ట్రై-సిటీ (వరంగల్, హనుకొండ, ఖాజీపేట)కి ఆనుకొని ఉంటది వర్ధన్నపేట నియోజకవర్గం. ఉమ్మడి పాలకులు నిధులు కేటాయించక పూర్తిగా వెనుకబడ్డది. నాడు అనేక గ్రామాలకు సరైన రోడ్డు కూడా లేదు. సాగు, తాగునీటి వనరులూ లేవు.
ఉమ్మడి పాలనలో తాగునీటికి తండ్లాట.. వేసవి వచ్చిందంటే ఖాళీ బిందెలతో కొట్లాట.. కిలోమీటర్లు నడిచి వెళ్తే బిందెడు నీళ్లు దొరికే గడ్డుకాలం.. ఒక్క పంట పండటమే గగనం.. ఇదంతా నాటి మానుకోట దుస్థితి.. మరి బీఆర్ఎస్ తొమ్�
2001లో ఉమ్మడి రాష్ట్రంలో ఇక కాంగ్రెస్ పనయిపోయినట్టేనని నిరాశా నిస్పృహ లు ఆవరించిన కాలంలో టీఆర్ఎస్ ఆవిర్భవించింది. మరోవైపు విద్యుత్తు ఉద్యమం. పెంచిన విద్యుత్తు చార్జీ లు తగ్గించాలని వామపక్షాల నాయకత్వం
గుడిసెవాసులకు ముఖ్యమంత్రి కేసీఆర్ అండగా నిలుస్తున్నారని తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. జక్కలొద్ది గుడిసెకాలనీలోని మూడు వేల కుటుంబాలు ఎమ్మెల్యే ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరాయి. ఈ సందర్
రైతుబంధును ఆపాలని ఎన్నికల కమిషన్కు ఫిర్యాదు చేయడంతో కాంగ్రెస్ రైతు వ్యతిరేక పార్టీ అని మరోసారి రుజువైందని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ఆరోపించారు. ఈ చర్యను బీఆర్ఎస్ ప్రభుత్వం తీవ్రంగా ఖండిస్తు�
Karimnagar | ఉత్తర తెలంగాణలో కరీంనగర్ ప్రధాన నియోజకవర్గం. ఉవ్వెత్తున ఎగసిపడిన మలిదశ ఉద్యమంతో నియోజకవర్గ ముఖచిత్రం మారింది. బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న పట్టణం రెండు దఫాలుగా పార్టీ అభ్యర్థి గంగుల కమలాకర్కు రి�
MLA Nomula Bhagat | రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి బీఆర్ఎస్లో పెద్ద ఎత్తున చేరుతున్నారు. తాజాగా జిల్లాలోని గుర్రంపోడు మండలం శాకాజిపురం గ్రామానికి చెందిన 30 �
BRS | కేంద్ర మంత్రి అమిత్ షా(Amit shah) పర్యటనవేళ సూర్యాపేటలో బీజేపీకి బిగ్ షాక్ తగిలింది.
సీనియర్ బీజేపీ నాయకుడు, ప్రముఖ న్యాయవాది నల్లగుంట్ల అయోధ్య ఆ పార్టీని వీడి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. 43వ వార్డులోని త�
MLA Chirumurthy | బీఆర్ఎస్లోకి వలసల జోరు కొనసాగుతున్నది. తాజాగా కట్టంగూర్ మండల కేంద్రానికి చెందిన చిక్కుల లింగ స్వామి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నుంచి 100 మంది యువకులు ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య(MLA Chirumurthy )సమక్షంలో
మరో వారంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనున్న నేపథ్యంలో అధికార బీఆర్ఎస్ పార్టీ (BRS) ప్రచారాన్ని ముమ్మరం చేసింది. ఈ నెల 15న హుస్నాబాద్లో ఎన్నికల శంఖారావాన్ని పూరించిన సీఎం కేసీఆర్ (CM KCR) 18వ తేదీవరకు ఏడు సభల్�
Minister Mallareddy | ఆ పథకాలను జనాలు నమ్మే స్థితిలో లేరు. మా అధినేత కేసీఆర్ మ్యానిఫెస్టో ప్రకటించిన తర్వాత జనాలు కాంగ్రెస్ ఆరు పథకాలను ఎప్పుడో మరిచిపోయారు. గతంల 2014, 2018ల మ్యానిఫెస్టో ప్రకటించినం. చెప్పింది చేశినం. చెప�
Jagadish Reddy | సీఎం కేసీఆర్కు కుడిభుజంగా ఉన్నవాళ్లల్లో గుంటకండ్ల జగదీశ్రెడ్డి ఒకరు. విప్లవ విద్యార్థి ఉద్యమాల్లో మమేకమై పనిచేసి ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. న్యాయవాదుల సంఘం ఏర్పాటులో కీలక పాత్ర పోషిం�
గడిచిన తొమ్మిదిన్నర ఏండ్లలో ఎవరూ చేయనంతగా కోట్లాది రూపాయలతో రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేపట్టామని, అభివృద్ధిని చూసి ఓటు వేయాలని బీఆర్ఎస్ రూరల్ నియోజకవర్గ అభ్యర్థి బాజిర�