‘బండి సంజయ్.. నీవు నీతి, ధర్మం పాటించే వ్యక్తివే అయితే ఈ ఎన్నికల్లో మందు, డబ్బులు పంచలేదని నీవు న మ్మే భాగ్యలక్ష్మీ దేవాలయంలో ప్రమా ణం చేస్తావా..? ఇద్దరం తడి బట్టలతో ఇద్దరం వెళ్దాం.. వచ్చే దమ్మున్నదా..?’ అంటూ �
ఖానాపూర్ నియోజక వర్గం గడిచిన పదేళ్ల కాలంలో అత్యంత అభివృద్ధి సాధించింది. మళ్లీ బీఆర్ఎస్ అధికారంలోకి వస్తే ఈ నియోజకవర్గం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉంది. అయితే పరిపాలన పరంగా అనేక సౌకర్యాలను ప్రభుత్వ�
75 ఏండ్ల స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఈ దేశాన్ని ఇంతకాలం పాలించిన కాంగ్రెస్, బీజేపీలు బడుగు, బలహీన వర్గాలను తమ ఓటు బ్యాంకుగా వాడుకున్నాయే తప్ప, ఏనాడూ ఆ వర్గాల ప్రగతి కోసం పాటుపడలేదు.
Cm KCR | తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ ప్రాజెక్టులను నిర్మించి సాగునీటి గోస తీర్చారు. ఫలితంగా 2014-15లో మొత్తం సాగు విస్తీర్ణం 1.31 కోట్ల ఎకరాలుగా ఉంటే, 2022-23నాటికి అది 2.08 కోట్ల ఎకరాలకు పెరిగింది. వ్యవసాయం, దాని అ�
Telangana | తెలంగాణ రాష్ట్రంలో 2018 అసెంబ్లీ ఎన్నికల సందర్భంలో జరిగిన చర్చ తెలంగాణ అభివృద్ధి వాదులను ఒకింత ఆందోళనకు గురి చేసింది. ప్రజల్లో టీఆర్ఎస్ పట్ల కాస్త వ్యతిరేకత ఉన్నట్లు కనిపిస్తోంది ఈసారి కష్టమే అని. ఇ
Farmers | ‘మేం అధికారంలోకి వస్తే అభివృద్ధిని పరుగులు పెట్టిస్తాం’.. ఏ రాజకీయ పార్టీ అయినా చెప్పేది ఇదే. కాంగ్రెస్ మాత్రం ఇందుకు పూర్తిగా విరుద్ధం. తామొస్తే రాష్ర్టాన్ని దశాబ్దాల వెనక్కి నెట్టేస్తామని ప్రచార
23 ఏండ్లుగా తెలంగాణనే తన శ్వాసగా, ధ్యాసగా మార్చుకున్న మహా నాయకుడు మన కేసీఆర్. ఉద్యమ సమయంలో తెలంగాణ ఎట్లా తేవాలనే మథనం. పోరాటాన్ని ఎట్లా బలోపేతం చేయాలనే తపన. కేంద్రమంత్రి స్థాయి పదవిని సైతం గడ్డిపోచ వలె వది
Telangana | సొంతంగా తెలంగాణ వొక రాష్ట్రమైతే అందరొలిగె మందిల కలిసి తమ బతుకులను బాగుచేసుకోవచ్చని తెలంగాణ బిడ్డలు ఆరు దశాబ్దాల పాటు ఆశపడ్డరు. ఆశను సావనీయకుంట అలుపులేని పోరాటాలను నడిపించిన్రు.
Deeksha Divas | ఒక జర్నలిస్టుగా కేసీఆర్ ఆరోగ్యంపై నిమ్స్ దవాఖాన వద్ద ఆయన కూతురు కవితను నేను ఆరా తీస్తున్న సమయంలో దానం నాగేందర్ వచ్చారన్న సమాచారం కవితకు అందింది. కవితతో పాటు నేను కూడా కేసీఆర్ ఉన్న గదిలోకి వెళ్�
Deeksha Divas | ఆమరణ నిరాహార దీక్ష చేస్తున్న కేసీఆర్.. మెతుకు ముట్టక ఆరు రోజులవుతున్నది. షుగర్ లెవల్స్ పడిపోతున్నాయి. ఒంట్లో సత్తువ లేదు. రెండు చేతులు జోడించి దండం పెట్టేందుకు కూడా శక్తి చాలడం లేదు. ఆరోగ్యం క్షీ�
గత పాలకుల 58 ఏండ్ల పాలనలో, తొమ్మిదేండ్ల కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధి తేడాను గుర్తించి కారు గుర్తుకు ఓటు వేయాలని ప్రజలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. కేసీఆర్ పాలనలో అన్న�
Congress | ప్రజా సంక్షేమం, అభివృద్ధి ఇలాంటి వాటిపై చిత్తశుద్ధి ఏమీ ఉండదు. కావాల్సింది ఒక్కటే క్రెడిట్. దీనికోసం ప్రజలు ఏమైపోయినా పర్వాలేదు. ఇదీ కాంగ్రెస్ వైఖరి. పొరుగు రాష్ట్రం కర్ణాటకనే దీనికి తాజా ఉదాహరణ. ఆ�