అన్ని రాష్ర్టాల్లోనూ భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) విజయం సాధించాలని అతడు ఆకాంక్షించాడు. కొట్లాడి తెలంగాణ సాధించిన సీఎం కేసీఆర్ ఢిల్లీ గద్దెనూ అధిరోహించాలని, తెలంగాణలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను అన్న�
దేశంలో అత్యంత అసమర్థ ప్రధాని మోదీ అని, ఇప్పటివరకూ వచ్చిన 15 మంది ప్రధానుల్లో ఇంత అసమర్థుడిని చూడలేదని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు తీవ్రస్థాయిలో విమర్శించారు.
‘మూలాలు మర్చిపోని వ్యక్తి లోకాలను ఏలుతాడు’ అని పెద్దల మాట.దీనిని అక్షర సత్యంగా నిరూపిస్తున్నారు రాష్ట్ర మంత్రి కేటీఆర్. తన పూర్వికుల గ్రామానికి పునర్ వైభవాన్ని తీసుకొస్తున్నారు.
బీజేపీ ముక్త్ భారత్ లక్ష్యంగా ఖమ్మంలో జరిగిన బీఆర్ఎస్ ఆవిర్భావ సభ దేశ రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తున్నది. మూడు రాష్ర్టాల సీఎంలు, ప్రతిపక్ష పార్టీలకు చెందిన కీలక నేతలు సీఎం కేసీఆర్తో వేదికను పంచుక�
ఖమ్మంలో ఈ నెల 18న నిర్వహించిన బీఆర్ఎస్ సభ ద్వారా ఉమ్మడి ఖమ్మం జిల్లాలో మతోన్మాద శక్తులకు తావు లేదని నిరూపణ అయిందని బీఆర్ఎస్ నేతలు, ప్రజాప్రతినిధులు పగడాల నాగరా జు, ఆర్జేసీ కృష్ణ, కూరాకుల నాగభూషణం, పున�
దేశం దిశ, ప్రజల తలరాత మార్చాలంటే..బీఆర్ఎస్ పార్టీయే ప్రత్యామ్నాయమని బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, తెలంగాణ బీసీ సంఘాల జేఏసీ చైర్మన్ ఓరుగంటి వెంకటేశం గౌడ్ అన్నారు.