నోరు తెరిస్తే బూతులు, ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి మాట్లాడుతున్న పదజాలం ఏమిటని, అలాంటి పదజాలాన్ని ఖండించని మేధావులు రాష్ట్రంలో ఉన్నారంటే దిగజారుడు రాజకీయాలు ఏ విధంగా ఉన్నాయో అర్థం చేసుకోవచ్చని మాజీ ఎం
మైనార్టీ యువతకు ఉపాధి కల్పనలో కాంగ్రెస్ సర్కారు (Congress) మొండి చేయి చూపుతున్నదనే విమర్శలు వస్తున్నాయి. అధికారంలోకి వస్తే వంద శాతం సబ్సిడీతో ఉపాధి కల్పన పథకాలు ప్రవేశపెడుతామంటూ మేనిఫెస్టోలో ప్రకటించి, ఓడ ది�
మెడలో మిర్చి దండలు వేసుకుని శాసన మండలి ఆవరణలో బీఆర్ఎస్ (BRS) ఎమ్మెల్సీలు వినూత్న నిరసన తెలిపారు. మిర్చి రైతుల సమస్యలు పరిష్కరించాలని, రూ.25 వేల గిట్టుబాటు ధర కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
నాలుగు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించిన సల్మా నేహాను ఎమ్మెల్యే హరీశ్రావు అభినందించారు. ఆదివారం సిద్దిపేట క్యాంప్ కార్యాలయంలో హరీశ్రావును ఆమె కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ.. గతంలో తాము కిరాయి ఇంట్లో
ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న రేవంత్ భాష వల్ల తెలంగాణ పరువుపోతున్నదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీశ్రావు (Harish Rao) అన్నారు. తిట్ల పోటీ పెడితే రేవంత్ రెడ్డికే మొదటి బహుమతి వస్తుందని సెటైర్లు వేశారు. కాంగ్రెస్ ముస�
బీఆర్ఎస్ సీనియర్ నేత, సిరిసిల్ల జిల్లా సర్పంచుల ఫోరం మాజీ అధ్యక్షుడు మాట్ల మధును (Matla Madhu) పోలీసులు అరెస్టు చేశారు. 2013 సర్పంచ్ ఎన్నిక సందర్భంగా మాట్ల మధుకు పొన్నం ప్రభాకర్ రూ.40 వేలు ఇచ్చాడని కాంగ్రెస్ మండల అధ్�
సింగరేణిలో అత్యంత కీలక పోస్టులను ప్రైవేటు కాంట్రాక్టు పద్ధతిలో నియమించడంపట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ (KTR) ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్ఎస్ చెప్పిందే నిజమవుతున్నదని, కాంగ్రెస్, బీజేపీ �
జనగామ జిల్లా స్టేషన్ ఘన్పూర్లో (Station Ghanpur) తీవ్ర ఉద్రిక్తత నెలకొన్నది. సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో బీఆర్ఎస్ నేతలపై పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. ఎక్కడికక్కడ పార్టీ శ్రేణులను అక్రమంగా నిర్బ�
సీఎం రేవంత్రెడ్డితో బీజేపీ ముఖ్య నేతల రహస్య మంతనాలు నిజమేనా..? రెండు పార్టీల స్నేహ ‘హస్తం’ కండువాలు మార్చుకునేంతలా బలపడిందా..? కేంద్రం తో సన్నిహిత సంబంధాలు ఉన్నాయంటూనే రాష్ట్రంలో ‘ఆపరేషన్ ఆకర్ష్' పేరి�
తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ హయాంలో గ్రామ పంచాయతీలు పట్టణాలకు దీటుగా అభివృద్ధి సాధించాయి. దేశంలో 20 పంచాయతీలను ఆదర్శ పంచాయతీలుగా ఎంపికచేస్తే తెలంగాణ ఏకంగా 19 అవార్డులు సాధించింది.
త్యాగాల చరిత్ర తమదని, ద్రోహాల చరిత్ర మంత్రి ఉత్తమ్కుమార్రెడ్డిదని మాజీ మంత్రి హరీశ్రావు ధ్వజమెత్తారు. కృష్ణాజలాల్లో తెలంగాణకు అన్యాయం చేసిందే కాంగ్రెస్ పార్టీ అని తేల్చిచెప్పారు.
పదవులను త్యజించి, 14 ఏండ్లు పోరాడి తెలంగాణ రాష్ర్టాన్ని సాధించిన కేసీఆర్పై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసహనంతో అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారని మాజీ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి ధ్వజమెత్తారు.