ఎన్నికల్లో ఇలాంటి ఫలితాలు సహజమేనని, ఇది తాత్కాలిక స్పీడ్బ్రేకర్ మాత్రమేనని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు, సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్ పేర్కొన్నారు. ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఇచ్చి
జమ్ముకశ్మీర్ రిజర్వేషన్(సవరణ)బిల్లు, జమ్ముకశ్మీర్ రీఆర్గనైజేషన్(సవరణ)బిల్లులకు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తుందని ఆ పార్టీ లోక్సభా పక్ష నేత, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు పేర్కొన్నారు. బిల్లులపై బ�
బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అని చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన మధురానగర్, బూరుగుపల్లి గ్రామాల్లో అంబేద్కర్ విగ్రహాలకు పూలమాలలు వేసి న�
Jogu Ramanna | ప్రజలు ఇచ్చిన తీర్పుకు పూర్తిగా కట్టుబడి ఉన్నామని, ప్రతిపక్ష పాత్ర(Opposition role)ను ప్రజలతో మమేకమై ధైర్యంగా నిర్వహిస్తామని. బీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి జోగు రామన్న(Jogu Ramanna) అన్నారు. బుధవారం �
Telangana | తెలంగాణ అసెంబ్లీకి ఎన్నికైన ఎమ్మెల్యేలకు సంబంధించిన పలు వివరాలను ఏడీఆర్ వెల్లడించింది. ఎంత మంది ఎమ్మెల్యేలు కోటీశ్వరులు..? ఎంత మందిపై క్రిమినల్ కేసులు ఉన్నాయనే వివరాలను కూడా తెలిపింది. ద�
‘బోధన్ నియోజకవర్గంలో ఓడిపోయినందుకు కార్యకర్తలు అధైర్య పడవద్దని.. అండగా ఉంటామని.. ప్రతీ నిమిషం మీ వెంటే ఉంటా.. లక్ష ఎనుగుల బలం మీకు ఇస్తా..’ అని మాజీ ఎమ్మెల్యే మహ్మద్ షకీల్ పార్టీ కార్యకర్తలకు భరోసా ఇచ్చా
భారత రాష్ట్ర సమితికి పెట్టని కోటలా ఉన్న వేములవాడ నియోజకవర్గంలో బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ ఓటమికి కారణాలు ఏమిటన్న చర్చ ప్రస్తుతం ఆ పార్టీలోనే నడుస్తున్నది. టికెట్ వచ్చిన మరుక్షణం నుంచే.. రాజన్న గడ్డపై ర
దుబ్బాక అంటే మెట్ట ప్రాంతం. పడావు పడ్డ భూములు. ఇంకిపోయే బోర్లు. సాగునీటి కోసం తండ్లాడిన రైతాంగం. కానీ, స్వరాష్ట్రం తెలంగాణలో పరిస్థితి పూర్తిగా మారింది. ఈ ప్రాంతంలో అన్నదాతలు, బీడీ , చేనేత, గీత కార్మికుల ఆక్�
జీహెచ్ఎంసీ స్థాయి సంఘం సభ్యుల ఎన్నికకు త్వరలో నోటిఫికేషన్ జారీ చేయనున్నారు. ఏడాది కాల పరిమితిలో ఉన్న ప్రస్తుత 15 మంది సభ్యుల పదవీ కాలం గత నెల మూడవ వారం ముగిసింది.
ఎటువంటి రాజకీయ అనుభవం లేకున్నప్పటికీ పార్టీ, ఎమ్మెల్సీ చల్లా వెంకట్రామిరెడ్డిపై ఉన్న ప్రేమ, అభిమానం, నమ్మకంతో బీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీ చేసిన విజయుడిని భారీ మెజార్టీతో గెలిపించినందుకు అలంపూర్ నియో
పాడి కౌశిక్రెడ్డి హుజూరాబాద్ ప్రజల మనసును గెలిచారు. తాజా ఎన్నికల్లో బడా నేతను ఢీకొట్టి ఎమ్మెల్యేగా విజయం సాధించారు. సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి అయిన ఈటల రాజేందర్పై ఏకంగా 16,873 ఓట్ల మెజార్టీతో గెలుప�
తన జీవితాంతం పోరాటమేనని, అధైర్య పడేది లేదని, ప్రజల్లోనే ఉంటానని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుద ర్శన్రెడ్డి అన్నారు. మంగళవారం పట్టణంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో విలేకరుల సమా వేశంలో ఆయన మాట్లా�
Tellam Venakta Rao | తాను పార్టీ మారడం లేదని భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు స్పష్టం చేశారు. పార్టీ మారుతున్నట్టు జరుగుతున్న ప్రచారంలో వాస్త వం లేదని తేల్చిచెప్పారు.