కాలికి గాయమై చికిత్స అనంతరం హైదరాబాద్ సరూర్నగర్లో గల ఇంట్లో విశ్రాంతి తీసుకుంటున్న తెలంగాణ రాష్ట్ర కల్లుగీత కార్పొరేషన్ మాజీ చైర్మన్, బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు పల్లె రవికుమార్ గౌడ్ను సీపీ�
RS Praveen Kumar | సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలతో చట్టాన్ని అతిక్రమించి అక్రమ కేసులు పెట్టి వేధిస్తున్న పోలీసు అధికారులకు బీఆర్ఎస్ సీనియర్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చారు. రాబోయే
RS Praveen Kumar | సైబర్ పెట్రోలింగ్ పేరుతో తెలంగాణ భవన్పైనే దృష్టి కేంద్రీకరించారని ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు. నిజంగా తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో సైబర్ పెట్రోలింగ్ చేస్తున్నదా అని ప్రశ్నించార�
RS Praveen Kumar | రాష్ట్రంలో రాక్షస పాలన నడుస్తోందని బీఆర్ఎస్ సీనియర్ నేత ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు. రాష్ట్రంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ రేవంత్ రెడ్డి ధ్వంసం చేస్తున్నారని మండిపడ్డారు. ప్ర�
కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చక ఆ పార్టీ నాయకులు బీఆర్ఎస్ పార్టీలో చేరుతున్నారని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ పార్టీ తరిగొప్పుల మండల అధ్�
పద్నాలుగేండ్ల ఉద్యమప్రస్థానం.. పదేండ్ల పాలన మేళవింపు.. ఏడాదిన్నరగా మళ్లీ ఉమ్మడి పాలన నాటి ఆనవాళ్ల నడుమ తెలంగాణ ప్రజల గుండెచప్పుడుగా నిలిచిన బీఆర్ఎస్ పార్టీ ఉద్యమ పిడికిలెత్తి రజతోత్సవ వేడుకలకు సిద్ధ�
బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన కృషి, అనుసరించిన విధానాల ఫలితంగానే ఎలక్ట్రిక్ వాహన దిగ్గజ కంపెనీ బీవైడీ తెలంగాణకు వస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పేర్కొన్నారు. బీఆర్�
కబ్జాలు కాంగ్రెసోళ్లు చేస్తరని, తాము చేయమని ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు ఆశన్నగారి జీవన్ రెడ్డి తెలిపారు. భూకబ్జా కేసులో విషయంలో ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే, నిజామాబా�
కార్మికులు తమ హక్కుల సాధనకు ఐక్యంగా ఉద్యమించాలని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్రెడ్డి పిలుపునిచ్చారు. హైదరాబాద్ తెలంగాణ భవన్లో శుక్రవారం బీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు రాంబాబు అధ్యక్షతన సంఘం కార్
ప్రజల గొంతుక బీఆర్ఎస్ అని, అధికారం ఉన్నా.. లేకున్నా.. ప్రజల పక్షాన పోరా టం చేస్తామని జగిత్యాల జడ్పీ మాజీ చైర్పర్సన్ దావ వ సంత సురేశ్ స్పష్టం చేశారు. తెలంగాణకు గులాబీ పార్టీనే శ్రీరామ రక్ష అని చెప్పారు. �
బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూర్ వెంకట్ చేసిన ఆరోపణలు నిరాధారమని పలువురు బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా ఖండించారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్లో ఏమీ లేదని, రాజకీయ కక్షతో కేసులు పెట్
ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు రాజ్యాంగ విరుద్ధమని బీఆర్ఎస్ నేత దాసోజు శ్రవణ్ విమర్శించారు. అసెంబ్లీ సాక్షిగా పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలపై స్పందిస్తూ ‘ఉప ఎన్నికల
బీఆర్ఎస్ రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర కేంద్ర భారీ పరిశ్రమల శాఖ మంత్రి డీ కుమారస్వామితో శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆదిలాబాద్ వద్ద ఉన్న సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(సీసీఐ) ప్లాంట్�
అసెంబ్లీ సాక్షిగా రాష్ట్ర అప్పులపై కాంగ్రెస్ తప్పుడు లెక్కలు చెప్పి అడ్డంగా దొరికిపోయిందని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధ్వజమెత్తారు. అసెంబ్లీ, పార్లమెంట్ సాక్షిగా రాష్ట్ర సర్కారు బండారం బట్టబయలైందని
అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో బీఆర్ఎస్ ధూంధాం ప్రదర్శించింది. ప్రతీ సందర్భంలో, ప్రతీరోజు అధికార కాంగ్రెస్ పార్టీపై బీఆర్ఎస్ పైచేయి సాధించిందని రాజకీయవర్గాల్లో అభిప్రాయం వ్యక్తమవుతున్నది. కాంగ్�