బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR) దవాఖానలో చేరారు. ఆయన గురువారం రాత్రి అర్థరాత్రి కాలు జారి కిందపడటంతో తీవ్ర గాయమైంది. వెంటనే ఆయనను సోమాజిగూడ యశోదా హాస్పిటల్కు తరలించారు.
దుబ్బాక అసెంబ్లీ స్థానం బీఆర్ఎస్ తరఫున ఎన్నికైన కొత్త ప్రభాకర్రెడ్డి అరుదైన రికార్డు సొంతం చేసుకున్నారు. వరుసగా రెండుసార్లు మెదక్ ఎంపీగా, ఇప్పు డు దుబ్బాక ఎమ్మెల్యేగా వరుసగా మూడుసార్లు తన సమీప ప్ర�
తెలంగాణలో గిరిజన యూనివర్సిటీ ఏర్పాటుకు లోక్సభ ఆమోదం తెలిపింది. ములుగు జిల్లాలో ‘సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ’ ఏర్పాటుకు ఉద్దేశించిన బిల్లును కేంద్రం సోమవారం లోక్సభలో ప్రవేశపెట్టగ�
‘అధైర్యపడొద్దు. ధైర్యంగా ఉండండి. ప్రజాసేవే పరమావధిగా ముందుకు సాగుదాం’ అని ప్రజాప్రతినిధులు, పార్టీ శ్రేణులకు బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఉద్బోధించారు.
బీఆర్ఎస్ నేతల వాహనాలకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా అమరచింత మండలంలోని ధర్మాపూర్లో బీఆర్ఎస్ నేతలు హరిజన గోపి, హరిజన సోమన్నల రెండు ఆటోలు, స్కూటీని బుధవ
బీఆర్ఎస్కు కాంగ్రెస్ ప్రభుత్వం విఫలం కాగల అవకాశాలపై దృష్టి ఎంత అవసరమో, సంస్థాగతంగా, పాలనాపరంగా స్వయంగా తనలో చోటుచేసుకున్నాయనుకునే లోటుపాట్లను సవరించుకోవటం కూడా అంతే అవసరం. ప్రజలు ఈ రెండింటినీ గమనిస
నియోజక వర్గం ప్రజలకు జవాబుదారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి అన్నారు. గురువారం మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞత సభలో ఇన్చార్జి ఎంపీపీ సునీతా ఆంధ్యానాయక్, మండల పార్టీ అధ్యక్షుడు అంగోతు ర�
MLA Sabitha Indra Reddy | మహేశ్వరం నియోజక వర్గం ప్రజలకు జవాబు దారిగా పనిచేస్తానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి(MLA Sabitha Indra Reddy) అన్నారు. గురువారం రంగారెడ్డి జిల్లా మహేశ్వరంలో నిర్వహించిన కృతజ్ఞత సభకు ఇన్చార్జి ఎంపీపీ సునిత�
తెలంగాణ పరాయి పాలన నుంచి బయటపడి స్వయంపాలనలోకి అడుగుపెట్టి పదేండ్లయింది. ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ పాలన పగ్గాలు చేపట్టింది. పదేండ్ల పాలనలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకం అందని ఇల్లు లేదు. కాళేశ్వరం �
ప్రజలకు అందుబాటులో ఉంటానని ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. బుధవారం మండల ఎంపీటీసీల ఫోరం అధ్యక్షుడు సురుసాని రాజశేఖర్రెడ్డి, యూత్ నాయకులు తాళ్ల కార్తీక్, బొక్క దీక్షిత్రెడ్డి, కాసోజు ప్రశాంత్