బతుకు బండి సాఫీగా సాగడానికి భార్యాభర్తలిద్దరి జోడి, సరుకుల బండి ప్రయాణం సజావుగా సాగి గమ్యం చేరడానికి జోడెద్దులు ఎంతో అవసరం. అంటే ఏ ప్రయాణానికైనా సరైనజోడి ఉంటే ఇక ఆ పనికి తిరుగే ఉండదు.అలాగే కోట్లాది మంది జ
నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడంతోపాటు జనగామలో ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటు చేసి పెంబర్తిని పర్యాటక ప్రాంతంగా తీర్చిదిద్దుతామని బీఆర్ఎస్ జనగామ అభ్యర్థి పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
‘అరవై ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదు, ఆ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రం అంధకారమవుతుంది. కర్ణాటక లెక్క కరెంట్కు గోసపడాల్సిందే.. టార్చిలైట్ పట్టుకొని పొలాల దగ్గరికి వెళ్లే రోజులు వ స్
త్వరలో మీ ముందుకు వస్తా.. మీరు ఎక్కడా, ఎవ్వరూ టెన్షన్ పడొద్దు.. భగవంతుడి దయతో ప్రాణాపాయం తప్పిందని బీఆర్ఎస్ దుబ్బాక ఎమ్మెల్యే అభ్యర్థి, మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి తెలిపారు.
గత కాంగ్రెస్ పాలనలో పాలమూరు భూముల్లోఎటూ చూసిన రేగుకంప, తంగేడు చెట్లు, రాళ్లు రప్పలతో నిండి దర్శనమిచ్చేవి. నాడు మారుమూల ప్రాంతాలకు బస్సుసౌకర్యం ఉండేది కాదు. పక్క ఊరు వెళ్లాలన్నా నడుచుకుంటూ వెళ్లాల్చింద�
తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పాటు కావాలనే బలమైన ఆకాంక్ష వెనుక ఓ సుదీర్ఘ నేపథ్యం ఉన్నది. ఇది ఒక్క రోజులోనో, ఒక్క సంఘటనతోనో, కొద్దికాలపు వివక్షతోనో ఏర్పడిన భావన కాదు. రాష్ట్రం ఏర్పాటు కోసం చావో రేవో అన్న �
ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రసంగాలు తెలుగు నుడికారానికి గుడి కడుతాయి. ఆయన మాటల్లో అచ్చతెనుగు మాటలు, సామెతలు, జాతీయాలు జాలువారుతాయి. సాహిత్య సౌరభంతో గుబాళిస్తాయి. విన్నాకొద్దీ వినాలనిపిస్తాయి. ‘తెలంగాణ కోసం �
తాతల కాలం నాటి నేతి వాసనల గురించి చెప్పుకొంటూ పబ్బం గడుపుకొనే కాంగ్రెస్ పార్టీ ‘ఒక్క చాన్స్' అంటూ లేకిగా చెయ్యి చాస్తున్నది. నాసిరకం సరుకులు అంటగట్టే మోసకారి వ్యాపారి తరహాలో ‘గ్యారంటీ’లంటూ ఊదరగొడుతు�
Sabitha Indra Reddy | పట్లోళ్ల సబితా ఇంద్రారెడ్డి.. దేశంలోనే తొలి మహిళా హోంశాఖ మంత్రిగా.. దివంగత మాజీ హోంశాఖ మంత్రి పట్లోళ్ల ఇంద్రారెడ్డి భార్యగా అందరికీ సుపరిచితమే. భర్త మరణానంతరం..అనూహ్య రీతిలో ఆమె రాజకీయాల్లోకి వచ్�
Armoor | ఆర్మూర్ వ్యవసాయానికి పుట్టినిల్లు. దేశంలోనే ఆదర్శ పల్లెగా పేరొందిన అంకాపూర్ గ్రామం పక్కనే ఉన్నది. అధునాతన వ్యవసాయం, కూరగాయల సాగు , విత్తనోత్పత్తిలో అగ్రగామిగా నిలిచింది. సీడ్ బౌల్ ఆఫ్ ఇండియాగా ప
Tharun Bhasckar | ఒకప్పుడు తెలంగాణ తాగునీటి సమస్యను, హైదరాబాద్లోని ట్రాఫిక్ సమస్యను ఎక్కువగా చూశానని, ఇప్పుడు ఈ రెండు సమస్యలూ పరిష్కారమయ్యాయని అంటున్నారు సినీ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్. ‘నమస్తే తెలంగాణ’తో