ఇతర రాష్ర్టాలకు చెందిన యువకులు ఆదిలాబాద్ జిల్లావాసులుగా తప్పుడు నివాస ధ్రువీకరణ పత్రాలు సృష్టించి బీఎస్ఎఫ్లో ఉద్యోగాలు పొందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
మూడు నెలల క్రితం ఇంటి నుంచి తప్పిపోయి అంతర్జాతీయ సరిహద్దు వద్ద దిక్కుతోచక తిరుగుతున్న ఏపీ వ్యక్తిని సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) ఆయన కుటుంబ సభ్యులకు అప్పగించింది.
అసాధారణ రీతిలో చండీగఢ్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీసు(డీజీపీ) సురేంద్ర సింగ్ యాదవ్ను డిప్యుటేషన్పై సరిహద్దు భద్రతా దళం(బీఎస్ఎఫ్) డిప్యుటీ ఇన్స్పెక్టర్ జనరల్(డీఐజీ)గా బదిలీ చేస్తూ కేంద్ర హోం శాఖ(
పశ్చిమ బెంగాల్లోని నాదియా, ముర్షిదాబాద్ జిల్లాలలో భారత్-బంగ్లాదేశ్ సరిహద్దు వెంబడి జరిగిన భారీ ఆపరేషన్లో ఏడుగురు బంగ్లాదేశీ చొరబాటుదారులు, ముగ్గురు భారతీయ దళారులను బీఎస్ఎఫ్ సిబ్బంది శుక్రవారం
బంగ్లాదేశ్ నుంచి చొరబాటుదారులు భారత్లోకి ప్రవేశించడానికి బీఎస్ఎఫ్ సాయం చేస్తున్నదని పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గురువారం సంచలన ఆరోపణలు చేశారు. తద్వారా రాష్ర్టాన్ని అస్థిరపరిచేందుకు కుట్ర జ
Mamata Banerjee | పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. తమ రాష్ట్రంలోకి చొరబాట్లకు కేంద్ర ప్రభుత్వం ముఖ్య పాత్ర పోషిస్తున్నదని విమర్శించారు. అందుకే బంగ్లాదేశీయుల చొరబాట్లను బీఎస్ఎఫ్ అనుమతిస�
Manipur | మణిపూర్లో మళ్లీ జాతి హింస చెలరేగుతున్నది. ఈ నేపథ్యంలో మరో 50 కంపెనీల సీఆర్పీఎఫ్, బీఎస్ఎఫ్ బలగాలను పంపాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర హోంమంత్రి అమిత్ షా సోమవారం ఢిల్లీలో ఉన్నత స్థాయి సమ
Drones Seized: ఇంటర్నేషనల్ బోర్డర్ వద్ద 16 డ్రోన్లను స్వాధీం చేసుకున్నది బీఎస్ఎఫ్. వారం రోజుల్లో ఆ డ్రోన్లను పట్టుకున్నారు. వీటితో పాటు 16 కిలోల నార్కోటిక్ పదార్ధాలను కూడా సీజ్ చేశారు.
Telangana | గుజరాత్లోని గాంధీనగర్లో పెద్దపల్లి జిల్లాకు చెందిన బీఎస్ఎఫ్ కానిస్టేబుల్ బల్ల గంగా భవానీ(26) ఆత్మహత్య చేసుకుంది. డ్యూటీలో నుంచి మధ్యలోనే వెళ్లిపోయిన ఆమె.. తన క్వార్టర్స్లోనే ఉరేసుకుంది. 15 రోజుల
కేంద్ర పారిశ్రామిక భద్రత దళం (సీఐఎస్ఎఫ్) డైరెక్టర్ జనరల్గా రజ్విందర్ సింగ్ భట్టి, సరిహద్దు భద్రతా దళం (బీఎస్ఎఫ్) చీఫ్గా దల్జీత్ సింగ్ చౌదరి నియమితులయ్యారు. సిబ్బంది వ్యవహారాల శాఖ బుధవారం ఈ మేర�
CISF-BSF | సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (CISF) డైరెక్టర్ జనరల్గా రజ్విందర్ సింగ్ భట్టిని కేంద్ర ప్రభుత్వం నియమించింది. ఆయన 1990 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. భట్టి వచ్చే ఏడాది సెప్టెంబర్ 30 వరకు డైరెక్టర్ జ�
శత్రుమూకల నుంచి దేశ సరిహద్దులను కాపాడటంలోనే కాదు..క్రీడల్లోనూ తమకు తామే సాటి అని భారత సైనికులు మరోమారు నిరూపించారు. ప్రపంచంలోనే అత్యంత కఠిన పరీక్షగా పేరొందిన ఐరన్మ్యాన్ ట్రయథ్లాన్లో బీఎస్ఎఫ్కు చె
సశస్త్ర సీమా బల్(ఎస్ఎస్బీ) డైరెక్టర్ జనరల్ దల్జిత్ సింగ్ చౌదరికి బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ (బీఎస్ఎఫ్)డీజీగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ శనివారం ఉత్తర్వులు జారీ చేసింది.