రాష్ట్రంలో భారీ వర్షాలతో అనేక ప్రాంతాలు జలమయమై, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఇలాంటి విపతర పరిస్థితుల్లో బీఆర్ఎస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు వరద బాధితులకు అండగా నిలువాలని బీఆర్ఎస్ పార్టీ వర�
కాంగ్రెస్ అసమర్థ, అవినీతి పాలనకు తెలంగాణ ప్రజలు బుద్ధి చెప్పాలని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కే తారకరామారావు పిలుపునిచ్చారు. ఎన్నికల ముందు సోనియాగాంధీ, రాహుల్గాంధీ, ప్రియాంకగాంధీ, మల్లికార్జునఖ�
నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీసుస్టేషన్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్పై నమోదైన కేసులో హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని గురువా�
అమెరికా పర్యటనలో ఉన్న బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ ఆరోగ్య పరిస్థితిపై ఆరాతీశారు. గోపీనాథ్ కుటుంబ సభ్యులతోపాటు హైదరాబాద్ ఏఐజీ దవాఖాన వైద్య బృంద�
గ్రేటర్ హైదరాబాద్లోని కాలనీలు, బస్తీల్లో పార్టీ జెండా ఎగురవేసి ఆవిర్భావ సభకు దండులా కదిలిరావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పిలుపునిచ్చారు. 27 న జరిగే బీఆర్ఎస్ ఆవిర్భావ సభ తెలంగాణ ప�
ఒకే రాష్ట్రం-ఒకే పోలీసు వ్యవస్థ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ టీజీఎస్పీ ఏడో బెటాలియన్కు చెందిన పోలీసు కుటుంబాలు రోడ్డెక్కాయి. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి శివారులోని ఏడో బెటాలియన్కు చెందిన కానిస్ట�
ప్రజాపాలన అని గొప్పలు చెప్పుకునే కాంగ్రెస్ సరారు ప్రజారోగ్యాన్ని పాతరేసిందని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. సీఎం సహా రాష్ట్ర యంత్రాంగమంతా ప్రజారోగ్య వ్యవస్థను గాలికొదిలేయడం�
తెలంగాణ రాష్ట్రం గత పదేండ్లలో అద్భుత ప్రగతి సాధించిందని శ్రీలంక వాణిజ్య, పర్యావరణ శాఖల మంత్రి సతాశివన్ వియలందేరన్ కొనియాడారు. సోమవారం హైదరాబాద్లో బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్తో ఆయన మర్�
తెలంగాణలో ఈ ఏడాది 15.30 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం తగ్గడంపై బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆందోళన వ్యక్తంచేశారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 8 నెలల కాలంలోనే వ్యవసాయానికి
మేడిగడ్డ బరాజ్ను సందర్శించిన సందర్భంగా అనుమతుల్లేకుండా డ్రోన్ వినియోగించారంటూ బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మరో ఇద్దరు మాజీ ఎమ్మెల్యేలపై పోలీసులు నమోదు చేసిన కేసు దర్యాప్తును హైకో�
KTR | స్థానికత విషయంలో తీసుకొచ్చిన కొత్త నిబంధన వల్ల మెడికల్ సీట్లలో తెలంగాణ విద్యార్థులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని కేటీఆర్ ఆగ్రహం వ్యక్తంచేశారు. తక్షణమే ఈ నిబంధనను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశార�
బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కు రాజ్యసభ సభ్యుడు వద్దిరాజు రవిచంద్ర ఆతిథ్యం ఇచ్చారు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో కార్యక్రమాలు ముగిసిన అనంత�