కామారెడ్డి/ఖలీల్వాడి, ఏప్రిల్ 16 : పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) నియోజకవర్గాల వారీగా సమన్వయకర్తలను నియమించింది. నిజామాబాద్, జహీరాబాద్ పార్లమెంట్ స్థానాలకు సంబంధించి ఆయా నియోజకవర్గాల సమన్వయకర్తలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
నియోజకవర్గం : సమన్వయకర్త పేరు
జహీరాబాద్ : దేవిశ్రీప్రసాద్రావు, మాజీ చైర్మన్
అందోల్ పట్నం : మాణిక్యం, డీసీసీబీ వైస్ చైర్మన్
నారాయణ్ఖేడ్ : భిక్షపతి, మాజీ చైర్మన్
కామారెడ్డి : జనార్దన్గౌడ్, మాజీ ఎమ్మెల్యే
ఎల్లారెడ్డి : తిరుమల్రెడ్డి, మాజీ చైర్మన్
బాన్సువాడ : దఫేదార్ రాజు, జడ్పీ మాజీ చైర్మన్
జుక్కల్ : పోచారం భాస్కర్రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్
ఆర్మూర్ : కల్వకుంట్ల విద్యాసాగర్రావు, మాజీ ఎమ్మెల్యే
నిజామాబాద్ : అర్బన్ ప్రభాకర్రెడ్డి(నుడా చైర్మన్), అలీం
నిజామాబాద్ రూరల్ : వి. గంగాధర్ గౌడ్, మాజీ ఎమ్మెల్సీ
బోధన్ : దాదన్నగారి విఠల్రావు, జడ్పీ చైర్మన్
బాల్కొండ : ఎల్ఎంబీ రాజేశ్వర్, గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్
కోరుట్ల : ఎల్.రమణ, ఎమ్మెల్సీ
జగిత్యాల : దావ వసంత (జడ్పీ చైర్పర్సన్), లోక బాపురెడ్డి, మాజీ చైర్మన్