బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేసిన పలు సంక్షేమ పథకాలకు కాంగ్రెస్ ప్రభుత్వం తిలోదకాలు ఇస్తున్నది. కులవృత్తులపై ఆధారపడి జీ వించే వారి సంక్షేమానికి గతంలో కేసీఆర్ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను అమలు చేసింద
అనేక సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టిన బీఆర్ఎస్ను కాదని, ఉన్న పథకాలను ఊడగొడుతున్న కాంగ్రెస్ను ఎన్నుకోవడంతో పాలిచ్చే బర్రెను వదిలి దున్నపోతును ఇంటి ముందు కట్టేసుకున్నట్లుగా ప్రజల పరిస్థితి మారిందని మా
పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమానికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేసిన ఘనత మాజీ సీఎం కేసీఆర్కే దక్కిందని హైదరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గడ్డం శ్రీనివాస్ యాదవ్ పేర్కొన్నారు. గన్ఫౌండ్రి డివిజన్ ప
‘కాంగ్రెస్ మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చింది. నాలుగు నెలల పాలనలో అరకొర పథకాలు అమలు చేసి, అసలు స్కీంలను గాలికొదిలేసింది. ఆ పార్టీని నమ్మితే నిండా మునుగుడే. మళ్లీ మోసపోవద్దు’ అని ప్రజలకు పెద్దపల్లి బ�
వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో కరీంనగర్, వరంగల్ ఎంపీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించుకోవాలని బీఆర్ఎస్ హుస్నాబాద్ నియోజకవర్గ ఇన్చార్జి, మాజీ ఎమ్మెల్యే వొడితల సతీశ్కుమార్ పార్టీ శ్రేణుల�
బీఆర్ఎస్ సర్కారుపై కాంగ్రెస్ దుర్మార్గపు ప్రచారం చేసి అధికారంలోకి వచ్చిందని మాజీ మంత్రి కొ ప్పుల ఈశ్వర్ నిప్పులు చెరిగారు. ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆ పార్టీ ఇచ్చిన ఆరు గ్యారెంటీలు అమలయ్యేదాకా వదలబో�
ప్రత్యర్థి కాంగ్రెస్ సీనియర్ నేత జీవన్రెడ్డి.. ఆయన ఆరుసార్లు ఎమ్మెల్యే, ఒకసారి ఎమ్మెల్సీ.. ఎన్నికల వేళ మొదటి దఫాలోనే టికెట్ కేటాయింపు.. ఆయనకు, ఆ పార్టీకి జగిత్యాల గట్టిపట్టున్న నియోజకవర్గం.. ముందు నుంచ�
బీఆర్ఎస్లోని ప్రతి కార్యకర్తకూ అండగా ఉంటానని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి భరోసా కల్పించారు. శుక్రవారం మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయం లో కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబ�
తన గొంతులో ప్రాణమున్నంత వరకు కేసీఆర్, బీఆర్ఎస్తోనే ఉంటానని హుజూరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్రెడ్డి స్పష్టం చేశారు. తనంటే గిట్టని వారు కొందరు తన పాత ఫొటోలు, వీడియోలు మార్ఫింగ్ చేసి సోమవారం ఉదయం పీసీ
ముచ్చటగా మూడోసారి అధికారం బీఆర్ఎస్ పార్టీదేనని కల్వకుర్తి పీఏసీసీఎస్ చైర్మన్ జనార్దన్రెడ్డి అన్నారు. గురువారం కల్వకుర్తి మున్సిపాలిటీలోని 13వ వార్డులో పీఏసీసీఎస్ చైర్మన్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్�
ప్రజా సంక్షేమ బీఆర్ఎస్ పార్టీ లక్ష్యమని జడ్పీటీసీ చారులత రాథోడ్ అన్నారు. మండలంలోని నర్సాపూర్(బీ) గ్రామంలో ఆదివారం డీసీసీబీ డైరెక్టర్ ప్రభాకర్ రెడ్డి, వైస్ ఎంపీపీ దావులే బాలాజీతో కలిసి ఆమె ప్రచార�
ప్రతి పక్ష పార్టీల ప్రలోభాలకు లొంగ వద్దని అభివృద్ధిని చూసి మరోసారి ఆశీర్వదించండి అని ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య అన్నారు. మండలంలోని వనిపాకల, వట్టిమర్తి గ్రామాల్లో శనివారం రాత్రి ఆయన ఇంటింటి ప్రచారం ని�