తెలంగాణ అంటే తెగువ. తెలంగాణ అంటే త్యాగం. తెలంగాణ అంటే సమభావం, సహజీవనం. మలిదశ తెలంగాణ పోరాటానికి అంకురార్పణ గావించిన నాడు ఉద్యమనేత కేసీఆర్ ‘గాంధేయం నా గాండీవం’ అన్నారు. అహింసాయుత పోరాటంతో దేశానికి స్వాతం�
నవంబర్ 30న గుద్దుడు గుద్దితే.. పోలింగ్ బాక్సులు పగిలిపోవాలి.. విపక్షాల ఓటమి ఖాయం కావాలని సీఎం కేసీఆర్ అన్నారు. రాష్ట్ర ఏర్పాటుకు ముందు 30 లక్షల మెట్రిక్ టన్నుల వడ్లు పండించిన చోటనే రైతుబంధు, ఇతర వ్యవసాయ ప
కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన గ్యారంటీ పథకాలను రాష్ట్ర ప్రజలు నమ్మేస్థితిలో ప్రజలు లేరని భుత్వవిప్,ఉమ్మడిరంగారెడ్డి జిల్లా ఎమ్మెల్సీ, కుత్బుల్లాపూర్ నియోజకవర్గం బీఆర్ఎస్ పార్టీ ఎన్నికల ఇన్చార్�
‘ఔర్ ఏక్ దకా... దేడ్ లాక్ పకా’ అని ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. సిద్దిపేట, గజ్వేల్లో మంగళవారం నియోజకవర్గాల స్థాయి కార్యకర్తల సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మ
తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టిన దమ్మున్న నేత, సీఎం కేసీఆర్ అని అందోల్ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని బస్వాపూర్ ఏఎస్ గార్డెన్లో దళితుల ఆత్మీయ సమ్మేళనాన్
కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న కర్ణాటక రాష్ట్రంలో అమలు చేయని పథకాలు ఇక్కడ చేస్తారా..? అని జహీరాబాద్ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ అభ్యర్థి కొనింటి మాణిక్రావు ప్రశ్నించారు. మంగళవారం జహీరాబాద్ మండల పరిధిలోన�
ప్రజల సంక్షేమానికి బీఆర్ఎస్ ప్రభుత్వం కృషి చేస్తుందని మల్కాజిగిరి ఆ పార్టీ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నా రు. మంగళవారం అల్వాల్, గౌతంనగర్, నేరేడ్మెట్, వెంకటాపురం, మల్కాజిగిరి, మౌలాలి డివిజన్
CM KCR | స్వరాష్ట్ర ఆకాంక్షలు ఫలించి సంక్షేమ తెలంగాణ నేడు దేశానికే ఆదర్శంగా నిలిచింది! సబ్బండ వర్గాలకూ జీవన భద్రత కల్పించాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ సంకల్పం పేదల జీవితాలకు ‘ఆసరా’ అయింది. తొమ్మిదేండ్ల పాలనలో
Telangana | ‘పదవికి ముందు.. ఎన్నికల్లో వెనుక’ ఉండే రెడ్డి గారికి ఢిల్లీ పెద్దలు ‘అధికారం మనదే పో’ అన్నరు. ‘సచ్చినోడి పెండ్లికి వచ్చిందే కట్నమన్నట్టు’ ఎన్నికల్లో గెలువకున్నా ఎన్నికల లీడరు అయినందుకు రెడ్డి చానా �
Hyderabad | రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల చూపు BRS పార్టీ వైపే ఉందని సనత్ నగర్ ఎమ్మెల్యే అభ్యర్థి, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. మంగళవారం వెస్ట్ మారేడ్పల్లిలోని తన నివాసం వద్ద పద్మారావు నగర్కు చెంది
ఎంపీ కొత్త ప్రభాకర్ (Kotha Prabhakar Reddy) రెడ్డిపై జరిగిన హత్యాయత్నం గురించి విపక్షనేతలు దిగజారి మాట్లాడుతున్నారని మంత్రి హరీశ్ రావు (Minister Harish Rao) విమర్శించారు.
దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థి, ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డిపై (Kotha Prabhakar Reddy) హత్యాయత్నం జరిగిన విషయం తెలిసిందే. దాడికి పాల్పడింది కాంగ్రెస్ (Congress) కార్యకర్త అని స్పష్టంగా తెలుస్తున్నప్పటికీ.. దానిని కప్పిపుచుకున