నిజాంసాగర్ మండలం గోర్గల్ గ్రామానికి చెందిన జంజురు రాములుకు దళితబంధు పథకం కింద యూనిట్ మంజూరు కాగా, గూడ్స్ వాహనం కొనుగోలు చేశాడు. మొన్నటి వరకు డ్రైవర్గా పని చేసిన రాములు.. గూడ్స్ వాహనంతో హైదరాబాద్ వ�
పాలమూరు ఎత్తిపోతల పథకం ఆలస్యం కావడానికి కాంగ్రెస్ పార్టీనే కారణమని, ఆ పార్టీ నాయకులు కోర్టుల్లో కేసులు వేస్తూ అడగడుగునా అడ్డంకులు సృష్టిస్తున్నారని వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్రెడ్డి మండిపడ్డారు.
దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలోని గ్రామాలు సర్వాంగ సుందరంగా తయారవుతున్నాయి. పట్టణాలతో సమానంగా గ్రామాల్లో మౌలిక వసతులను రాష్ట్ర ప్రభుత్వం సమకూర్చింది.
రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలిచాయని, సీఎం కేసీఆర్తోనే దేశ రాజకీయాల్లో వెలుగులు నిండుతాయని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.
పేదల అభ్యున్నతి సీఎం కేసీఆర్తోనే సాధ్యమని విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, ఎమ్మెల్యే గాదరి కిశోర్కుమార్ అన్నారు. మండలంలోని వెంపటి, గానుగుబండ గ్రామాల నుంచి 100మంది కాంగ్రెస్, బీజేపీ నాయక�
సీఎం కేసీఆర్ పాలనలో తెలంగాణలో జరుగుతున్న అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాలకు దేశమే ఫిదా అవుతున్నదని ఎల్లారెడ్డి ఎమ్మెల్యే జాజాల సురేందర్ అన్నారు. మండలంలోని చెన్నాపూర్,
తెలంగాణ పల్లెల్లో కనపడుతున్న అభివృద్ధి 25 ఏండ్లుగా పాలిస్తున్న ప్రధాని నరేంద్రమోదీ సొంత రాష్ట్రం గుజరాత్లో కూడా లేదని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి అన్నారు.