ఆలేరు పట్టణానికి చెందిన బీఆర్ఎస్ నాయకుడు, వ్యాపారవేత్త సముద్రాల కుమార్ సతీమణి రాములమ్మ అనారోగ్యంతో బాధపడుతుంది. హైదరాబాద్ అపోలో ఆస్పత్రిలో చికిత్స తీసుకుని ఇటీవల ఇంటికి వచ్చింది. విషయం తెలిసిన
ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ప్రజలను మోసం చేస్తూ, కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతి పక్షాలపై కక్ష్య సాధింపు చర్యలకు పాల్పడడం సిగ్గుచేటని ప్రభుత్వ మాజీ విప్ గొంగిడి సునీత మహేందర్ రెడ్డి అన్నారు. గ�
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు మరో అరుదైన ఆహ్వానం అందింది. ఆక్స్ఫర్డ్ ఇండియా ఫోరమ్ 2025లో ప్రసంగించేందుకు రావాలని ఆహ్వానించారు. జూన్ 20, 21వ తేదీల్లో ఈ ఫోరమ్ సమావేశం జరగనుంది.
Harish Rao | అభివృద్ధిలో దేశానికి ఆదర్శంగా ఉన్న తెలంగాణ రాష్ర్టాన్ని కాంగ్రెస్ పాలకులు అధోగతి పాల్జేశారని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు విమర్శించారు. ఎట్లుండే తెలంగాణ.. ఎట్లయ్యిందని, మీరు చెప్ప�
Konatham Dileep | బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ను ఏ విధంగానైనా కటకటాల వెనుకకు నెట్టాలన్న రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నం తాత్కాలికంగా విఫలమైంది. ఆయనపై ఇప్పటికే నిర్మల్ జిల్లాలోని వివిధ పోలీస్స్ట
కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి లక్షలాది ఎకరాలను సస్యశ్యామలం చేసిన తెలంగాణ తొలి సీఎం, బీఆర్ఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు కేసీఆర్ను కాంగ్రెస్ ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కాళేశ్వరం కమిషన్
కాళేశ్వరం కమిషన్ ఎదుట హాజరయ్యేందుకు వెళ్లిన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్కు మద్దతుగా రాష్ట్ర నలుమూలల నుంచి వేలాది మంది కార్యకర్తలు వచ్చారు. ఈ క్రమంలో నల్లగొండకు చెందిన ఓ కార్యకర్త.. కేసీఆర్పై అభిమానంతో వ�
‘తెలంగాణ ప్రాంతం కోసం బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు అనేక త్యాగాలు చేశారు.. అలాంటి కేసీఆర్ పేరును ఈనాటి కాంగ్రెస్ పాలకులు చెరిపేయలేరు’ అని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ
సంక్షేమ పథకాల అమలులో పూర్తిగా విఫలమై ప్రతి చిన్న విషయానికి ఢిల్లీ పెద్దల నిర్ణయాలపై ఆధారపడి పరిపాలన కొనసాగిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి సీఎం పదవికి స్వచ్ఛందంగా రాజీనామా చేయాలని బీఆర్ఎస్ రాష్ట
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కమిషన్ ముందట హాజరుకాబోతుండగా బీఆర్ఎస్ వేములవాడ నియోజకవర్గ ఇన్చార్జ్ చల్మెడ లక్ష్మీనరసింహారావు ఆధ్వర్యంలో దాదాపు 200 మంది బుధవారం హైదరాబాద్ తరలి వెళ్లారు.
Konatham Dileep | నిర్మల్ జిల్లాలో నమోదైన ఓ కేసు విషయంలో బీఆర్ఎస్ సోషల్ మీడియా ఇన్చార్జి కొణతం దిలీప్ను పోలీసులు మంగళవారం అరెస్ట్ చేశారు. అమెరికాలోని వర్జీనియాలో తన తండ్రి జ్ఞాపకాల పుస్తక ఆవిష్కరణ కార్యక్�
KCR : బుధవారం ఉదయం 11 గంటలకు బీఆర్కే భవన్లో కొనసాగనున్న కమిషన్ బహిరంగ విచారణకు కేసీఆర్ హాజరుకానుండగా బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజల్లో ఉత్కంఠ నెలకొన్నది. ఇప్పటికే మాజీ మంత్రి హరీశ్ విచారణకు హాజరై అనేక అంశాల
ప్రతి నెలా ఒకటో తేదీ వచ్చే సరికెల్లా పాల వాడి దగ్గర నుంచి గ్యాస్ వాడి దాకా ఎవరి బిల్లులు వాళ్లకు కట్టాలని, ఒకటో తారీఖు వస్తుందంటే భయపడే పరిస్థితి ఉందని చెప్పే ఇతివృత్తాన్ని ఎంచుకొని పాతికేళ్ల క్రితం ఈవ�