BRS | ధర్మారం, ఏప్రిల్ 27: హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి లో ఆదివారం నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం నుంచి భారీ సంఖ్యలో పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు తరలి వెళ్లారు.
Bodhan | బోధన్ రూరల్, ఏప్రిల్ 27: వరంగల్ లో నిర్వహిస్తున్న బీఆర్ ఎస్ పార్టీ భారీ సభకు బోధన్ మండలంలోని అన్ని గ్రామ నుంచి బీఆర్ఎస్ పార్టీ నాయకులు తరలి వెళ్లారు. ఈ సందర్బంగా అన్ని గ్రామ నాయకులు జై తెలంగాణ.. జై కేసీఆ ర�
Wankidi | వరంగల్ జిల్లాలో నిర్వహిస్తున్న బీఆర్ఎస్ రజతోత్సవ పండుగకు ఆదివారం వాంకిడి మండల అధ్యక్షులు అజయ్ కుమార్ ఆధ్వర్యంలో గులాబీ శ్రేణులు భారీగా కదిలారు.
silver jubilee celebration | కోటగిరి : నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం లోని వివిధ గ్రామాల నుంచి బీఆర్ఎస్ శ్రేణులు వరంగల్ లోని ఎల్కతుర్తి జరిగే బీఆర్ఎస్ రజోత్సవ బహిరంగ సభకు తరలి వెళ్లారు.
PEDDAPALLY | స్వపరి పాలన కోసం సాధించుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఏడాదిన్నర పాటు సాగిన కాంగ్రెస్ అరాచక పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుతున్నారని, మళ్లీ కేసీఆర్ పాలనే కావాలని యావత్ తెలంగాణ కోరుకుంటున్నారని బీఆర్ఎస్
Ala Venkateswar Reddy | బీఆర్ఎస్ రజతోత్సవ సభకు నియోజకవర్గంలోని అన్ని గ్రామాల నుంచి భారీగా నాయకులు, కార్యకర్తలు భూత్పూర్ పట్టణ కేంద్రానికి ఉదయం ఎనిమిది గంటలకు చేరుకున్నారు. మాజీ ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్ రెడ్డి భూత్పూ
KARIMNAGAR BRS | కరీంనగర్ : కరీంనగర్ లో బీఆర్ఎస్ రజతోత్సవ వేడుకలు ఘనంగా మొదలయ్యాయి. కరీంనగర్ జిల్లాలో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడకలు ఘనంగా నిర్వహించారు. ఊరూరా పార్టీ జెండాను ఆవిష్కరించారు.
Sircilla | సిరిసిల్ల టౌన్ ఏప్రిల్ 27: బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి సీఎం కేసీఆర్ కు అందజేసేందుకు సిరిసిల్ల నేతన్న హరిప్రసాద్ వెండి పట్టు పోగులతో ప్రత్యేక శాలువా తయారు చేసి మరో అద్భుతం �
తెలంగాణ రాష్ట్ర అస్తిత్వాన్ని కాపాడి, తెలంగాణ సంపద తెలంగాణ ప్రజలకు దక్కాలనే లక్ష్యంతో పుట్టిన జెండా గులాబీ జెండా అని మక్తల్ మాజీ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్ రెడ్డి అన్నారు.
ఇప్పుడు రాష్ట్రంలో ప్రజలకు ఏ కష్టం వచ్చినా ప్రజలంతా తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ వైపే చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్రావు తెలిపారు. ‘తెలంగాణ ఆత్మగౌరవ బావుటాను ఎగరేసిన ఘనత బీఆర్ఎస్దేనని స్పష్ట�