మరోసారి మోదీ ప్రధాని కావాలని బీజేపీ నేతల కన్నా ఎక్కువగా సీఎం రేవంత్రెడ్డి కాళ్లకు బలపం కట్టుకొని తిరుగుతున్నారని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ఆరోపించారు. సోమవారం విడుదల చేసిన ప్
మహబూబ్నగర్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలని బీఆర్ఎస్ నిర్ణయించింది. సోమవారం ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా నేతలతో తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ సమావేశ�
ప్రధానమంత్రి నరేంద్రమోదీ తెలంగాణ పర్యటనతో కాంగ్రెస్-బీజేపీ చీకటి ఒప్పందం బహిర్గతమైందని, బడేభాయ్-చోటాభాయ్ రహస్య బంధం బయటపడిందని బీఆర్ఎస్ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి ఆరోపించారు. ప్రధాని ఆదిల
ఉద్యోగ నియామకాల్లో మహిళలకు తీవ్ర అన్యాయం చేస్తున్న జీవో నంబర్-3 ను రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన 8న ధర్నాచౌక్లో నల్లబ్యాడ్జీలతో నిరసన వ్యక్తం చేయనున్నట్టు బీఆర్ఎస్ ఎమ్�
రెండో విడత దళితబంధు నిధులను వెంటనే విడుదల చేయాలని దళితబంధు ఐక్య వేదిక పోరాట సమితి జిల్లా అధ్యక్షుడు నముండ్ల సంపత్ మహరాజ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు సోమవారం జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద�
కేసీఆర్ సర్కారు తెలంగాణ -మహారాష్ట్ర రాష్ర్టాలను అనుసంధానం చేస్తూ వార్ధా నదిపై వంతెన నిర్మాణానికి రూ. 75 కోట్లు మంజూరు చేయగా, కాంగ్రెస్ ప్రభుత్వం దాన్ని రద్దు చేయడంపై బీఆర్ఎస్ నాయకులు మండిపడ్డారు.
మండలంలోని లక్ష్మీకాంతాపూర్కు చెందిన ఈర్ల అభిజిత్ బ్రెయిన్ ట్యూమర్తో బాధపడు తుండగా, ‘నమస్తే తెలంగాణ’.. ‘అభిజిత్ను బతికించరూ..’ పేరిట సోమవారం కథనం ప్రచురించింది. దీనిపై కోరుట్ల ఎమ్మెల్యే కల్వకుంట్ల �
రాష్ట్ర ప్రజల మీద తీవ్రమైన ఆర్థిక భారం మోపేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధమైందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) అన్నారు. ఎన్నికల్లో గెలవడానికి హస్తం పార్టీ అడ్డమైన హామీలు ఇచ్చిందని వి�
వట్టినాగులపల్లిలో తాను భూదాన్ భూమిని కొన్నట్టు ఆంధ్రజ్యోతి దినపత్రికలో ప్రచురించిన కథనంలో వాస్తవం లేదని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పేర్కొన్నారు. ‘నేను కొన్నది భూదాన్ భూమి కాదు. నాకు అక్�
ప్రజల అభ్యున్నతి, అభివృద్ధి కోసం నిత్యం తపించే నాయకుడు మాజీ ఎంపీ వినోద్కుమార్ అని బీఆర్ఎస్ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు కొనియాడారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఆయనను భారీ మెజార్టీతో గె�
బాల్కొండ నియోజకవర్గంలో ప్రవహించే కప్పలవాగు, పెద్దవాగులో ప్యాకేజీ-21 ద్వారా ఏర్పాటు చేసిన అవుట్లెట్లతో నీరందించాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కోరారు. ఆదివారం సంబంధిత అధికారులతో ఎమ్మ�
బీఆర్ఎస్ సర్కారు హయాంలో 2023 ఆగస్టులో గురుకుల బోర్డు నిర్వహించిన నియామక పరీక్షల ఫలితాలు ఇటీవల విడుదలైన సంగతి తెలిసిందే. జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ కళాశాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్, తాత్కాలిక అ�
సీఎం రేవంత్రెడ్డిని పలువురు ప్రజాప్రతినిధులు ఆదివారం కలిశారు. భద్రాచలం బీఆర్ఎస్ ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఆదివారం కుటుంబసమేతంగా సీఎం రేవంత్రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. వరంగల్ మేయర్ గు�
పదేండ్లపాటు గత బీఆర్ఎస్ సర్కారు సల్పిన సుదీర్ఘ పోరాట ఫలితంగానే కేంద్ర ప్రభుత్వం తాజాగా రక్షణ శాఖ భూములను కేటాయించిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, మాజీ మంత్రి కే తారకరామారావు ఒక ప్రకటనలో తెలిపా