టు గురువారం ఒక ప్�
Poonch | పహల్గాం (Pahalgam) ఉగ్రదాడి (Terror attack) తర్వాత భారత్-పాకిస్థాన్ (India-Pakistan) దేశాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో భారత సరిహద్దుల్లో పాకిస్థాన్ పౌరులు పట్టుబడుతుండటం ఆందోళన కలిగిస్తోంది.