తన గొంతులో ప్రాణం ఉన్నంత వరకూ వర్ధన్నపేట నియోజకవర్గ ప్రజల మధ్యే ఉంటానని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేశ్ అన్నారు. మండలకేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ వరంగల్ జిల్లా అధ్యక్షుడు అరూరి రమ
అధిష్ఠానం ఆదేశిస్తే మ ల్కాజిగిరి లోక్సభ బరిలో ఉంటానని బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్లారెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ ‘నాకు గతంలో మల్కాజిగిరి ఎంపీగా పనిచేసిన అ నుభవం ఉన్నది. మేడ్చల్-మల్కాజిగి
లోక్సభ ఎన్నికలకు బీఆర్ఎస్ (BRS) పార్టీ సన్నద్ధమవుతున్నది. వచ్చే సాధారణ ఎన్నికల్లో రాష్ట్రంలోని అత్యధిక స్థానాల్లో గెలుపే లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా ప్రతీ రోజు ఒక పార్లమెంటు నియోకవర్గం పరి�
బీఆర్ఎస్ లోక్సభ ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా బుధవారం కరీంనగర్ లోక్సభ సమావేశం నిర్వహించనున్నారు. లోక్సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాలకు చెందిన ముఖ్య నాయకులు దీనికి హాజరుకానున్నారు. ఒక్కో నియ�
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ అబద్ధాలు ప్రచారం చేయటాన్ని అర్థం చేసుకోవచ్చు. ప్రజలను నమ్మించి గెలవాలి గనుక ఆ పని చేశారనాలి. కానీ, గెలిచిన తర్వాత కూడా అవే అబద్ధాలు కొనసాగించటం ఎందుకన్నది ప్రశ్నగా మారిం
స్థూల రాష్ట్ర దేశీయోత్పత్తి (జీఎస్డీపీ)లో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. 2022-2023 ఆర్థిక సంవత్సరంలో 11.97% వృద్ధిరేటును నమోదు చేయడం ద్వారా రూ.3,08,732 కోట్ల జీఎస్డీపీతో అన్ని రాష్ర్టాల కంటే అగ్రస్థానంలో నిలిచింది.
కాంగ్రెస్ ఇచ్చిన హామీలను విస్మరిస్తే ప్రజల తరఫున ఉద్యమిస్తామని నర్సాపూర్ ఎమ్మెల్యే వాకిటి సునీతాలక్ష్మారెడ్డి అన్నారు. బుధవారం మండలంలోని నవాబ్పేట గ్రామంలో సర్పంచ్ అశోక్రెడ్డి, ఎంపీడీవో భారతితో
బీఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్కుమార్కు బెదిరింపు కాల్స్ చేస్తున్న గుర్తు తెలియని వ్యక్తులపై ఫిలింనగర్ పోలీస్స్టేషన్లో క్రిమినల్ కేసు నమోదైంది. షేక్పేట సమీపంలోని ఆదిత్య ఎంప�
కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే డిసెంబర్ 9న రూ. 2లక్షల రు ణమాఫీ చేస్తుంది.. రైతులు బ్యాంకుకు వెళ్లి రుణాలు రెన్యువల్ చేసుకోవాలని చెప్పిన సీఎం రేవంత్రెడ్డి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి నెల�
బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్రావు జన్మదినాన్ని పురస్కరించుకుని బీఆర్ఎస్వీ రాష్ట్ర కార్యదర్శి కొంపల్లి నరేశ్ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి భారీ క్రికెట్ టోర్నమెంట్ (కేసీఆర్ కప్ - 2024) ను ని�
ఆర్మూర్ మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతపై పలువురు కౌన్సిలర్లు పెట్టిన అవిశ్వాస తీర్మానంపై గురువారం బలపరీక్ష జరగనున్నది. ఆ మేరకు అధికారులు సమావేశానికి ఏర్పాట్లు పూర్తి చేశారు.
దళితుల ఆత్మగౌరవాన్ని పెంపొందించేదుకు, వారిని ఆర్థికంగా అభివృద్ధి చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం హోల్డ్లో పెట్టినట్టు తెలుస్తున�
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చి నేటికి సరిగ్గా నెల. నాలుగు రోజులదేముందిగానీ, తెలంగాణలో కాంగ్రెస్ అధికారానికి కూడా నెలరోజులేనని అనుకోవచ్చు. నిజాయితీగా చెప్పాలంటే ఒక ప్రభుత్వ పనితీరును అంచనా వేయ
మండల కేంద్రం లో మంగళవారం నిర్వహించిన ప్రజాపాలన గ్రామసభలో ప్రొటోకాల్ ఉల్లంఘన చోటుచేసుకోగా.. బీఆర్ఎస్ నాయకులు నిరసన తెలిపారు. దీంతో అధికారులు వెంటనే ఎమ్మెల్యే ఫ్లెక్సీ ఏర్పాటు చేయించి సభను కొనసాగించా
ఆర్మూర్ బల్దియా రాజకీయం రసవత్తరంగా సాగుతున్నది. మున్సిపల్ చైర్పర్సన్ పండిత్ వినీతాపై ఇటీవల పలువురు కౌన్సిలర్లు అవిశ్వాస తీర్మానం చేస్తూ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. దీంతో అవిశ్వాస పరీక్ష