Telangana | తెలంగాణ రాష్ట్రం ఏర్పడేనాటికి రాష్ట్రంలోని ప్రభుత్వ భవనాల విస్తీర్ణం దాదాపు 50 లక్షల చదరపు అడుగులు.. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో 2 కోట్ల చదరపు అడుగులకుపైగా నిర్మాణాలు జరిగాయి.
ప్రభుత్వం గ్రామపంచాయతీలకు పెండింగ్ బిల్లులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ కామేపల్లి ఎంపీడీవో కార్యాలయం ఎదుట ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియానాయక్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు మంగళవారం
ఎన్నికల వాగ్ధానాలను నెరవేర్చకుండా రైతులను, ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్తామని బీఆర్ఎస్ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు రేగా కాంతారావు స్పష్టం చేశారు.
‘ఉచిత కరెంట్తో వ్యవసాయానికి ఊతమిచ్చి.. సాగునీటితో రైతాంగానికి ప్రోత్సాహమిచ్చి.. పంట పెట్టుబడికి సాయమందించి.. మట్టిని నమ్ముకున్న రైతు ఏదైనా పరిస్థితుల్లో మరణిస్తే వారి కుటుంబానికి రూ.5 లక్షల రైతుబీమాతో �
గ్రామ పంచాయతీల పెండింగ్ బిల్లులు ప్రభుత్వం వెంటనే చెల్లించాలని ఇల్లెందు మాజీ ఎమ్మెల్యే బానోతు హరిప్రియ నాయక్ డిమాండ్ చేశారు. మంగళవారం ఖమ్మం జిల్లా కామేపల్లి మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ క�
రంగారెడ్డి జిల్లాలో రైతు భరోసా (Rythu Bharosa) అందని రైతులు ప్రభుత్వంపై భగ్గుమంటున్నారు. మాకెందుకు భరోసా ఇవ్వరంటూ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేస్తూ తమ నిరసన వ్య�
‘కేంద్ర మంత్రి బండి సంజయ్ ఖబడ్దార్. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ను వ్యక్తిగతంగా విమర్శిస్తే ఊరుకోబోం’ అని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు జీవీ రామకృష్ణారావు హెచ్చరించారు.
అధికార మదంతో విర్రవీగుతున్న నిజామాబాద్ బీజేపీ ఎంపీ అర్వింద్ అహంకారాన్ని ప్రజలు త్వరలోనే పాతాళానికి తొక్కేస్తారని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్రెడ్డి విమర్శించారు.
పేద విద్యార్థుల సం క్షేమం కోసం ప్రవేశపెట్టి అమలు చేస్తున్న బెస్ట్ అవైలబుల్ పథకానికి కాంగ్రెస్ ప్రభుత్వం గం డికొడుతోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాం లో ఎప్పటికప్పుడు ఈ పథకానికి నిధులు మంజూరయ్యేవి.
సిర్పూర్ నియోజకవర్గంలోని రైతులను అటవీ చట్టాల పేరుతో ఫారెస్ట్ అధికారులు ఇబ్బందులకు గురి చేయవద్దని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ అన్నారు.
అర్హులందరికీ కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వాలని బీఆర్ఎస్ మోటకొండూర్ మండల ప్రధాన కార్యదర్శి ఎగ్గిడి కృష్ణ అన్నారు. స్థానిక ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ బీర్ల ఐలయ్య మండలంలో జనాభా ప్రాతిపదికన ఇం
అబద్దపు, మోసపూరిత వాగ్దానాలను ఇచ్చి గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం టైం పాస్ రాజకీయాలతో ప్రజల జీవితాలతో ఆడుకుంటుందని కొత్తగూడెం మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ కాపు సీతాలక్ష్మి అన్నారు. బీఆర్ఎస్ జిల్లా అధ