మాజీ సీఎం కేసీఆర్ ఆశీర్వాదంతోనే రామప్ప-పాకాల ప్రాజెక్ట్ సాధ్యమైందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. శనివారం స్థానిక బీఆర్ఎస్ నాయకులతో కలిసి పాకాలను సందర్శించి కట్టమైసమ్మక
బీఆర్ఎస్ నేతలపై కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు చేసిన దౌర్జన్యం, దాడులపై మానవ హక్కుల కమిషన్ను ఆశ్రయిస్తామని మల్కాజిగిరి ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్రెడ్డి పేర్కొన్నారు.
చట్టసభల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్లో నిర్వహించిన బీసీల మహాధర్నాకు ఉమ్మడి కరీంనగర్ జిల్లా నుంచి బీఆర్ఎస్ బీసీ ప్రజాప్రతినిధులు, నాయకులు పెద్ద సంఖ�
ములుగులో శాంతియుతంగా నిరసన తెలిపేందుకు సిద్ధమైన బీఆర్ఎస్పై కాంగ్రెస్ సర్కార్ జులుం ప్రదర్శించింది. ఈ నెల 3 నుంచే జిల్లా వ్యాప్తంగా అప్రకటిత ఎమర్జెన్సీ అమలు చేస్తున్నది.
అమెరికా పర్యటనలో భాగంగా డల్లాస్ చేరుకున్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు బీఆర్ఎస్ ఎన్నారై ప్రతినిధి అనిరుధ్రెడ్డి పుష్పగుచ్ఛం అం దజేసి ఘన స్వాగతం పలికా రు.
బీఆర్ఎస్ కార్యకర్త ఏ ఒక్కరికి ఆపద వచ్చినా పార్టీ అన్నివేళలా అండగా ఉంటుందని మాజీమంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు అన్నారు. ఆదివారం వర్గల్ మండలం తున్కిమక్తా గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర�
పరిపాలనా అనుభవంలేని రేవంత్రెడ్డి తెలంగాణ అప్పులకుప్పగా మారిందని చెబుతూ ప్రపంచస్థాయిలో రాష్ట్రం పరువును గంగలో కలుపుతున్నాడని మాజీమంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు మండిపడ్డారు. బుధవారం ఆయన వరంగల్ జిల్�
ఈ ప్రాంత ప్రజల ఓట్లతో ఎమ్మెల్యేగా గెలిచి మంత్రి పదవి సాధిస్తే ఆ పదవి కేవలం అలంకారప్రాయంగా మారింది తప్ప పైసాకు కూడా పనికి వస్తలేదని మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధుకర్ ఆరోపించారు.
అధికార పార్టీకి వత్తాసు పలుకుతూ బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించే అధికారులకు.. తాము పవర్లోకి రాగానే వడ్డీతో సహా చెల్లిస్తామని బీఆర్ఎస్ పార్టీ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద
బీఆర్ఎస్ రజతోత్సవ సభను జయప్రదం చేయాలని మాజీ మంత్రి జోగు రామన్న పిలుపునిచ్చారు. శుక్రవారం ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శాంతినగర్లో జోగు రామన్న స్వయంగా పెయింటింగ్ వేసి సభ విజయవంతం చేయాలని ప్రచారం చ
Anjaneyulu Goud | జిల్లాలో బీజేపీ , కాంగ్రెస్ను కృష్ణా నదిలో తోయడానికి బీఆర్ఎస్ కార్యకర్తలు సిద్ధంగా ఉన్నారని బీసీ కమిషన్ మాజీ సభ్యుడు ఆంజనేయులు గౌడ్ అన్నారు.
బీఆర్ఎస్ శ్రేణులకు తమ పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటుందని జడ్పీ మాజీ చైర్మన్ లింగాల కమల్రాజు పేర్కొన్నారు. కార్యకర్తల కష్టసుఖాల్లో తోడు నీడగా నిలుస్తుందని అన్నారు. అందుకోసమే కార్యకర్తలకు రక్షణ కవచంలా
తెలంగాణ పదాన్నే అసెంబ్లీలో పలకూడదని హుకుం జారీ చేసిన చంద్రబాబు ఇప్పుడు మళ్లీ మరో రూపంలో తెలంగాణలో అడుగుపెట్టాలని చూస్తున్నారని కేసీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘తెలంగాణ ఇప్పుడు మళ్లోసారి వలసవాద కుట్రల�