సీఎం కేసీఆర్ది సమర్థవంతమైన పాలన అని, ప్రజల ఆకాంక్ష నెరవేర్చే సత్తా ఆయనకే ఉన్నదని బీఆర్ఎస్ పార్టీ ఆదిలాబాద్ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే జోగు రామన్న స్పష్టం చేశారు. పట్టణంలోని చిల్కూరి లక్ష్మీనగర్�
దేశంలో బీజేపీని నిలువరించగల సత్తా భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్)కి మాత్రమే ఉందని, భావసారూప్యత గల ప్రాంతీయ పార్టీలతో కలిసి బీజేపీని సమర్థవంతంగా ఎదుర్కొంటామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ధీమా వ్యక్తంచేశా
దళితవాడలు బంగారు వాడలవ్వాలి.. దళితజాతి రత్నాలను, దళితశక్తిని వెలికితీస్తాం.. దళితుల సామాజిక, ఆర్థిక స్థితిగతులను మారుస్తాం.. వారిని పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దేందుకే దళితబంధు పథకాన్ని ప్రవేశపెడు�
రైతన్నకు పండుగ అంటే.. పంటలు బాగా పండాలి, దిగుబడి బాగా రావాలి, దేశానికి అన్నం పెట్టాలి, ప్రజల కడుపు నిండాలి, అలాంటి రైతులు బాగుండేలా.. వాళ్ల మోముపై చిరునవ్వు చిందేలా.. వాళ్ల జీవితాల్లో వెలుగులు నిండేలా..
కంటోన్మెంట్ శాసన సభ్యుడు జ్ఞాని సాయన్న(72) ఆదివారం తుదిశ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన రెండు రోజుల కిందట నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేరి చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం క�
తెలంగాణ రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి శాంతియుత మార్గంలో రాష్ర్టాన్ని సాధించి, అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తున్న సీఎం కేసీఆర్ను విమర్శించే అర్హత వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిలక�
తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తర్వాత వ్యవసాయం పండుగలా మారింది.. నిరంతర విద్యుత్, సాగునీరు, పంట పెట్టుబడి సాయంతో నేను రైతును అని చెప్పుకొనే రీతిలో జీవన చిత్రం మారింది.. ఇదంతా ముఖ్యమంత్రి కేసీఆర్ ఘనతే
నాడు సమస్యలకు నిలయాలుగా ఉన్న ప్రాం తాలు నేడు అభివృద్ధికి కేరాఫ్గా నిలిచాయని ఎక్సైజ్ శాఖ మంత్రి శ్రీనివాస్గౌడ్ అన్నారు. ఆదివారం మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలోని పాలకొండ నుంచి వార్డు పర్యటనకు మంత్రి
సూర్యాపేట జిల్లా కేంద్రంలో రూ.17 కోట్లతో చేపడుతున్న పుల్లారెడ్డి చెరువు మినీ ట్యాంక్బండ్ను సర్వాంగ సుందరంగా తీర్చిదిద్ది పాత కట్టకు కొత్త కళ తేవాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ�