నిజామాబాద్ నగరం గులాబీమయమైంది. మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదం తర్వాత తొలిసారిగా సోమవారం నగరానికి వచ్చిన ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు మహిళలు, భారత జాగృతి శ్రేణులు, బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున స్వాగ�
నియోజకవర్గ ప్రజల అభీష్టం మేరకు అభివృద్ధి పనులు చేస్తున్నామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి షాపూర్ ఊరంచుతండాలో పల్లెనిద్ర చేశారు. సోమవారం ఉదయం తండాలో మార్నింగ�
కర్నూల్ జిల్లాలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మంత్రాలయం రాఘవేంద్రస్వామి సన్నిధిలోని మూల బృందావనానికి రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ ప్రత్యేక పూజలు చేశారు.
Minister Srinivas Goud | గతంలో కల్యాణ లక్ష్మి పథకం లేదు. ఆడబిడ్డల పెళ్లి చేయాలంటే అప్పు చేయాల్సిందే. ఆస్తులు అమ్ముకోవాల్సిందే అనే విధంగా పరిస్థితి ఉండేది. తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక పేదింటి ఆడ బిడ్డల పెళ్లిళ్ల కోస
MLA Padma Devender Reddy | దళితుల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేందర్ రెడ్డి అన్నారు. జిల్లాలోని చిన్నశంకరంపేట మండల పరిధిలోని మల్లుపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్ పార్టీ దళి�
లోక్సభ, రాష్ర్టాల శాసనసభల్లో మహిళలకు మూడోవంతు రిజర్వేషన్ కల్పించే మహిళా రిజర్వేషన్ బిల్లు ఇటీవల పార్లమెంట్లో ఆమోదం పొందింది. మొత్తం 523 మంది సభ్యులకుగానూ 454 ఓట్లురాగా.. దశాబ్దాలుగా ఊరిస్తున్న మహిళా బి�
సీఎం కేసీఆర్ పాలనలోనే రాష్ట్రం సస్యశ్యామలంగా ఉందని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు అన్నారు. ఆదివారం పట్టణంలోని క్యాంపు కార్యాలయంలో వేములపల్లి మండలం రావులపెంట గ�
ఈ నెల 27న తాండూరులో మంత్రి హరీశ్రావు పర్యటన చేపట్టి రూ.50 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నట్లు తాండూరు ఎమ్మెల్యే రోహిత్రెడ్డి వెల్లడించారు.
మళ్లీ అవకాశమిస్తే కరీంనగర్ అద్భుతంగా తీర్చిదిద్దుతా నని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖల మంత్రి గంగుల కమలాకర్ ప్రకటిం చారు. పార్టీలో చేరుతున్న యువతకు సముచిత ప్రాధాన్యం ఉంటుందని హామీ ఇచ్చారు. బీఆర్ న
ఈసారి ఎన్నికల్లో బీఆర్ ప్రభంజనం ఖాయమని పటాన్ ఎమ్మెల్యే గూడెం మహిపాల్ అన్నారు. ఆదివారం పటాన్ ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో శివాజీ యూత్ అసోసియేషన్ చెందిన 50 మంది యువకులు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ సమక్షంలో బ�
కాంగ్రెసోళ్లు ఆరు కాదు, అరవై పథకాలు పెట్టినా గెలువరని, ప్రజల్లో ఆదరణ కోల్పోయారని ఆందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్ అన్నారు. మోస పోతే గోస పడతామని, ఆలోచించి ఓటు వేస్తే న్యాయం జరుగుతుందని అన్నారు.
ప్రజలకు సంక్షేమ పథకాలను అమలు చేస్తూ బీఆర్ఎస్ ప్రభుత్వం మంచి పాలనను అందిస్తున్నదని, వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో సీఎం కేసీఆర్ నేతృత్వంలో హ్యాట్రిక్ విజయం సాధిస్తామని బీఆర్ఎస్ పార్టీ హైదరాబాద్ జిల�
Minister Jagadish Reddy | దేశంలో సంక్షేమ పాలనకు కేరాఫ్ అడ్రస్గా తెలంగాణ రాష్ట్రం నిలిచిందన,
సీఎం కేసీఆర్తోనే తెలంగాణ అభివృద్ధి సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. సూర్యాపేటలో బీఆర్ఎస్ హ్యాట్రి�
MLA Ravindra Naik | ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామాలు సర్వాంగ సుందరంగా ముస్తాబవుతున్నాయని దేవరకొండ రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు. ఆదివారం చందంపేట మండలం మూర్పునుతల గ్రామంలో రూ.80 లక్షలతో చేపడుతున్న పలు అభివృద్ధి ప
Minister Gangula | గ్రామాల అభివృద్ధే తెలంగాణ ప్రభుత్వ ధ్యేయమని..బీజేపీ, కాంగ్రెస్ పార్టీల ఢిల్లీ పాలకులు వద్దని..కేసీఆర్ చేతిలోనే తెలంగాణ సుభిక్షంగా ఉంటుందని పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. కరీంనగర్ ర�