Harish Rao | గురుకులాలు, ప్రభుత్వ పాఠశాలల్లో వరుస ఫుడ్ పాయిజన్ ఘటనలపై బీఆర్ఎస్ నాయకుడు హరీశ్రావు ఆగ్రహం వ్యక్తం చేశారు. విగ్రహాల మీద ఉన్న ధ్యాస విద్యార్థుల మీద లేదా అని మండిపడ్డారు. ఢిల్లీ పెద్దలను ప్రసన్నం
కాజీపేటలో కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేయాలని మాజీ చీఫ్ విప్, బీఆర్ఎస్ నాయకుడు దాస్యం వినయ్ భాస్కర్ విజ్ఞప్తి చేశారు. ఢిల్లీలో ఎంపీ వద్దిరాజు రవిచంద్ర, ఇతర నాయకులతో కలిసి రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష�
Harish Rao | కలియుగ ప్రత్యక్ష దైవంగా కొలిచే తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం సిద్దిపేటలో కొలువు దీరనుందని మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్ రావు తెలిపారు. మంగళవారం తిరుపతి వెళ్లిన హరీశ్ రావు �
ఒక ముఖ్యమంత్రికి పరిపాలన ఎంత ముఖ్యమో నిజాయితీ, పరిణతి కూడా అంతే ముఖ్యమైనవి. రేవంత్రెడ్డిని తీసుకుంటే, ఆయనకు ఏడాది క్రితం ముఖ్యమంత్రి కావటానికి ముందు ఎటువంటి పాలనానుభవం లేదు. కానీ, అందులో ఆక్షేపించవలసిం
ప్రాణాలు ఫణంగా పెట్టి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను మాజీ సీఎం కేసీఆర్ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తే కాంగ్రెస్ సర్కారు కక్షపూరితంగా వ్యవహిరిస్తూ నాశనం చేస్తున్నదని నల్లగొండ, నకిరేకల
కేసీఆర్ సుదీర్ఘ పోరాటం వ ల్లే అప్పటి కేంద్ర ప్రభుత్వం దిగివచ్చి తెలంగాణ రాష్ట్ర ఏ ర్పాటు ప్రక్రియకు సంబంధించి ప్రకటన చేసిందని మాజీ వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి గుర్తు చేశా రు. నవంబర్
కొనుగోలు కేంద్రాల్లో వడ్లు తడిసి మొలకెత్తుతున్నా ఎందుకు కొనడం లేదని రాష్ట్ర ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ ఖానాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి భూక్యా జాన్సన్నాయక్ ప్రశ్నించారు. సోమవారం జన్నారంలోని మార్కెట�
పెండింగ్ బిల్లులు చెల్లించాలని కోరుతూ చలో హైదరాబాద్కు వెళ్తున్న మాజీ సర్పంచులను ఎక్కడికక్కడ పోలీసులు అరెస్టు చేశారు. ఉమ్మడి నల్లగొండ జిల్లావ్యాప్తంగా దాదాపు అన్ని మండలాల్లో తరలివెళ్లకుండా ప్రభుత్�
ప్రధాన ప్రతిపక్షం లేకుండానే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. సమావేశాలకు హాజరయ్యేందుకు వెళ్తున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను పోలీసులు అడ్డుకుని, అరెస్టు చేశారు. అనంతరం కేటీఆర్, కవిత సహా పార
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ఏడాది పాలన చూస్తే ఏమున్నది గర్వకారణం? పాలన సమస్తం.. ప్రజాపీడన పరాయణత్వం.. అని బీఆర్ఎస్ ఆగ్రహం వ్యక్తం చేసింది. బడికెళ్లే చిన్నారుల నుంచి పింఛన్లు పొందే వృద్ధుల వరకు, వాంకిడి
కాంగ్రెస్ సర్కారు తెలంగాణ తల్లి విగ్రహ రూపాన్ని మార్చడంపై బీఆర్ఎస్ కన్నెర్ర చేసింది. ఈ మేరకు మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్రావు ఆధ్వర్యంలో ఆదివారం నస్పూర్లో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో ని�
‘దామరచర్లలో ప్రారంభం చేసిన యాదాద్రి పవర్ ప్లాంట్, నల్లగొండలో ప్రారంభించిన మెడికల్ కళాశాల బీఆర్ఎస్ సర్కార్ నిధులతో చేపట్టినవే. మాజీ సీఎం కేసీఆర్ చలువతోనే ఈ రెండు ప్రాజెక్టులు రూపుదిద్దుకున్నాయ�