తాతల కాలం నాటి నేతి వాసనల గురించి చెప్పుకొంటూ పబ్బం గడుపుకొనే కాంగ్రెస్ పార్టీ ‘ఒక్క చాన్స్' అంటూ లేకిగా చెయ్యి చాస్తున్నది. నాసిరకం సరుకులు అంటగట్టే మోసకారి వ్యాపారి తరహాలో ‘గ్యారంటీ’లంటూ ఊదరగొడుతు�
Sabitha Indra Reddy | పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా.. దివంగత మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి భార్యగా అందరికీ సుపరిచితమే. భర్త మరణానంతరం..అనూహ్య రీతిలో ఆమె రాజకీయాల్లోకి వచ్�
Armoor | ఆర్మూర్ వ్యవసాయానికి పుట్టినిల్లు. దేశంలోనే ఆదర్శ పల్లెగా పేరొందిన అంకాపూర్ గ్రామం పక్కనే ఉన్నది. అధునాతన వ్యవసాయం, కూరగాయల సాగు , విత్తనోత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప
Tharun Bhasckar | ఒకప్పుడు తెలంగాణ తాగునీటి సమస్యను, హైదరాబాద్లోని ట్రాఫిక్ సమస్యను ఎక్కువగా చూశానని, ఇప్పుడు ఈ రెండు సమస్యలూ పరిష్కారమయ్యాయని అంటున్నారు సినీ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్. ‘నమస్తే తెలంగాణ’తో
Minister Errabelli | జిల్లాలోని పాలకుర్తి నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీలోకి వలసలు కొనసాగుతున్నాయి. తాజాగా తొర్రూర్ మండలం, పత్తేపురం గ్రామం కాంగ్రెస్ పార్టీకి చెందిన 3వ వార్డు మెంబర్ కాసారబోయిన మౌనిక, మాజీ వార్డ్ �
Andole |కాంగ్రెస్ నేత దామోదర రాజనర్సింహ్మను అందోల్ నియోజకవర్గం లీడర్ను చేసింది. మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిపించి అసెంబ్లీకి పంపింది. ఉమ్మడి రాష్ర్టానికి ఉప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాన్ని కల్పించింది. మరి
MLA Shankar Naik | కొత్త బిచ్చగాడు పొద్దు ఎరగడన్నట్టు కొత్త కొత్త నాయకులు మీ ముందుకు వస్తారని, వారి మాటలు నమ్మి మొసపోవద్దని గుర్తు చేసారు. మహబూబాబాద్ ఎమ్మెల్యే బానోత్ శంకర్ నాయక్(MLA Shankar Naik) అన్నారు. గురువారం గూడూరు మండ
Minister Srinivas Goud | రాష్ట్రంలో సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని చూసి ప్రతిపక్షాలు ఖాళీ అవుతున్నాయని మంత్రి శ్రీనివాస్ గౌడ్(Minister Srinivas Goud) తెలిపారు. కాంగ్రెస్, బిజెపి వల్ల దేశానికి ఎలాంటి ప్రయ�
KP Vivekananda | ఈ ప్రశ్నకు సమాధానం చాలా పెద్దగా చెప్పాల్సి ఉంటుంది. కానీ, చిన్న ఉదాహరణ చెప్తా! కుత్బుల్లాపూర్ నియోజకవర్గం పారిశ్రామిక ప్రాంతం. మినీ ఇండియాగా అభివర్ణించొచ్చు.
CM KCR | నాడు పీజేఆర్.. గరీబోళ్లను గుండెల్లో పెట్టుకుని వారి సంతోషానికి కారణమయ్యాడు. నేడు పీజేఆర్ను గుండెల్లో పెట్టుకున్న కాంగ్రెస్ అభిమానులంతా పీజేఆర్ వారసుడి కోసం బీఆర్ఎస్లో భారీగా చేరుతున్నారు. పీ�
Minister KTR | కామారెడ్డిలో ఒక్కాయనను ఎదుర్కొనేందుకు ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, మోదీ, అమిత్ షా సహా 16 మందిని బీజేపీ తెచ్చుకుంటున్నదని మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. తెలంగాణకు మోదీ చేసినది ఏంటో చెప్పాలని, ఆయ�
Barrage | మేడిగడ్డ బరాజ్లో ఒక్క పిల్లర్ కుంగిన ఉదంతాన్ని సాకుగా తీసుకొని ‘అదిగో పులి.. ఇదిగో తోక’ అన్న చందంగా విపక్షాలు మిగిలిన బరాజ్లపై కూడా బురద జల్లేందుకు ప్రయత్నిస్తున్నాయి. కేంద్రం ప్రభుత్వం ఒక్కపైసా
Telangana | అసెంబ్లీ ఎన్నికల్లో ప్రజలు మళ్లీ బీఆర్ఎస్కే పట్టం కట్టబోతున్నారు. అత్యధిక సీట్లు గెలుచుకొని గులాబీ పార్టీ ప్రభంజనం సృష్టించబోతున్నదని మరో సర్వే సంస్థ తేల్చి చెప్పింది.
CM KCR | దేశంలో దళితులపై ఇప్పటికీ తీవ్ర స్థాయిలో దాడులు జరుగుతున్నాయని, ఈ దాడులకు ప్రధానమంత్రి నరేంద్రమోదీదే బాధ్యత అని ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు విమర్శించారు. ఉత్తరాది రాష్ర్టాల్లో దళితుల పరిస్థితి �