అబద్ధాల కాంగ్రెస్కు గుణపాఠం చెప్పాలని ఖమ్మం ఎంపీ, బీఆర్ఎస్ అభ్యర్థి నామా నాగేశ్వరరావు పిలుపునిచ్చారు. అందుకోసం బీఆర్ఎస్ ఎంపీలను మంచి మెజార్టీతో గెలిపించుకోవాల్సిన బాధ్యత మనందరిపైనా అన్నారు.
ప్రతీకార రాజకీయాల కోసం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ను అవమానించిన సీఎం రేవంత్రెడ్డి తెలంగాణ సమాజానికి బేషరతుగా క్షమాపణ చెప్పాలని బీఆర్ఎస్ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాం�
కాంగ్రెస్ సర్కారు అధికారంలోకి వచ్చిన నాలుగు నెలల్లోనే తెలంగాణను ఆగం చేసిందని, ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలు ‘వద్దురో కాంగ్రెస్ సర్కారు’ అంటున్నారని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు.
భారతరత్న, రాజ్యంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్ను అవమానించడమంటే దేశ ప్రజలను, భారత రాజ్యాంగాన్ని అవమానించడమేనని బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి ఆగ్రహం వ్యక్తంచేశా�
లోక్సభ ఎన్నికల తర్వాత రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వంలో మార్పు వస్తుందని, మరో రూపంలో కొత్త సర్కారు ఏర్పడుతుందని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు.
‘బాన్సువాడ పోచారం అడ్డా.. కాంగ్రెస్ నాయకులు ఒళ్లు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి.. అనవసరంగా రెచ్చగొడితే మీ అడ్రస్సులు గల్లంతవుతాయి..’ అని మాజీ స్పీకర్, బాన్సువాడ ఎమ్మెల్యే పోచారం శ్రీనివాసరెడ్డి హెచ్చరిం
బీఆర్ఎస్లో నర్సాపూర్ నియోజకవర్గాన్నే శాసించిన మాజీ ఎమ్మెల్యే చిలుముల మదన్రెడ్డికి నేడు అవమానాలు తప్పడం లేదు. బీఆర్ఎస్లో ఉండగా ఉన్న గౌరవం, పెద్దరికం, హుందాతనం కనుమరుగైంది. కాంగ్రెస్లో చేరుతున్న�
లోక్సభ ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ముందుకెళ్తున్న బీఆర్ఎస్ ప్రచారం ముమ్మరం చేసింది. పార్టీ శ్రేణుల్లో మరింత జోష్ నింపేందుకు మంగళవారం గులాబీ దళపతి, అపర భగీరథుడు కేసీఆర్ అందోల్ గడ్డపై కాలుపెట్టను�
కరీంనగర్ పార్లమెంటు బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వినోద్కుమార్ గెలుపు కోసం ప్రతి కార్యకర్త సైనికుడిలా పనిచేయాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్కుమార్ పిలుపునిచ్చారు. సోమవారం సిద్ది�
మెదక్ ఎంపీ స్థానాన్ని భారీ మెజార్టీతో గెలిపించుకుందామని మెదక్ మాజీ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి పిలుపునిచ్చారు. సోమవారం పాపన్నపేట మండల పరిధిలోని యూసూఫ్పేటలో మెదక్ మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధ�
మాదిగలను కాంగ్రెస్ పార్టీ గత 75 ఏండ్లుగా మోసం చేస్తూనే ఉన్నదని మాదిగ రాజ్యాధికార పోరాట సమితి అధ్యక్షుడు తిమ్మన నవీన్రాజ్ మండిపడ్డారు. ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి ఉన్నామని కమిటీ వేసి అబద్ధ వాగ్దానాలతో మ
వారికి వ్యవసాయమే జీవనాధారం. మూడెకరాలు భూమి.. ఓ బావి ఉంది. బీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ప్రాజెక్టుల నుంచి పంటలకు క్రమం తప్పకుండా నీటిని విడుదల చేసేది.
పార్టీ ఫిరాయించిన ఎంపీ కే కేశవరావుకు కాంగ్రెస్ పార్టీ ఇప్పటికిప్పుడు ముఖ్యమంత్రి పదవి ఇస్తుందా? బీఆర్ఎస్లో దక్కినంత గౌరవం దక్కుతుందా? అని బీఆర్ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై సతీశ్రెడ్డి ప్రశ్ని�
బీజేపీకి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం ఎంత సులభమో, వాటిని మరచిపోవడం కూడా అంతే సులభమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దేవా చేశారు. బీజేపీ కొత్త మ్యానిఫెస్టో గురించి మాట్లాడే ముందు ఆ పార్టీకి ధైర్య