Minister Niranjan Reddy | రాజనగరం చెరువు పనులు కొనసాగుతున్నాయి. మిగిలిన సుందరీకరణ పనులు పూర్తి చేయాలని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి (Minister Niranjan Reddy )అన్నారు. రాజనగరానికి చెందిన 30 మంది, అదేవిధంగా ఖిల్లా ఘనపురం పర్వతపూర్ గ�
Telangana | అరవై ఏండ్లుగా తెలంగాణ అణచివేతకు కారణమైనవాళ్లు, వారికి వత్తాసు పలికినవాళ్లు ఆ గట్టునున్నారు. తెలంగాణను సాధించి, దశాబ్దాలుగా వివక్షకు గురైన ప్రజానీకం అభివృద్ధి, సంక్షేమం కోసం అనుక్షణం తపించే గుండె ఈ �
MLA Chirumurthy | సీఎం కేసీఆర్ ప్రవేశ పెట్టిన అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో చేరుతున్నారని నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy) అన్నారు. పార్టీలో చేరిన ప్రతి కార్యకర
మహబూబ్నగర్లో కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. జడ్చర్ల మాజీ ఎమ్మెల్యే ఎర్ర శేఖర్ (Erra Shekar) కాంగ్రెస్ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర
Minister Srinivas Goud | పార్టీ నాయకులు, కార్యకర్తలు గత పదేళ్లుగా తెలంగాణ ప్రభుత్వం చేసిన అభివృద్ధిని ప్రజలకు వివరిస్తే చాలని..రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఘనవిజయం సాధించడం ఖాయమని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివా
CM KCR | ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అన్నట్టున్నది కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ మంత్రి షబ్బీర్ అలీ తీరు. కాంగ్రెస్ ప్రకటించిన మొదటి లిస్టులో, రెండో లిస్టులోనూ ఆయనకు చోటే దక్కలేదు.
ఇవన్నీ అట్లుంటే, నిన్నగాక మొన్న ఏర్పడిన, పట్టుమని పదేండ్ల వయసు లేని, జనాభాలో 12వ స్థానంలో, విస్తీర్ణంలో 11వ స్థానంలో ఉన్న రాష్ట్రం తెలంగాణ. ఈ రాష్ర్టానికి ముఖ్యమంత్రి కేసీఆర్.
బీఆర్ఎస్ గెలుపు కోసం ప్రవాస భారతీయులందరూ కలిసి రావాలని ఆ పార్టీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. ఉద్యమకాలం నుంచి కేసీఆర్తో కలిసి నడిచిన ఎన్నారైలు ఈ కీలక సమయంలో మరింత చురుగ్�
పెద్దపల్లి గడ్డ..గులాబీ పార్టీ అడ్డా అని..మూడోసారి బీఆర్ఎస్ గెలుపు ఖాయం అని పెద్దపల్లి ఎమ్మె ల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పొరపాటున కాంగ్రెస్కు ఓటేస్తే మోరిలో వేస�
మానకొండూర్ నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీ మానకొండూర్ నియోజక ఇన్చార్జి గడ్డం నాగరాజు కమలాన్ని వీడి త్వరలో కారెక్కనున్నారు. గతంలో రెండు సార్లు మానకొండూర్ బీజేపీ అభ్యర్థిగా పోటీ
భారతీయ జన తా పార్టీ ఉద్యమకారులను పూర్తిగా విస్మరించింది.. నమ్మివచ్చిన విద్యార్థి నాయకులను నడిరోడ్డుపై వదిలేసింది.. అని ప్రజా గాయకుడు దరువు ఎల్లన్న ఆరోపించారు. శనివారం ఆయన మండల కేంద్రంలోని వైశ్యభవన్లో ఏ