మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఎర్రవల్లిలోని వ్యవసాయ క్షేత్రం నుంచి సంగారెడ్డి జిల్లాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ బహిరంగ సభకు మంగళవారం మధ్యాహ్నం బయలుదేరారు.
పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థి సుధీర్కుమార్ను భారీ మెజార్టీతో గెలిపించి పార్టీని మోసం చేసిన వారికి బుద్ధి చెప్పాలని మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. హనుమకొండలోని ఆయన నివాసంలో �
పార్లమెంట్ ఎన్నికల్లో పా ర్టీ అభ్యర్థుల గెలుపే లక్ష్యంగా ముందు కు సాగేందుకు బీఆర్ఎస్ పార్టీ సమన్వయకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నియమించారు. వరంగల్, మెదక్, కరీంనగర్, జహీరాబాద్, ప�
జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్కుమార్కు మద్దతుగా అందోల్ నియోజకవర్గం సుల్తాన్పూర్లో మంగళవారం సాయంత్రం జరిగిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజలు భారీ సంఖ�
లోక్సభ ఎన్నికల్లో గెలుపు లక్ష్యంగా బీఆర్ఎస్ ఎన్నికల వ్యూహాన్ని సిద్ధం చేసింది. బీఆర్ఎస్ ఆవిర్భావం నుంచి పట్టున్న వరంగల్ లోక్సభ సెగ్మెంట్లో విజయం కోసం అన్ని రకాలుగా ప్రయత్నిస్తున్నది. ప్రచార ప�
తాడ్దన్పల్లి చౌరస్తాలో మంగళ వారం నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ కావడంతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ను ప్రత్యేకంగా అభినందించారు. సభ ముగిసిన త�
Srinivas Goud | బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటికావడం అసాధ్యమని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ స్పష్టం చేశారు. నారాయణపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంగళవారం కార్యకర్తలతో శ్రీనివాస్ గౌడ్ విస్తృత స్థాయి సమావ�
డిసెంబర్ 9వ తేదీన రైతు రుణమాఫీ చేస్తానని చెప్పి.. అధికారంలోకి రాగానే మాటమార్చారని సీఎం రేవంత్ రెడ్డిపై కరీంనగర్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి బోయిన్పల్లి వినోద్కుమార్ సీరియస్ అయ్యారు. ఎన్నికల కోడ్ను �
KCR | రైతు రుణమాఫీపై కాంగ్రెస్ ప్రభుత్వం మాట మార్చడం పట్ల బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వం మెడలు వంచి రూ. 2 లక్షల రుణమాఫీ చేయించే బాధ్యతను బీఆర్ఎస్ పార్టీ తీసుకుంటుంద
సికింద్రాబాద్ కంటోన్మెంట్ (Cantonment) ఉపఎన్నికకు బీజేపీ తన అభ్యర్థిని ప్రకటించింది. టీఎన్ వంశీ తిలక్ను (Vamshi Tilak ) పార్టీ అభ్యర్థిగా ప్రకటిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యవర్గం ఓ ప్రకటనను విడుదలచేసింది.
లోక్సభ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ (BRS) పార్టీ దూసుకెళ్తున్నది. ఇప్పటికే రాష్ట్రంలోని 17 పార్లమెంటు నియోజకవర్గాలకు అభ్యర్థులను ప్రకటించిన బీఆర్ఎస్.. ప్రచారంలోనూ మిగిలిన పార్టీల కంటే ముందు�
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) పార్టీ చిహ్నంపై ఖైరతాబాద్ నుంచి శాసనసభకు ఎన్నికై కాంగ్రెస్ పార్టీలో చేరిన దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ దాఖలైన పిటిషన్పై హైకోర్టు స్పందించింది.
పార్లమెంట్ ఎన్నికల ప్రక్రియలో కీలక అంకం మొదలు కానున్నది. ఈ నెల 18 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభమై.. 25వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల స్వీకరణ జరగనుంది. ఈ మేరకు ఎన్నికల అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఉమ్మడి జిల్లా నేతలు మర్యాదపూర్వకంగా కలిశారు. సోమవారం హైదరాబాద్లోని ఆయన స్వగృహంలో వరంగల్ లోక్సభ అభ్యర్థి మారపెల్లి సుధీర్కుమార్తో కలిసి పుష్పగుచ్ఛం �
పాలమూరు గడ్డపై మరోసారి గులాబీ జెండా ఎగరాలని, ఎంపీ గా మన్నె శ్రీనివాస్రెడ్డిని మళ్లీ గెలిపించాలని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్ పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. సోమవారం హన్వాడలో పార్లమెంట్ ఎన్నికల నే�