వందల కోట్లతో పరకాల నియోజకవర్గాన్ని అన్నివిధాలా అభివృద్ధి చేసిన తనను భారీ మెజార్టీతో గెలిపించి ఆశీర్వదించాలని ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కోరారు. బుధవారం దామెర మండలం దమ్మన్నపేట, ఓగులాపురం, పసరగొండ, పుల�
సమైక్య పాలనలో అన్నిరంగాల్లో అభివృద్ధికి నోచుకోక భంగపడ్డ తెలంగాణను ఉద్యమ నేత, సీఎం కేసీఆర్ అభివృద్ధి చేస్తున్నారని, ఒకప్పుడు పల్లేర్లు మొలిచిన బీడు భూములు నేడు పచ్చబడుతున్నాయని బీఆర్ఎస్ పాలకుర్తి న�
వనపర్తి నియోజకవర్గంలో ఆత్మీయ సమ్మేళనాలు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే దాదాపు 50కి పైగా ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించడం చూస్తుంటే బీఆర్ఎస్పై ప్రజల్లో ఎంతటి నమ్మకం ఏర్పడిందో ఇట్టే అర్థమవుతున్నది.
కొడంగల్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తున్న రేవంత్రెడ్డి అసలు నియోజకవర్గంపై కనీస అవగాహన లేకుండా అబద్ధాలు ప్రచారం చేస్తున్నారని సోషల్ మీడియా వేదికగా ప్రజలు ఫైర్ అవుతున్నారు. 2018లో బీఆర్ఏస్ అ
ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ జాతర ఇరవై రోజులు మాత్రమే ఉంటుందని, ఆ తరువాత ప్రజలు తిప్పికొడితే అడ్రస్ లేకుండా పోతుందని ఎమ్మెల్యే పట్నం నరేందర్రెడ్డి అన్నారు. బుధవారం మంత్రి మహేందర్రెడ్డితో కలిసి ఎమ్మ
CM KCR | కాంగ్రెస్ పార్టీపై సీఎం కేసీఆర్ విమర్శల వర్షం గుప్పించారు. కాంగ్రెస్ పార్టీ ఏనాడు ప్రజల సంక్షేమాన్ని, రైతుల క్షేమాన్ని పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. బుధవారం అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా బ
Minister KTR | కొత్తగూడెంలో సీపీఐపార్టీ(CPI) కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి రాజీనామా చేసి పలువురు సీపీఐ కౌన్సిలర్లు ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్(Minister KTR )సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. వారికి మంత్రి గ�
CM KCR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో సీఎం కేసీఆర్ జోరుగా దూసుకుపోతున్నారు. ప్రత్యర్థి పార్టీలపై వాడిగా విమర్శలు గుప్పిస్తున్నారు. బుధవారం బెల్లంపల్లి నియోజకవర్గంలో జరిగిన ప్రజా ఆశీర్వాద సభలో సీఎం ప్రసంగిం
MLA Shekhar Reddy | యాదాద్రి భువనగిరి జిల్లాలో కాంగ్రెస్ పార్టీ ఖాళీ అవుతున్నది. రోజురోజుకు బీఆర్ఎస్లోకి వలసలు కొన సాగుతున్నాయి. అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా జిల్లా కా�
Eega Mallesham | సీఎం కేసీఆర్ నేతృతంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతున్నందున రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థుల గెలుపునకు కుల బంధువులు అండగా నిలువాలని పద్మశాలీ సంఘం జాతీయ నాయకుడు, బీఆర్ఎస�
Minister Harish Rao | సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో కొనసాగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై వివిధ పార్టీల నుంచి పెద్ద ఎత్తున బీఆర్ఎస్లో చేరుతున్నారు. తాజాగా సంగారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతి�
Minister KTR | బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ బుధవారం నుంచి 28వ తేదీ వరకు తన ఎన్నికల ప్రచార కార్యాచరణ ప్రణాళికను విడుదల చేశారు. గత ఎన్నికలతోపాటు జీహెచ్ఎంసీ ఎన్నికల సమయంలోను అనుసరించిన ప్రచార వ్యూ�