భారత్ డైనమిక్ లిమిటెడ్ (బీడీఎల్) హైదరాబాద్ గుర్తింపు సంఘం ఎన్నికల్లో బీఆర్టీయూ, సీఐటీయూ కూటమి ఘనవిజయం సాధించింది. సమీప ప్రత్యర్థి ఐఎన్టీయూసీపై 116 ఓట్లతో జయకేతనం ఎగురవేసింది.
ప్రభుత్వ వైఖరికి నిరసనగా, ఆటోకార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిసెంబర్ 7న రాష్ట్రవ్యాప్తంగా ఆటోలు బంద్ చేపట్టాలని బీఆర్టీయూ ఆటో యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు.
ఆటో డ్రైవర్ల సమస్యల పరిష్కారం కోసం తెలంగాణ ఆటో యూనియన్ జేఏసీ ఆధ్వర్యంలో మంగళవారం ఇందిరాపార్క్ స్టేడియంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు మహాధర్నా నిర్వహించబోతున్నట్టు బీఆర్టీయూ ఆటో యూనియన్ �
కాంగ్రెస్ ప్రభుత్వానికి రోజులు దగ్గరపడ్డాయని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు వేముల మారయ్య హెచ్చరించారు. కాంగ్రెస్ మోసపూరిత హామీలతో ఆటో డ్రైవర్లు ఉపాధి కోల్పోవాల్సి వచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఆశ వర్కర్లకు పెండింగ్లో ఉన్న రెండు నెలల వేతనాలను వెంటనే చెల్లించడంతోపాటు పెరుగుతున్న ధరలకు అనుగుణంగా నెలకు రూ.24 వేల జీతం ఇవ్వాలని బీఆర్టీ యూ జిల్లా అధ్యక్షుడు కృష్ణయ్య, సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామక�
అవకాశవాదులే కాంగ్రెస్ అనుబంధ సంఘాల్లో చేరుతున్నారని బీఆర్టీయూ ప్రెసిడెంట్ రాంబాబు అన్నారు. జలమండలి ఉద్యోగులతో ఎస్ఆర్ నగర్ యూనియన్ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు.
సిద్దిపేట అర్బన్ మండలం మిట్టపల్లి ఆర్చ్ ఫార్మా కంపెనీలో జరిగిన కార్మిక సంఘం గుర్తింపు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అనుబంధ కార్మిక సంఘం బీఆర్టీయూ గెలుపొందింది.
ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఎనలేని కృషి చేసిన సీఎం కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చేసుకుందామని బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ పిలుపునిచ్చారు.
ఉమ్మడి రాష్ట్రంలో ఎన్ని పోరాటాలు చేసినా ఏ ప్రభుత్వం పట్టించుకోలేదని, స్వరాష్ట్రంలో తెలంగాణ ప్రభుత్వం, సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో అంగన్వాడీల సమస్యలను పరిష్కరించారని అంగన్వాడీ టీచర్స్ అండ్ హెల్పర�
సర్వీస్ క్రమబద్ధీకరణ, వేతనాల స్థిరీకరణ తదితర డిమాండ్లతో ఈ నెల 15 నుంచి తలపెట్టిన సమ్మెను కాంట్రాక్ట్ ఏఎన్ఎంలు విరమించుకున్నారు. వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు ఆదేశాల మేరకు ప్రజారోగ్య సంచాలకుడు గడ�
తరతరాలుగా వెట్టిచాకిరి చేస్తున్న వీఆర్ఏలకు సీఎం కేసీఆర్ విముక్తి కల్పించారని భారత రాష్ట్ర ట్రేడ్ యూనియన్ (బీఆర్టీయూ) రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు యాదవ్ తెలిపారు. 20,555 మందికి పేస్కేల్ వర్తింపజేసిన సం
వేతనాలు పెంచడంపై హర్షం వ్యక్తం చేస్తూ పలు చోట్ల సీఎం కేసీఆర్ చిత్రపటాలకు మంగళవారం పారిశుధ్య కార్మికులు పాలాభిషేకాలు చేశారు. మున్సిపల్ పారిశుధ్య కార్మికులకు ప్రభుత్వం రూ.వెయ్యి వేతనం పెంచిన సందర్భంగ�
కేంద్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిద్దామని బీఆర్టీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వేముల మారయ్య పిలుపునిచ్చారు. మేడ్చల్ బీఆర్ఎస్ కార్యాలయంలో ఆదివారం బీఆర్టీయూ జిల్లా అధ్యక్షుడు ప్రభాకర్�