ఈ వ్యాస శీర్షిక మహాకవి శ్రీశ్రీ రాసిన సినిమా పాటలోనిది. ఆ పాట ఇట్లా సాగుతుంది... దేశ సంపద పెరిగే రోజు/ మనిషి మనిషిగా బ్రతికేరోజు / గాంధీ మహాత్ముడు కలగన్న రోజు/ నెహ్రూ అమాత్యుడు నెలకొల్పు రోజు/ అందరి కోసం ఒక్క�
జాతీయ రాజకీయాలకు సీఎం కేసీఆర్ మార్గదర్శకుడని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు. సీఎం కేసీఆర్ నాయకత్వంలో భారత రాష్ట్ర సమితి (బీఆర్ ఎస్) పార్టీ ఆవిర్భావం సందర్భంగా పార్టీ శ్రేణులక�
‘తెలంగాణకు సహకరించాల్సిన కేంద్రం.. మన ప్రగతిని చూసి కన్నెర్ర చేస్తున్నది. మన పరుగుకు కట్టె అడ్డం పెడుతున్నది. రాష్ర్టానికి ఇచ్చే నిధులను ఆపాలె. వచ్చే పైసలు రాకుండా చెయ్యాలె. ఎఫ్ఆర్బీఎం మీద కోతలు పెట్టా�
కేసీఆర్ తనకు ప్రజలు పెట్టిన కిరీటాన్ని చూసి మురిసిపోకుండా, పీఠాన్ని చూసి సంతృప్తి పడకుండా, కంటిమీద రెప్పవేయకుండా కాపలా కాస్తున్నారు కాబట్టి నాడు ఓటుకు నోటు దొంగలు; నేడు కాషాయ దొంగలు దొరికిపోయారు! రాష్ట
ఆనాడు రాష్ట్ర ఏర్పాటును అడ్డుకున్న పార్టీలు, శక్తులు, వ్యక్తులు, సంస్థలు నేడు తెలంగాణపై దాడి చేసే ప్రయత్నం చేస్తున్నాయని ఎమ్మెల్సీ కడియం శ్రీహరి పేర్కొన్నారు. ఆదివారం జనగామ జిల్లా స్టేషన్ఘన్పూర్లో �
జైనథ్ మండలం కామాయి గ్రామానికి చెందిన కేతిరెడ్డి సురేందర్రెడ్డి ఇటీవల రైతు హక్కుల సాధన సమితి జిల్లా అధ్యక్షుడిగా, తరోడ గ్రామానికి చెందిన మాలేకర్ ప్రవీణ్కుమార్ జిల్లా కన్వీనర్గా ఎన్నికయ్యారు.
ఈ నెల 7న జగిత్యాలలో జరిగే సీఎం కేసీఆర్ బహిరంగ సభ కు పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్దసంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని కోరుట్ల ఎమ్మెల్యే, టీ(బీ)ఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్రావు పిలుప�
కల్వకుంట్ల కవిత రాజకీయ అరంగేట్రమే తెలంగాణ రాష్ట్ర సాధన కోసం జరిగిన పోరాటంతో మొదలైంది. రాజకీయ పదవుల్లోకి రాకముందే స్వరాష్ట్ర ఆకాంక్ష కోసం తీవ్రంగా శ్రమించారు. తండ్రి కేసీఆర్ బాటలో నడిచి ప్రజలను చైతన్య�
ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి పలు పార్టీల నేతలు టీఆర్ఎస్(బీఆర్ఎస్)లో చేరుతున్నారని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు.
సీఎం కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ పార్టీ ద్వారానే దేశంలో గుణాత్మక మార్పు సాధ్యమని గ్లోబల్ బీఆర్ఎస్ ఎన్నారై కోఆర్డినేటర్ మహేశ్ బిగాల పేర్కొన్నారు.