CM KCR | తెలంగాణకు ముఖ్యమంత్రిగా కేసీఆర్ ఒక్కడే సరైన వ్యక్తి అని సినీనటుడు, ఏపీ ఫిలిం, టీవీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పోసాని కృష్ణమురళి పేర్కొన్నారు. తెలంగాణ ఆత్మను అవపోసన పట్టిన వ్యక్తి సీఎం కేస�
సంగారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ ప్రచారంలో భాగంగా ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలకశాఖల మంత్రి కేటీఆర్ రోడ్షోకు భారీ ఏర్పాట్లు చేస్తున్నారు. మంగళవారం పట్టణంలోని గంజీమైదాన్లో 20వేల మం�
రాష్ట్ర రాజకీయాల్లో గజ్వేల్ నియోజకవర్గానికి ప్రత్యేక స్థానం ఉంది. సమైక్య రాష్ట్రం నుంచి మొదలుకుని ఇప్పటి వరకు గజ్వేల్ నుంచి ఏ పార్టీ అభ్యర్థి గెలిస్తే ఆ పార్టీనే రాష్ట్రంలో అధికారంలోకి వస్తున్నది. గ�
‘ఎర్ర కోటలో ‘గులాబీజెండా’ పాగా వేసింది. గులాబీ వాసనలను గుబాళిస్తూ వెనుకబడ్డ ప్రాంతం నుంచి అభివృద్ధి వైపు పరుగులు పెడుతోంది. ఒకప్పుడు పోరాటాలు, ఉద్యమాలకు నిలయంగా ఉన్న హుస్నాబాద్ నియోజకవర్గం ప్రస్తుతం �
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ అభివృద్ధికి కృషి చేస్తున్న కేసీఆర్ను మరోసారి ముఖ్యమంత్రిని చెయ్యాలని, దుబ్బాక నియోజకవర్గ అభివృద్ధికి అన్ని విధాల కృషి చేస్తున్న దుబ్బాక బీఆర్ఎస్ అభ్యర్థ్ధి కొత్త �
సీఎం కేసీఆర్ ఆశీస్సులతో మెదక్ నియోజకవర్గాన్ని అన్నిరంగాల్లో అభివృద్ధిలో ముందుంచానని, మీ ఆడబిడ్డలా నన్ను మరోసారి ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తే మరింత అభివృద్ధి చేస్తానని మెదక్ బీఆర్ఎస్ అ
తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న లభివృద్ధి, సంక్షేమ పథకాలను చూసి ప్రజలు బీఆర్ఎస్కు బ్రహ్మరథం పడుతున్నారని, 60ఏండ్లు ప్రజలను హరిగోసకు గురిచేసిన కాంగ్రెస్కు ఓటు అడిగే నైతిక హక్కు లేదని భూగర్భ, గనుల శా�
రైతుబంధు కావాలా? వద్దా? 24 గంటల కరెంటు ఇవ్వాలా? వద్దా? ధరణి ఉండాలా? ఉండొద్దా? అన్న సీఎం కేసీఆర్ ప్రశ్నలకు కావాలి.. ఇవ్వాలి.. ఉండాలి.. అంటూ సభల్లో ప్రజల నుంచి వెల్లువలా వచ్చిన అద్భుత స్పందన ఇది.. మంచిర్యాల జిల్లా �
బీసీని ముఖ్యమంత్రిగా చేస్తామని బీజేపీ చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉన్నదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పేర్కొన్నారు. బీసీ సామాజికవర్గానికి చెందిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని మార్చేసి, ఓసీకి పదవి కట్టబెట్
రెంటు సరఫరాపై కట్టుకథలు చెప్పడం మానేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు, కేంద్రమంత్రి కిషన్రెడ్డికి ఎమ్మెల్సీ కవిత హితవుపలికారు. పెద్దపల్లిలో ఎన్టీపీసీ విద్యుత్తు కేంద్రం ద్వారా తెలంగాణకు ప్రధాని మోదీ �
తెలంగాణ ప్రశాంతంగా ఉండాలంటే అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ను మరోసారి ఆదరించాలని, కాంగ్రెసోళ్లను నమ్మి ఓటువేస్తే రాష్ట్రం ఆగం అవుతుందని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. 25వ డివిజన్
సీఎం కేసీఆర్ రోజుకు మూడు సభల్లో పాల్గొం టూ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపేలా ఉపన్యసిస్తూ సబ్బండ వర్గాలను ఆకర్షిస్తున్నారు. కొన్ని సభల్లో ఉద్వేగ భరితంగా ప్రసంగిస్తూ పార్టీ శ్రేణుల్లో ఆలోచన రేకెత్తిస�
తెలంగాణ కథకు రచన, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, హీరో అన్నీ ముఖ్యమంత్రి కేసీఆరే అని, బీఆర్ఎస్ సినిమా సూపర్హిట్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.