ముఖ్యమంత్రి సహాయ నిధి పేదల జీవితాలకు భరోసా కల్పిస్తున్నదని, వైద్య ఖర్చుల కింద బిల్లులతో కూడిన దరఖాస్తులు అందించగానే బాధితులకు సర్కారు చెక్కులు పంపిస్తున్నదని జమ్మికుంట మున్సిపల్ 6వ వార్డు కౌన్సిలర్
స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం రైతులకు కాల్వలు, చెక్డ్యామ్లతో సాగునీరు అందిస్తుండటంతో గతంలో ఎన్నడూ లేని విధంగా కరువు ప్రాంతమైన తుంగుతుర్తి నియోజకవర్గం సాగునీటితో పరవళ్లు తొక్కుతున్నది.
దేశవ్యాప్తంగా బీఆర్ఎస్ పార్టీకి విజయం చేకూరాలని వనపర్తి జిల్లాకు చెందిన పలువురు ఆ పార్టీ నేతలు కేరళలోని శబరిమల అయ్యప్పస్వామిని వేడుకొన్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి బీఆర్ఎస్ నేత నాగరాజుతో పాటు మ
రాష్ట్రంలోని అన్ని కులాలు, మతాలను సమానదృష్టితో చూడడంతో పాటు వారి కష్టసుఖాల్లో పాలుపంచుకోవాలన్నదే బీఆర్ఎస్ ప్రభుత్వ విధానమని ఎమ్మెల్యే దానం నాగేందర్ అన్నారు.
దేశంలో సాగురంగం సంక్షోభంలో కూరుకుపోతున్నదని, ఈ దశలో తెలంగాణలో అమలవుతున్న రైతు అనుకూల విధానాలపై దేశవ్యాప్తంగా చర్చ జరుగాల్సిన అవసరం ఉన్నదని భారత రాష్ట్ర కిసాన్ సమితి అధ్యక్షుడు గుర్నామ్సింగ్ చడూనీ �